
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశంతో థాయ్లాండ్ ( Thailand)లో చిక్కుకున్న ఐదుగురు తెలుగు విద్యార్థుల (Telugu students)ను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏపీ భవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశంతో థాయ్లాండ్ ( Thailand)లో చిక్కుకున్న ఐదుగురు తెలుగు విద్యార్థుల (Telugu students)ను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏపీ భవన్

రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు వెంటిలేటర్పై పడేసిన వాళ్లకు, తాడేపల్లి ప్యాలెస్ దాటని మాజీ సీఎం జగన్కు ఆక్వా రైతుల కష్టాల గురించి మాట్లాడే హక్కే లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో

AP Economic Growth: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ

Nara Lokesh: ఉద్యోగాల పేరుతో మోసపోయి థాయ్లాండ్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఐదుగురు తెలుగు విద్యార్థుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. సైబర్ ముఠాలు తమను బలవంతంగా మయన్మార్కు

పదిహేను శాతం వృద్ధిరేటే లక్ష్యం సామాన్యులపై పడని ధరల భారం పెరిగిన జీఎస్టీ, ఎగుమతులు Chandrababu: సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రాన్ని వేధిస్తున్నప్పటికీ, ఏపీ
ఒకప్పుడు గ్రంథాలయాలు ఎంత కళకళలాడుతుండేవో కదా. రిటైర్డ్ అయిన వాళ్లు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు.. ఇలా అందరూ ఆ గ్రంథాలయాల్లోనే కనిపించేవారు. అయితే, మొబైల్ చేతికొచ్చాక ఇక గ్రంథాలయాల మొహం చూసే వారే
.webp)
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి మోసపోయి, థాయ్లాండ్-మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన తెలుగు యువతను సురక్షితంగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒకేసారి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలోనే ఏపీ క్యాబినెట్(Ap Cabinet) ప్రక్షాళనకు

ఉపాధి, ఉన్నత విద్య లేదా ఇతర కారణాలతో థాయ్లాండ్ వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు బ్యాంకాక్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీసా నిబంధనలు లేదా సాంకేతిక సమస్యల

Secunderabad- Divya Dakshin special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్

ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బ్యాంకాక్లో ఉద్యోగాలంటూ నమ్మించి కొందరిని

ఆంధ్రప్రదేశ్ శాసనసభ (Andhra Pradesh Legislative Assembly) ఏడో సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (S. Abdul Nazeer) నోటిఫికేషన్ విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర మార్కెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరులోని టొబాకో బోర్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి

భూమిలో పాతిపెట్టిన ఐదు లక్షలు చెదలు తిన్న కరెన్సీ నోట్లు బ్యాంకు అధికారులను ఆశ్రయించిన రైతు Rajasthan: భారతీయ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది రైతులు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకోవడానికి బదులుగా

రెండు రోజులు భారీ వర్షాలు తీరప్రాంతాల్లో బలమైన గాలులు అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రానున్న రెండు రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు ఈశాన్య, ఈశాన్య-మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలి ఒత్తిడి ఏర్పడింది. దీని కారణంగా రాబోయే 48 గంటల్లో ఉపరితల ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన చినుకులు పడే సంకేతాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు సంయుక్తంగా వెల్లడించాయి. Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణం, జిల్లాల హెచ్చరికలు: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా రాగల రెండు రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rain Alert)పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షపాతం నమోదుకావచ్చు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. రాయలసీమ పరిధిలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు (యెల్లో) హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణ వాతావరణ సూచన, వాతావరణ శాఖ జాగ్రత్తలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజులు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెదపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు

పొగాకు రైతులకు అదనపు సాయం తొమ్మిది రోజుల్లో ఖాతాల్లో జమ నీట్ ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు Ap Govt: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అధిక దిగుబడుల వల్ల పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులకు

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..! కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి: బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్ లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం అండగా

మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది.... ప్రజల నుంచి అక్రమంగా రూ.2

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో నిర్మిస్తున్న చారిత్రాత్మక రామాలయ పునర్నిర్మాణ పనులలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (RRR) తన మార్కు దూకుడు చూపిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ పై ఓవైపు ఎల్ నినో (EL Nino)ప్రభావం కనిపిస్తున్నా.. మరోవైపు బంగాళాఖాతంలో పరిస్ధితుల కారణంగా అడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా అల్పపీడన పరిస్ధితులు (AP
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవలే నేతన్న సేవలో పథకం కూడా ప్రారంభించింది. జాతీయ చేనేత దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా

CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. మెగా డీఎస్సీ పైన, సాయి కృష్ణ లాకప్ డెత్, శాంతిభద్రతల పరిరక్షణ, రైతుల సమస్యలు తదితర అంశాల పైన రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల

మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఆగస్టు 10: మహిళా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR) కొనసాగుతోంది. ఇప్పటికే బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం, వాటిని భర్తీ చేశాక తిరిగి తీసుకోవడం, వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత ఎస్ఐఆర్ తో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్లో

హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రియాంక (28) మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని ఆమె స్వస్థలం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్కి కుటుంబ సభ్యులు తరలించనున్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల

ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గత వారం మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ మెడికో కె. ప్రియాంక (28) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను అత్యంత కఠినంగా

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 10: ఏపీలో కీలక అధికారుల

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగటంతో పాటుగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మరో వారం

ఏపీ రాజకీయాల్లో సంచలనం. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు పేరు.. ముహూర్తం దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా స్మితా సబర్వాల్ కు, అమ్రపాలి కాటాకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పోస్టులలో క్రియాశీలకంగా పని

రామ్ చరణ్, అల్లు అర్జున్ వేర్వేరు సందర్భాల్లో ఒకే టయోటా ల్యాండ్ క్రూయిజర్లో ప్రయాణించారు. ఏపీ 40 ఎల్ 1 నంబర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రామ్ చరణ్ (Ram

వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం బ్రెయిన్ డెడ్తో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి

రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమరావతి, ఆగస్టు 10: రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ను

తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఏపీలో తన విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా కీలక అడుగు వేశారు. తిరుపతిలో 'మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని తిరుమలలో వెల్లడించారు.నిన్న ఉదయం శ్రీవాణి ట్రస్ట్ దాతగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 35 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందిస్తున్నానని, తిరుపతిలో యూనివర్సిటీ స్థాపించాలన్న తన చిరకాల కల నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2025లోనే ఈ ఆలోచన చేశానని, శ్రీవారి దయతో ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని తెలిపారు.తెలంగాణలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో బలమైన నెట్వర్క్ను నిర్మించుకున్న మల్లారెడ్డి, ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అదే ఏడాది నవంబర్లో విశాఖపట్నంలోనూ మరో కళాశాలను కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.పాల వ్యాపారంతో జీవితం ప్రారంభించి, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి, ఇప్పుడు తన 'మల్లారెడ్డి' బ్రాండ్ను ఏపీకి విస్తరిస్తున్నారు. అయితే, గతేడాది కొనుగోలు చేసిన కాలేజీ ప్రాంగణంలోనే ఈ డీమ్డ్ వర్సిటీని అభివృద్ధి చేస్తారా? లేక కొత్త ప్రాంగణాన్ని ఎంచుకుంటారా? అనే దానిపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వానలు పడుతుంటే, మరోవైపు గ్లోబల్ లెవెల్లో ఒక భారీ ముప్పు మనల్ని భయపెడుతోంది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం, శనివారం రాష్ట్రంలో ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటుంది. జూలై 10న పగలు, రాత్రి సమయాల్లో అక్కడక్కడా చిన్నపాటి జల్లులు పడే ఛాన్స్ 10 శాతం వరకు ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన చోట్ల లైట్గా వానలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం మారబోతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే ఏడు రోజులు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం తీవ్ర ప్రభావం చూపించనుంది. వర్షం పడేటప్పుడు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. హైదరాబాద్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు అనిపించినా.. జూలై 10న బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో ఉన్నప్పుడు ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ పెను ముప్పు భూగోళాన్ని చుట్టుముట్టబోతోంది. పసిఫిక్

ఏపీ, తెలంగాణలో 'SIR' సర్వే ఇంటింటికీ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన. సులభమైన ఆన్లైన్ నమోదు అవకాశం. SIR Survey: భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సర్(SIR Survey)" (SIR - Special Intensive Revision) కార్యక్రమం మొదలుకానుంది. అయితే, ఈ ప్రక్రియ గురించి చాలా మందిలో చాలా అనుమానాలు నెలకొన్నాయి. కాబట్టి, ఈ ప్రక్రియ గురించిన పూర్తి వివరాలు, ఆన్లైన్ ప్రక్రియ గురించి ఇక్కడ పూర్తి వివరాలు సూచించడం జరిగింది. NIT Warangal: రూ.1.27 కోట్లు ప్యాకేజ్.. ఎన్ఐటీ వరంగల్ రికార్డ్ ప్లేస్మెంట్స్… 130 మందికి ముప్పై లక్షల ప్యాకేజీతో జాబ్స్ SIR (సర్) కార్యక్రమం అంటే ఏమిటి? ఓటరు జాబితాను వంద శాతం తప్పులు లేకుండా, పారదర్శకంగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLO) నేరుగా ఓటర్ల ఇళ్లకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ముఖ్య ఉద్దేశాలు: * అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం. * మరణించిన వారి లేదా శాశ్వతంగా వలస వెళ్ళిన వారి పేర్లను తొలగించడం. * ఓటరు కార్డులలోని తప్పులను (పేరు, వయస్సు, చిరునామా మొదలైనవి) సవరించడం. * క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో ఓటర్లు తమ వివరాల ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా చిరునామా ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రత్యామ్నాయం (ఇంటికి దూరంగా ఉండేవారి కోసం): ఇంటికి దూరంగా లేదా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఓటర్లు ఈ సర్వే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారి కోసం ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే సులువైన ఆన్లైన్ SIR వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం ఎలాంటి ఫారాలను విడిగా డౌన్లోడ్ చేయనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్లైమేట్ చాలా విచిత్రంగా మారిపోయింది. సాధారణంగా జూన్ నెల వచ్చిందంటే వర్షాలు దంచికొట్టాలి కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకే టైమ్లో ఇటు ఎండలు, అటు వానలు వస్తూ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి సిటీస్ లో పగటిపూట ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తో పాటు లోకల్ గా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈ వింత సిట్యువేషన్ క్రియేట్ అయిందని అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటం, ద్రోణి ప్రభావం వల్ల ఏపీలో రాబోయే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ (IMD) క్లారిటీ ఇచ్చింది. అయితే, వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) గట్టిగా హెచ్చరించింది. అలాగే ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైట్ నుండి మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణం అకస్మాత్తుగా మారుతున్నందున బయట తిరిగేవాళ్లు చాలా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఉండటం అస్సలు సేఫ్ కాదు. చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన అస్సలు నిలబడొద్దు. పొలాల్లో ఉన్నవాళ్లు వాతావరణం మారగానే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. పశువులను కూడా చెట్ల కింద కట్టేయకుండా సేఫ్ గా ఉండే షెడ్ లలో ఉంచాలని

AP, Telangana Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుండగానే, మరోవైపు అకాల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా, రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. Read also: Earthquake : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజధాని హైదరాబాద్లోనూ భారీ వర్ష సూచన ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైఅలర్ట్గా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం (జూన్ 14, 2026) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్
ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని మిగిలిన జిల్లాలు,...