ఎంపీలు
Actor ProfilePolitician

ఎంపీలు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు
TeluguOne20 Jul 2026
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు

విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్

అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్ పై మహేష్ ఆగ్రహం
Andhra Jyothy20 Jul 2026
అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్ పై మహేష్ ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్‌రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం
Eenadu19 Jul 2026
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం

బళ్లారి: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ

మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన
AP7AM19 Jul 2026
మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన

మహారాష్ట్ర విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం జరిగిన కీలక వ్యూహరచన సమావేశానికి కూటమికి చెందిన 60 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 23 మంది

నిజంగానే మనం కలిసి ఉన్నామా?.. ఎంవీఏ నేతలను ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే
Andhra Jyothy19 Jul 2026
నిజంగానే మనం కలిసి ఉన్నామా?.. ఎంవీఏ నేతలను ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది

ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. ఆస్తి కోసం కన్నకూతురే తల్లిని
10TV Telugu19 Jul 2026
ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. ఆస్తి కోసం కన్నకూతురే తల్లిని

వీడిన నలుగురి హత్యల మిస్టరీ. ఆస్తి కోసం కూతురే సూత్రధారి. సుపారీ ముఠా అరెస్ట్ అయింది. Nalgonda Murder Case: నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు మిస్టరీని

మన ఎంపీల ఆస్తులు వేయ్యికోట్లు దాటేశాయి.. రూ.8 వేల కోట్లతో తెలంగాణ ఎంపీలు టాప్.. సంచలన నివేదిక
10TV Telugu18 Jul 2026
మన ఎంపీల ఆస్తులు వేయ్యికోట్లు దాటేశాయి.. రూ.8 వేల కోట్లతో తెలంగాణ ఎంపీలు టాప్.. సంచలన నివేదిక

తెలుగు ఎంపీల ఆస్తులు రూ.10,079కోట్లు. పార్థసారథిరెడ్డి దేశంలోనే అత్యంత ధనవంతుడు. రాజ్యసభలో 31మంది బిలియనీర్ల గుర్తింపు. Rajya Sabha: దేశ సర్వోన్నత సభ అయిన రాజ్యసభలో ప్రజాప్రతినిధుల ఆస్తులపై

రాజ్యసభలో అత్యధిక అప్పులన్న ఎంపీలు.. టీడీపీ ఎంపీకి రెండో స్థానం.. ఎన్ని వందల కోట్ల అప్పులున్నాయంటే
Samayam Telugu18 Jul 2026
రాజ్యసభలో అత్యధిక అప్పులన్న ఎంపీలు.. టీడీపీ ఎంపీకి రెండో స్థానం.. ఎన్ని వందల కోట్ల అప్పులున్నాయంటే

రాజ్యసభ ఎంపీల్లో అత్యధిక ఆస్తులుు, అత్యధిక అప్పులున్నవారు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌) తాజాగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల

రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే
Samayam Telugu18 Jul 2026
రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే

భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభలో తెలంగాణ ప్రజాప్రతినిధుల హవా నడుస్తోంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) దేశవ్యాప్తంగా ఉన్న 226 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, ఇతర

పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
Samayam Telugu15 Jul 2026
పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణలో రేపటి (జూన్ 25వ తేదీ) నుంచి ఓటర్ల జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్

ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ
Telugu Times14 Jul 2026
ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ

ఎస్ఐఆర్ (SIR) విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఐఆర్

నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించం
Eenadu12 Jul 2026
నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించం

హైదరాబాద్‌: ఎస్‌ఐర్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులను క్షమించే ప్రసక్తి లేదని, పనిచేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పని చేయని వారికి

ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు
AP7AM10 Jul 2026
ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని, అమ్ముతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గుర్రాలు, గేదెలు, మేకల మాదిరిగా ఎంపీలు, ఎమ్మెల్యేల క్రయవిక్రయాలు సాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం జైపూర్‌లో రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో భారీ ఎత్తున తిరుగుబాటు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. "టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది, 28 మంది ఎంపీలలో 20 మంది పార్టీని వీడారు" అని గెహ్లాట్ వివరించారు.రాజస్థాన్‌లో 'ఆపరేషన్ లోటస్' జరుగుతోందా? అన్న ప్రశ్నకు.. "నా చేత చెప్పించకండి" అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే, యువతరం ముందుకు రాకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని, ఆ పరిస్థితిని ఊహించడం కూడా కష్టమని ఆయన హెచ్చరించారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన 'రాజ్యాంగాన్ని రక్షించండి' ప్రచారంలో భాగంగా కోటాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, 'నీట్' వంటి పరీక్షల వల్ల ఎదురవుతున్న ఒత్తిడిపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు

లాడెన్ కు పాక్ ఆశ్రయం.. ఉగ్రవాదులకు ఖతార్ నిధులు
Eenadu10 Jul 2026
లాడెన్ కు పాక్ ఆశ్రయం.. ఉగ్రవాదులకు ఖతార్ నిధులు

ఇరు దేశాల ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు ఈటీవీ భారత్‌: ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లపై రిపబ్లికన్‌ సెనేటర్లు రిక్‌ స్కాట్, టిమ్‌ షీహీ

జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu5 Jul 2026
జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్

డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు

ఏపీ ప్రభుత్వం ఒక గంట కార్యక్రమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసిందా?.. ఓహో అసలు సంగతి అదన్నమాట
Samayam Telugu3 Jul 2026
ఏపీ ప్రభుత్వం ఒక గంట కార్యక్రమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసిందా?.. ఓహో అసలు సంగతి అదన్నమాట

ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర-2026 వేడుకలు 1.05 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఆదివారం రోజు 1.32 లక్షల వేదికల్లో యోగా సాధనలో 551 మంది యోగా గురువులు.. 7,754 మంది మాస్టర్‌‌లు పాల్గొన్నారు

నిలువునా చీలిన శివసేన..! ఉద్ధవ్ ను మళ్లీ దెబ్బతీసిన షిండే
Oneindia Telugu2 Jul 2026
నిలువునా చీలిన శివసేన..! ఉద్ధవ్ ను మళ్లీ దెబ్బతీసిన షిండే

ఊహించినట్లే శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో గత ఎన్నికలకు ముందు బలంగా ఉన్న శివసేన ను ఏక్ నాథ్ షిండే ఓసారి చీల్చి ఆయన స్ధానంలో సీఎం పీఠం దక్కించుకున్నారు. అయితే గత లోక్ సభ

శిందే క్యాంప్ లోకి ఆరుగురు ఎంపీలు
Eenadu1 Jul 2026
శిందే క్యాంప్ లోకి ఆరుగురు ఎంపీలు

Operation Tiger | ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో

ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు
AP7AM1 Jul 2026
ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్..షిండే గూటికి ఆరుగురు శివసేన ఎంపీలు
Andhra Jyothy1 Jul 2026
ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్..షిండే గూటికి ఆరుగురు శివసేన ఎంపీలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. ఇంటర్నెట్

రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది
Oneindia Telugu30 Jun 2026
రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది

భారత దేశ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న ఎంపీలు, రాష్ట్రంలో అధికారం

స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక
Oneindia Telugu30 Jun 2026
స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక

బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి, అధికార లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన అధికారిక

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
TeluguOne30 Jun 2026
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. కేవలం రెండేళ్ల క్రితం దేశాన్ని పునర్నిర్మిస్తామనే భారీ అంచనాలతో, ఘన విజయంతో లేబర్ పార్టీని అధికారంలోకి తెచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్

బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా
AP7AM30 Jun 2026
బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (63) తన పదవికి, అధికార లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి

ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు
AP7AM28 Jun 2026
ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి లోక్‌సభలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో

మహా రాజకీయం.. ఉద్ధవ్ కు బిగ్ షాక్
Sakshi27 Jun 2026
మహా రాజకీయం.. ఉద్ధవ్ కు బిగ్ షాక్

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని

ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... స్వాగతం పలికిన ఎంపీలు
AP7AM26 Jun 2026
ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... స్వాగతం పలికిన ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జాతీయ స్థాయిలో రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు

అదంతా పచ్చి అబద్దం.!.. నామినేషన్ వివాదంపై మీనాక్షీ నటరాజన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
Zee Telugu24 Jun 2026
అదంతా పచ్చి అబద్దం.!.. నామినేషన్ వివాదంపై మీనాక్షీ నటరాజన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

స్టాలిన్ కు మరో ఎదురుదెబ్బ.. డీఎంకేకు ఆ పార్టీ గుడ్ బై
Sakshi21 Jun 2026
స్టాలిన్ కు మరో ఎదురుదెబ్బ.. డీఎంకేకు ఆ పార్టీ గుడ్ బై

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు

నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు
NTV Telugu21 Jun 2026
నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో

శివసేన తిరుగుబాటు వేళ మరో ట్విస్ట్..! ఉద్ధవ్ కు తోడుగా రంగంలోకి రాజ్ థాక్రే
Oneindia Telugu20 Jun 2026
శివసేన తిరుగుబాటు వేళ మరో ట్విస్ట్..! ఉద్ధవ్ కు తోడుగా రంగంలోకి రాజ్ థాక్రే

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో నెగ్గించుకోవడంలో విఫలమైన కేంద్రం.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల్ని చీల్చేందుకు

టీఎంసీకి బిగ్ షాక్.. 440 కోట్ల అకౌంట్లు ఫ్రీజ్, దీదీకి కొత్త ట్విస్ట్
SkyC Media20 Jun 2026
టీఎంసీకి బిగ్ షాక్.. 440 కోట్ల అకౌంట్లు ఫ్రీజ్, దీదీకి కొత్త ట్విస్ట్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ పార్టీకి రెబల్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో పార్టీ బ్యాంక్ ఖాతాల్లోని సుమారు ₹440

సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం .. హాజరైన ప్రముఖులు
Telugu Times20 Jun 2026
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం .. హాజరైన ప్రముఖులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు విద్యార్థులు, స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కేంద్ర

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1-డే కౌంట్ డౌన్ ఈవెంట్
Andhra Jyothy20 Jun 2026
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1-డే కౌంట్ డౌన్ ఈవెంట్

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 20: 12వ

పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Eenadu20 Jun 2026
పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్‌ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్‌గ్రౌండ్స్‌లో కౌంట్‌డౌన్‌ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌

రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే
Eenadu20 Jun 2026
రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే

డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వైకాపా ఎంపీలు ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం

శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
AP7AM19 Jun 2026
శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే

శివసేన (యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆరుగురు లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్

నాపై నమ్మకం లేకుంటే.. పార్టీ చీఫ్ గా వైదొలగేందుకు రెడీ- ఉద్ధవ్
Eenadu19 Jun 2026
నాపై నమ్మకం లేకుంటే.. పార్టీ చీఫ్ గా వైదొలగేందుకు రెడీ- ఉద్ధవ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివసేన (యూబీటీ)లో కొందరు ఎంపీలు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీలకు గత ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు తన తరఫున

రెబెల్ ఎంపీలకు టీఎంసీ షాక్..! స్పీకర్ కు 20 అనర్హత పిటిషన్లు
Oneindia Telugu19 Jun 2026
రెబెల్ ఎంపీలకు టీఎంసీ షాక్..! స్పీకర్ కు 20 అనర్హత పిటిషన్లు

పశ్చిమ బెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు (TMC) వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. అసలే ఓడిపోయిన బాధలో ఉన్న మమతా బెనర్జీ పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ముందు

ఢిల్లీ కేంద్రంగా వైసీపీ అనూహ్య నిర్ణయం, కీలక మలుపు
Oneindia Telugu19 Jun 2026
ఢిల్లీ కేంద్రంగా వైసీపీ అనూహ్య నిర్ణయం, కీలక మలుపు

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ సైతం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది. జగన్

సమాజ్వాదీ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా
Vaartha19 Jun 2026
సమాజ్వాదీ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా

Samajwadi Party – BJP : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (2027) ఇంకా సమయం ఉన్నప్పటికీ, అక్కడ రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (SP)ని మానసికంగా బలహీనపరిచేందుకు

అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి
Sakshi19 Jun 2026
అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)కి చెందిన పార్లమెంట్‌ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌

సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను దింపబోతుందా
Vaartha18 Jun 2026
సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను దింపబోతుందా

DMK – NDA : రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భవిష్యత్తును మార్చే కీలకమైన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి గట్టి

నోటిఫికేషన్ 2026 విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి
Vaartha18 Jun 2026
నోటిఫికేషన్ 2026 విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

SBI PO Recruitment 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO)

నేను పోలీసును.. పైసా ఇవ్వను.. ఫుడ్ కోర్టులో గన్ తో కానిస్టేబుల్ హల్ చల్
Vaartha18 Jun 2026
నేను పోలీసును.. పైసా ఇవ్వను.. ఫుడ్ కోర్టులో గన్ తో కానిస్టేబుల్ హల్ చల్

Gachibowli news:హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గన్ తో బెదిరించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్

ఉద్ధవ్ సేనలో చీలిక ఖరారు..! తేలిపోయిన ఎంపీల లెక్క
Oneindia Telugu18 Jun 2026
ఉద్ధవ్ సేనలో చీలిక ఖరారు..! తేలిపోయిన ఎంపీల లెక్క

మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికలకు ముందు శివసేన(Shiv Sena) లో చోటు చేసుకున్న చీలిక తరహాలోనే ఇప్పుడు మరో చీలికకు రంగం సిద్దమైంది. గతంలో చీలిక తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఆరు ఎంపీల్ని

ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్ సభ ఎంపీలు గైర్హాజరు
Vaartha18 Jun 2026
ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్ సభ ఎంపీలు గైర్హాజరు

Uddhav Thackeray : ఉద్ధవ్ సేనలో మరోసారి భారీ చీలిక: ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు గైర్హాజరు! శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు గురువారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలో జరిగిన

టెలిగ్రామ్ బ్యాన్ ఎఫెక్ట్.. కోసం వెతుకుతున్న వేలాది మంది
Vaartha18 Jun 2026
టెలిగ్రామ్ బ్యాన్ ఎఫెక్ట్.. కోసం వెతుకుతున్న వేలాది మంది

Read also: Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి యూజర్లు టెలిగ్రామ్ యాప్ పై ఎంతలా ఆధారపడ్డారో ఈ సెర్చ్ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఒకే ఒక్క

విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్ కు షాక్ ఇచ్చిన ఎంపీలు
AP7AM18 Jun 2026
విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్ కు షాక్ ఇచ్చిన ఎంపీలు

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్‌ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్‌సభ ఎంపీల్లో కేవలం

నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్
AP7AM18 Jun 2026
నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పునర్విభజన విధానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు