ఎంపీలు
Actor ProfilePolitician

ఎంపీలు

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources11
మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
Andhra Jyothy12 Jan 2027
మంది సీఎంలపై క్రిమినల్ కేసులు

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్‌

మంది సీఎంపై తీవ్రమైన కేసులు. సుప్రీంకోర్టు రిపోర్టుతో షాక్
Oneindia Telugu9 Jan 2027
మంది సీఎంపై తీవ్రమైన కేసులు. సుప్రీంకోర్టు రిపోర్టుతో షాక్

దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు

ఎంపీలపై కేసుల్లో కేరళ, తెలంగాణ టాప్.. ఏపీలోనూ 50 శాతం మందిపై కేసులు
AP7AM7 Jan 2027
ఎంపీలపై కేసుల్లో కేరళ, తెలంగాణ టాప్.. ఏపీలోనూ 50 శాతం మందిపై కేసులు

భారత చట్టసభల్లో నేరచరితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది. దేశంలోని 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 251 మంది, 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని సుప్రీంకోర్టులో దాఖలైన ఓ అఫిడవిట్ వెల్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ వివరాలను కోర్టు ముందుంచారు.అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) డేటాను ఉటంకిస్తూ హన్సారియా ఈ నివేదికను సమర్పించారు. దీని ప్రకారం.. లోక్‌సభలోని 251 మంది ఎంపీలలో 170 మందిపై ఐదేళ్లకు పైగా శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అలాగే, రాజ్యసభలో కేసులు ఎదుర్కొంటున్న 75 మందిలో 40 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ్యులపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌పై 19 కేసులు ఉన్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళలోని 20 మంది ఎంపీల్లో 19 మంది (95 శాతం) క్రిమినల్ కేసులు

తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే
Asianet News Telugu5 Jan 2027
తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే

BJP : భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి... కొత్తగా అద్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తన టీంను సిద్దం చేసుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రాదాన్యత లభించగా తెలంగాణకు చోటు

మోదీ, షాతో భేటీలపై క్లారిటీ.. శరద్ పవార్ కీలక ప్రకటన
AP7AM4 Jan 2027
మోదీ, షాతో భేటీలపై క్లారిటీ.. శరద్ పవార్ కీలక ప్రకటన

మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ తెరదించారు. తమ పార్టీ ఎన్డీయేలో చేరబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కొనసాగుతామని

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసుల పెండింగ్
Andhra Jyothy4 Jan 2027
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసుల పెండింగ్

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. న్యూఢిల్లీ, ఆగస్టు

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ స్టు రోజు అస లేం జ రిగింది
Asianet News Telugu31 Dec 2026
వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ స్టు రోజు అస లేం జ రిగింది

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా

మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 868 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
TeluguOne30 Dec 2026
మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 868 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం క్షేత్రానికి చేరుకుని వనదేవతలైన సమ్మక్క-సారలక్క గద్దెలను దర్శించుకున్నారు. దేవతలకు

లోక్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు
Sakshi26 Dec 2026
లోక్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు

హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని

తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం
10TV Telugu24 Dec 2026
తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం

10TV Global Footprints : 10 టీవీ.. ది అన్‌ బయాస్డ్‌ న్యూస్‌ ఛానల్‌. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10టీవీది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ.. వేగం, కచ్చితత్వంతో వార్తల్ని

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Andhra Jyothy23 Dec 2026
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు

రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు
Andhra Jyothy20 Dec 2026
రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు

రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్‌కార్డులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి. నేటి నుంచే

రాహుల్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
Andhra Jyothy20 Dec 2026
రాహుల్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ.. అమిత్‌ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు

నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Samayam Telugu17 Dec 2026
నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను అవమానించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్‌‌కు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు గతంలో ఇచ్చిన ‘బంగ విభూషణ్’ అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్టు

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు
Sakshi17 Dec 2026
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు

సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్
Andhra Jyothy17 Dec 2026
నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై

పంచధారల' వారసత్వ సంపదకు ముప్పు.. కేంద్రం జోక్యం చేసుకోవాలి
AP7AM16 Dec 2026
పంచధారల' వారసత్వ సంపదకు ముప్పు.. కేంద్రం జోక్యం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లోని పంచధారల వారసత్వ ప్రాంతం సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం రాజ్యసభలో

మాకొక ఎయిర్ పోర్ట్ కావలెను.. పార్లమెంట్ సాక్షిగా పెద్ద డిమాండ్
Oneindia Telugu16 Dec 2026
మాకొక ఎయిర్ పోర్ట్ కావలెను.. పార్లమెంట్ సాక్షిగా పెద్ద డిమాండ్

కేంద్రం ఏపీ,తెలంగాణా రాష్ట్రాలలో ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చెయ్యాలని చాలా కాలంగా డిమాండ్

నా సూచనలు పట్టించుకోలేదు.. అందుకే పార్టీ మారా - హర్భజన్ సింగ్
Eenadu16 Dec 2026
నా సూచనలు పట్టించుకోలేదు.. అందుకే పార్టీ మారా - హర్భజన్ సింగ్

Harbhajan Singh | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)లో తన మాటకు విలువ లేకపోవడంతోనే భాజపాలో చేరినట్లు మాజీ క్రికెటర్‌, రాజ్యసభ సభ్యుడు హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) తెలిపారు. క్రీడల

నా ప్రసంగం తర్వాత శుద్ధి చేశారు
Eenadu15 Dec 2026
నా ప్రసంగం తర్వాత శుద్ధి చేశారు

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజున ఎగువ సభలో గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్‌ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష

కొత్త రైల్వే లైన్ తో ఉత్తర తెలంగాణకు బూస్ట్.. రామగుండం
Samayam Telugu14 Dec 2026
కొత్త రైల్వే లైన్ తో ఉత్తర తెలంగాణకు బూస్ట్.. రామగుండం

ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ.4 వేల కోట్ల అంచనా

పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా
Sakshi13 Dec 2026
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి

రాజ్యసభను కుదిపేసిన లుంగీవాలా వివాదం
AP7AM11 Dec 2026
రాజ్యసభను కుదిపేసిన లుంగీవాలా వివాదం

రాజ్యసభలో బుధవారం 'లుంగీవాలా' వివాదం తీవ్ర దుమారం రేపింది. తనను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ఈ పదాన్ని ఉపయోగించారని కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆరోపించడంతో సభలో గందరగోళం

ఇక, రాజ్యసభలో 'లుంగీవాలా' రగడ.. దక్షిణాది సంస్కృతిని అవమానించారంటూ ఆగ్రహం
Andhra Jyothy11 Dec 2026
ఇక, రాజ్యసభలో 'లుంగీవాలా' రగడ.. దక్షిణాది సంస్కృతిని అవమానించారంటూ ఆగ్రహం

రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో

ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం.. లెఫ్టినెంట్ జనరల్ తో సీఎం రేవంత్
Andhra Jyothy10 Dec 2026
ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం.. లెఫ్టినెంట్ జనరల్ తో సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని

నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ
Oneindia Telugu10 Dec 2026
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలు
Andhra Jyothy9 Dec 2026
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలు

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను

పార్లమెంట్ ఎదుట పోటాపోటీ నిరసనలు
Eenadu3 Dec 2026
పార్లమెంట్ ఎదుట పోటాపోటీ నిరసనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధికార, విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ (Parliament) ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దిల్లీలో నిరసనకారులపై పోలీసుల దాడి గురించి హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో

రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి
Sakshi2 Dec 2026
రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో

పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు
AP7AM2 Dec 2026
పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు

పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద అధికార, ప్రతిపక్ష ఎంపీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనపై విపక్షం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఎన్‌డీయే ఆరోపించింది. పార్లమెంట్‌

