
విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్


విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్

తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా

బళ్లారి: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ

మహారాష్ట్ర విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం జరిగిన కీలక వ్యూహరచన సమావేశానికి కూటమికి చెందిన 60 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 23 మంది

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది

వీడిన నలుగురి హత్యల మిస్టరీ. ఆస్తి కోసం కూతురే సూత్రధారి. సుపారీ ముఠా అరెస్ట్ అయింది. Nalgonda Murder Case: నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు మిస్టరీని

తెలుగు ఎంపీల ఆస్తులు రూ.10,079కోట్లు. పార్థసారథిరెడ్డి దేశంలోనే అత్యంత ధనవంతుడు. రాజ్యసభలో 31మంది బిలియనీర్ల గుర్తింపు. Rajya Sabha: దేశ సర్వోన్నత సభ అయిన రాజ్యసభలో ప్రజాప్రతినిధుల ఆస్తులపై
రాజ్యసభ ఎంపీల్లో అత్యధిక ఆస్తులుు, అత్యధిక అప్పులున్నవారు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్) తాజాగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల
భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభలో తెలంగాణ ప్రజాప్రతినిధుల హవా నడుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) దేశవ్యాప్తంగా ఉన్న 226 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, ఇతర
తెలంగాణలో రేపటి (జూన్ 25వ తేదీ) నుంచి ఓటర్ల జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్

ఎస్ఐఆర్ (SIR) విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఐఆర్

హైదరాబాద్: ఎస్ఐర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులను క్షమించే ప్రసక్తి లేదని, పనిచేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. పని చేయని వారికి

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని, అమ్ముతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గుర్రాలు, గేదెలు, మేకల మాదిరిగా ఎంపీలు, ఎమ్మెల్యేల క్రయవిక్రయాలు సాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం జైపూర్లో రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో భారీ ఎత్తున తిరుగుబాటు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. "టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది, 28 మంది ఎంపీలలో 20 మంది పార్టీని వీడారు" అని గెహ్లాట్ వివరించారు.రాజస్థాన్లో 'ఆపరేషన్ లోటస్' జరుగుతోందా? అన్న ప్రశ్నకు.. "నా చేత చెప్పించకండి" అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే, యువతరం ముందుకు రాకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని, ఆ పరిస్థితిని ఊహించడం కూడా కష్టమని ఆయన హెచ్చరించారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన 'రాజ్యాంగాన్ని రక్షించండి' ప్రచారంలో భాగంగా కోటాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, 'నీట్' వంటి పరీక్షల వల్ల ఎదురవుతున్న ఒత్తిడిపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు

ఇరు దేశాల ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు ఈటీవీ భారత్: ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్లపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ

డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు
ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర-2026 వేడుకలు 1.05 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఆదివారం రోజు 1.32 లక్షల వేదికల్లో యోగా సాధనలో 551 మంది యోగా గురువులు.. 7,754 మంది మాస్టర్లు పాల్గొన్నారు

ఊహించినట్లే శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో గత ఎన్నికలకు ముందు బలంగా ఉన్న శివసేన ను ఏక్ నాథ్ షిండే ఓసారి చీల్చి ఆయన స్ధానంలో సీఎం పీఠం దక్కించుకున్నారు. అయితే గత లోక్ సభ

Operation Tiger | ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు సోమవారం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. ఇంటర్నెట్

భారత దేశ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న ఎంపీలు, రాష్ట్రంలో అధికారం

బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి, అధికార లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన అధికారిక

బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. కేవలం రెండేళ్ల క్రితం దేశాన్ని పునర్నిర్మిస్తామనే భారీ అంచనాలతో, ఘన విజయంతో లేబర్ పార్టీని అధికారంలోకి తెచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్

బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (63) తన పదవికి, అధికార లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి లోక్సభలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జాతీయ స్థాయిలో రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో నెగ్గించుకోవడంలో విఫలమైన కేంద్రం.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల్ని చీల్చేందుకు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ పార్టీకి రెబల్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో పార్టీ బ్యాంక్ ఖాతాల్లోని సుమారు ₹440

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు విద్యార్థులు, స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కేంద్ర

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా 1-డే కౌంట్డౌన్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 20: 12వ
జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్గ్రౌండ్స్లో కౌంట్డౌన్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్

డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వైకాపా ఎంపీలు ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం
శివసేన (యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆరుగురు లోక్సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్

ఇంటర్నెట్ డెస్క్: శివసేన (యూబీటీ)లో కొందరు ఎంపీలు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీలకు గత ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు తన తరఫున

పశ్చిమ బెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు (TMC) వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. అసలే ఓడిపోయిన బాధలో ఉన్న మమతా బెనర్జీ పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ముందు

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ సైతం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది. జగన్

Samajwadi Party – BJP : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (2027) ఇంకా సమయం ఉన్నప్పటికీ, అక్కడ రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (SP)ని మానసికంగా బలహీనపరిచేందుకు

లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్

DMK – NDA : రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భవిష్యత్తును మార్చే కీలకమైన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి గట్టి

SBI PO Recruitment 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO)

Gachibowli news:హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గన్ తో బెదిరించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్

మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికలకు ముందు శివసేన(Shiv Sena) లో చోటు చేసుకున్న చీలిక తరహాలోనే ఇప్పుడు మరో చీలికకు రంగం సిద్దమైంది. గతంలో చీలిక తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఆరు ఎంపీల్ని

Uddhav Thackeray : ఉద్ధవ్ సేనలో మరోసారి భారీ చీలిక: ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్సభ ఎంపీలు గైర్హాజరు! శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు గురువారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలో జరిగిన

Read also: Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి యూజర్లు టెలిగ్రామ్ యాప్ పై ఎంతలా ఆధారపడ్డారో ఈ సెర్చ్ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఒకే ఒక్క

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్సభ ఎంపీల్లో కేవలం

దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పునర్విభజన విధానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు