
Pakistan Independence Day : ఇండియా, పాకిస్థాన్ రెండు కంట్రీస్ కూడా బ్రిటిష్ రూల్ నుంచి ఒకే టైమ్లో ఫ్రీడమ్ సాధించాయి. 1947 ఆగస్టు 14 అండ్ 15 మిడ్నైట్ పొందిన ఈ ఇండిపెండెన్స్ వెనుక ఎంతో హిస్టరీ, ఎమోషన్స్ అండ్ డివిజన్ పెయిన్ ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం మన నైబర్ కంట్రీ పాకిస్థాన్ ఆగస్టు 14న వాళ్ల ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే, మన ఇండియా మాత్రం ఆగస్టు 15న గ్రాండ్గా జరుపుకుంటుంది. బ్రిటిష్ రూలర్స్ ఒకే టైమ్లో రెండు దేశాలకు పవర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఈ ఒక్క రోజు గ్యాప్ ఎలా వచ్చిందనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ టాపిక్. లార్డ్ మౌంట్బాటన్ బిజీ షెడ్యూల్.. రెండు కంట్రీస్ పవర్ ట్రాన్స్ఫర్ స్టోరీ స్వాతంత్య్రం ఇచ్చే టైమ్లో లాస్ట్ వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటన్ రోల్ చాలా క్రూషియల్. 1947 ఆగస్టు 15న అఫీషియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరగాల్సి ఉంది. కానీ వైస్రాయ్గా ఉన్న మౌంట్బాటన్ ఒకే టైమ్లో కరాచీ (అప్పటి పాకిస్థాన్ క్యాపిటల్) అండ్ ఢిల్లీ రెండింటిలోనూ డైరెక్ట్గా ప్రెజెంట్ కావడం ఇంపాజిబుల్ అయిపోయింది. ఈ ప్రోటోకాల్ అండ్ ట్రావెల్ ఇష్యూని సాల్వ్ చేయడానికి మౌంట్బాటన్ ఆగస్టు 14న కరాచీకి వెళ్లి మహమ్మద్ అలీ జిన్నాకు పవర్ హ్యాండోవర్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ నెక్స్ట్ డే అంటే ఆగస్టు 15న ఢిల్లీకి వచ్చి ఇండియన్ లీడర్స్కి పవర్ ఇచ్చారు. కరాచీలో ఈ ఈవెంట్ ఆగస్టు 14 ఆఫ్టర్ నూనే జరగడం వల్ల, పాకిస్థాన్ ఆ డేట్నే తమ ఇండిపెండెన్స్ డేగా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసింది. టైమ్ జోన్ డిఫరెన్స్.. ఆ అర గంట గ్యాప్ గేమ్ ఇక నెక్స్ట్ మెయిన్ టెక్నికల్ రీజన్ 'టైమ్ జోన్ డిఫరెన్స్'. 1947 ఆగస్టు 14 అండ్ 15 మధ్య మిడ్నైట్ 12:00 క్లాక్కి ఇండియన్ యూనియన్ అండ్