ఎల్ నినో ప్రభావం ప్రజల
Actor ProfilePolitician

ఎల్ నినో ప్రభావం ప్రజల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎల్ నినో ప్రభావం ప్రజలపై పడకూడదు.. ధరలు పెరగకూడదు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
10TV Telugu2 Dec 2026
ఎల్ నినో ప్రభావం ప్రజలపై పడకూడదు.. ధరలు పెరగకూడదు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

పదిహేను శాతం వృద్ధిరేటే లక్ష్యం సామాన్యులపై పడని ధరల భారం పెరిగిన జీఎస్టీ, ఎగుమతులు Chandrababu: సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రాన్ని వేధిస్తున్నప్పటికీ, ఏపీ ఆర్థిక పురోగతి మందగించకుండా 15 శాతం వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. తీవ్ర ఆర్థిక సవాళ్లు, వాతావరణ హెచ్చుతగ్గులు ఎదురైనప్పటికీ, సామాన్య ప్రజలపై ఏమాత్రం ధరల భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ప్రణాళిక విభాగం సమర్పించిన జులై 2026 నాటి సమగ్ర ఆర్థిక నివేదికను ఆయన క్షుణ్ణంగా సమీక్షించి, ప్రతి శాఖ తమ వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. Nara Lokesh: థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువకులు.. స్పందించిన నారా లోకేశ్.. సేఫ్‌గా తీసుకొస్తామని హామీ కంటింజెన్సీ ప్రణాళికలు, నియోజకవర్గ స్థాయి వ్యూహాలు: వ్యవసాయం, ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేందుకు నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపు ప్రతిపాదిత విధానాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీనికోసం జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. సమీక్షా నివేదిక ప్రకారం.. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం సాధారణ వృద్ధి, 9.9 శాతం వాస్తవ వృద్ధిరేటును సాధించి జాతీయ సగటు కంటే ముందుంది. రంగాల వారీగా పరిశీలిస్తే వ్యవసాయంలో 13.5 శాతం, పారిశ్రామికంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదు కావడం సానుకూల పరిణామంగా నిలిచింది. రాబడి, పెట్టుబడులు, మెగా ప్రాజెక్టుల వేగవంతం: సాంకేతిక అనుసంధానంతో పన్నుల వ్యవస్థను బలోపేతం చేయడంతో జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరాయి. సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరుకోగా, ఎస్‌టీపీఐ (STPI) ద్వారా ఎగుమతులు 32.2 శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6 శాతం మేర విపరీతంగా పెరిగాయి. అలాగే రాష్ట్రంలో మౌలిక