విద్యార్థుల నిరసనలపై అమిత్ షా మాట్లాడతారు.. పార్లమెంట్ లో కేంద్రం హామీ
AP7AM26 Nov 2026
విద్యార్థుల నిరసనలపై అమిత్ షా మాట్లాడతారు.. పార్లమెంట్ లో కేంద్రం హామీ

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్
Telugu Times25 Nov 2026
తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్

తెలంగాణలో సంచలనాలు సృష్టించేందుకు బీజేపీ పదునైన వ్యూహానికి పదును పెట్టింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక కీలక ఉన్నత స్థాయి భేటీలో, తెలంగాణ కమలనాథులకు పార్టీ అధిష్ఠానం అత్యంత స్పష్టమైన ఆదేశాలను జారీ

ఎన్ సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం
Andhra Jyothy24 Nov 2026
ఎన్ సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం

టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో (ఎన్‌సీపీఐ)

మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి, చెప్పులు, బురదతో నిరసన
10TV Telugu21 Nov 2026
మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి, చెప్పులు, బురదతో నిరసన

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మృతిచెందిన ఓ టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. అఖిలపక్షం భేటీలో విజయ్ నిర్ణయం
Samayam Telugu17 Nov 2026
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. అఖిలపక్షం భేటీలో విజయ్ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే ఏ ప్రయత్నాన్నైనా అధికారికంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో

అన్ని పార్టీల ఎంపీలకు కర్తవ్య బోధ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Oneindia Telugu12 Nov 2026
అన్ని పార్టీల ఎంపీలకు కర్తవ్య బోధ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు మరియు మౌలిక వసతుల అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వీటిపై ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్

రాష్ట్ర ప్ర యోజ నాల సాధ నే ల క్ష్యంగా ప ని చేయాలి... సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times11 Nov 2026
రాష్ట్ర ప్ర యోజ నాల సాధ నే ల క్ష్యంగా ప ని చేయాలి... సీఎం రేవంత్ రెడ్డి

* ప్రాజెక్టులు, ర‌వాణా వ‌స‌తులకు అవ‌స‌ర‌మైన‌ అనుమ‌తులు సాధించాలి * ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రుల‌కు విజ్ఞ‌ప్తులు చేయండి * పార్టీల‌కు అతీతంగా అవ‌స‌ర‌మైన స‌మాచారం అంద‌జేస్తాం * ఎంపీల స‌మావేశంలో

రాష్ట్ర ప్ర యోజ నాల సాధ నే ల క్ష్యంగా ప ని చేయాలి... సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times11 Nov 2026
రాష్ట్ర ప్ర యోజ నాల సాధ నే ల క్ష్యంగా ప ని చేయాలి... సీఎం రేవంత్ రెడ్డి

* ప్రాజెక్టులు, ర‌వాణా వ‌స‌తులకు అవ‌స‌ర‌మైన‌ అనుమ‌తులు సాధించాలి * ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రుల‌కు విజ్ఞ‌ప్తులు చేయండి * పార్టీల‌కు అతీతంగా అవ‌స‌ర‌మైన స‌మాచారం అంద‌జేస్తాం * ఎంపీల స‌మావేశంలో

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఆరోపణలు నిరూపించాలన్న యార్లగడ్డ
AP7AM10 Nov 2026
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఆరోపణలు నిరూపించాలన్న యార్లగడ్డ

గన్నవరం విమానాశ్రయ టెండర్ల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే ఎమ్మెల్యే

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి
Eenadu10 Nov 2026
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి

హైదరాబాద్‌: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు. ప్రజాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌

ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం ఇదే
AP7AM2 Nov 2026
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం ఇదే

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో, వ్యంగ్యంగా స్పందించారు. 'దిగజారండి' అంటూ విమర్శకులను ఉద్దేశించి ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను మౌనంగా లేనని, అన్నీ

కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఎక్కడ
Andhra Jyothy1 Nov 2026
కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఎక్కడ

హైదరాబాద్‌లోని కాచిగూడ డివిజన్‌లో పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు

గవర్నర్లుగా మోదీ కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు, కి పదవి ఫిక్స్
Oneindia Telugu21 Oct 2026
గవర్నర్లుగా మోదీ కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు, కి పదవి ఫిక్స్

ఢిల్లీ కేంద్రంగా కీలక రాజకీయ మంత్రాంగం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందే కేబినెట్

ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
NTV Telugu20 Oct 2026
ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. గురువారం

పురందేశ్వరికి ప్రమోషన్, కేబినెట్ నుంచి వీరు ఔట్ - కేంద్రంలో కొత్త మంత్రులుగా
Oneindia Telugu15 Oct 2026
పురందేశ్వరికి ప్రమోషన్, కేబినెట్ నుంచి వీరు ఔట్ - కేంద్రంలో కొత్త మంత్రులుగా

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రభుత్వంతో పాటుగా పార్టీ ప్రక్షాళన దిశగా పీఎం మోదీ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లుల

మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా
Eenadu7 Oct 2026
మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా

కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు స్వయంగా ఇంజినీర్‌ లేఖ రాసినా.. పట్టించుకోలేదు అందుకే మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఇది నిర్వాకం కాదు. విధ్వంసం మీరు చేసిన తప్పులకు.. ప్రజలకు శిక్ష పడొద్దు

ద్రోహి.. ఎంతకు అమ్ముడుపోయావ్? - తృణమూల్ రెబెల్ ఎంపీకి జనం తొలి షాక్
Oneindia Telugu4 Oct 2026
ద్రోహి.. ఎంతకు అమ్ముడుపోయావ్? - తృణమూల్ రెబెల్ ఎంపీకి జనం తొలి షాక్

పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి

పార్టీ బలోపేతంపై వైసీపీ ఫోకస్.. పాత నేతల రీఎంట్రీపై ఆసక్తికర చర్చ
Telugu Times3 Oct 2026
పార్టీ బలోపేతంపై వైసీపీ ఫోకస్.. పాత నేతల రీఎంట్రీపై ఆసక్తికర చర్చ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) రాజకీయ నిర్ణయాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా

సంక్షిప్త వార్తలు
Eenadu1 Oct 2026
సంక్షిప్త వార్తలు

ఫీజు బకాయిల కోసం ధర్నాలు, రాస్తారోకోలు 14న సత్యాగ్రహ దీక్ష: ఆర్‌.కృష్ణయ్య నల్లకుంట, న్యూస్‌టుడే: ‘విద్యార్థుల ఫీజు బకాయిలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం.. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు’ అని చేయిచాచితే

విజయ్ ప్రభుత్వానికి మద్దతు.. మేకెదాటుపై పోరాటం
AP7AM1 Oct 2026
విజయ్ ప్రభుత్వానికి మద్దతు.. మేకెదాటుపై పోరాటం

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) స్పష్టం చేసింది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం నిర్మించ

ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు
AP7AM10 Jul 2026
ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని, అమ్ముతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గుర్రాలు, గేదెలు, మేకల మాదిరిగా ఎంపీలు, ఎమ్మెల్యేల క్రయవిక్రయాలు సాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం జైపూర్‌లో రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో భారీ ఎత్తున తిరుగుబాటు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. "టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది, 28 మంది ఎంపీలలో 20 మంది పార్టీని వీడారు" అని గెహ్లాట్ వివరించారు.రాజస్థాన్‌లో 'ఆపరేషన్ లోటస్' జరుగుతోందా? అన్న ప్రశ్నకు.. "నా చేత చెప్పించకండి" అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే, యువతరం ముందుకు రాకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని, ఆ పరిస్థితిని ఊహించడం కూడా కష్టమని ఆయన హెచ్చరించారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన 'రాజ్యాంగాన్ని రక్షించండి' ప్రచారంలో భాగంగా కోటాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, 'నీట్' వంటి పరీక్షల వల్ల ఎదురవుతున్న ఒత్తిడిపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు

ఎ ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in