ఒకే వేదిక
Actor ProfilePolitician

ఒకే వేదిక

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources4
ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నేతలు.. చర్చనీయాంశమైన మంత్రి తీరు
AP7AM24 Nov 2026
ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నేతలు.. చర్చనీయాంశమైన మంత్రి తీరు

కాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చీడిగ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని చీడిగలో ప్రతిష్ఠించారు. రాజమండ్రి వైసీపీ నేత పాలిక శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు విగ్రహావిష్కరణ చేపట్టారు. ఈ వేడుకకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే, కార్యక్రమ నిర్వాహకుడైన వైసీపీ నేత పాలిక శ్రీనుతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులతో మంత్రి సుభాష్ ఒకే వేదిక పంచుకోవడం చర్చకు దారితీసింది.రాజకీయ బద్ధశత్రువులుగా భావించే ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపై కనిపించడాన్ని టీడీపీలోని కొందరు నేతలు తప్పుపడుతూ, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఉదంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

రేవంత్ సభలో జగన్ బ్యానర్లు
TeluguOne26 Oct 2026
రేవంత్ సభలో జగన్ బ్యానర్లు

ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక భారీ బహిరంగ సభలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరైన ఈ వేదిక వద్ద

ఆన్ లైన్ చెల్లింపుల కోసం బిల్ వన్
Eenadu25 Oct 2026
ఆన్ లైన్ చెల్లింపుల కోసం బిల్ వన్

రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానికసంస్థల్లో బిల్లుల చెల్లింపులను సులభతరం చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ‘బిల్‌వన్‌’ పేరుతో ఆన్‌లైన్‌ చెల్లింపు విధానాన్ని అభివృద్ధి చేసింది. దీనిద్వారా మున్సిపల్‌

ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ
Oneindia Telugu27 Sept 2026
ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. వైసీపీ లక్ష్యంగా కూటమి ముఖ్య నేతలు కొత్త వ్యూహాలను అమలు

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయం
Oneindia Telugu1 Sept 2026
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయం

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పక్కా ప్రణాళికా బద్దంగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. డీఎంకే- అన్నా డీఎంకే పైన గురి పెట్టారు. విజయ్ కూటమి బలం పెంచుకునే దిశగా అడుగులు

ఒక వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in