ఎర్రకోట
Actor ProfilePolitician

ఎర్రకోట

📊 Box Office Collections
Total News20
Movie Updates0
Sources10
జెన్ జీతో మోదీ కనెక్ట్ .. వందేమాతరం హైలైట్ .. ఎర్రకోటపై కొత్త సందేశం చిత్రాలు
Sakshi22 Dec 2026
జెన్ జీతో మోదీ కనెక్ట్ .. వందేమాతరం హైలైట్ .. ఎర్రకోటపై కొత్త సందేశం చిత్రాలు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం యువత, స్వయం సమృద్ధి, వికసిత్‌ భారత్‌ లక్ష్యాల చుట్టూ సాగింది. జెన్‌జీని ఉద్దేశించి ఏఐ శిక్షణ, ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రస్తావించిన

నక్సలిజం అంతమైంది.. కానీ దిమాగీ నక్సల్స్ ’ ఇంకా ఉన్నారు
AP7AM22 Dec 2026
నక్సలిజం అంతమైంది.. కానీ దిమాగీ నక్సల్స్ ’ ఇంకా ఉన్నారు

దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ

సప్తధార’.. భారత్ అభివృద్ధికి మోదీ మాస్టర్ ప్లాన్ ఇదే
AP7AM21 Dec 2026
సప్తధార’.. భారత్ అభివృద్ధికి మోదీ మాస్టర్ ప్లాన్ ఇదే

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Eenadu21 Dec 2026
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం

ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'.. స్వాతంత్ర్య వేడుకల్లో చారిత్రక ఘట్టం
AP7AM21 Dec 2026
ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'.. స్వాతంత్ర్య వేడుకల్లో చారిత్రక ఘట్టం

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక చారిత్రక, అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి గీతాన్ని ఆలపించారు. ప్రధాని

చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం
Andhra Jyothy21 Dec 2026
చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది
Andhra Jyothy21 Dec 2026
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ

ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం
10TV Telugu21 Dec 2026
ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం

Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని

దేశ వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ముస్తాబైన దేశ రాజధాని
Zee Telugu21 Dec 2026
దేశ వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ముస్తాబైన దేశ రాజధాని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోట నుంచి ప్రత్యక్ష ప్రసారం
Zee Telugu21 Dec 2026
వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోట నుంచి ప్రత్యక్ష ప్రసారం

ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న

ఎర్రకోటపై 13వ సారి మోదీ ప్రసంగం.. కాంగ్రెసేతర ప్రధానుల్లో సరికొత్త రికార్డు
AP7AM21 Dec 2026
ఎర్రకోటపై 13వ సారి మోదీ ప్రసంగం.. కాంగ్రెసేతర ప్రధానుల్లో సరికొత్త రికార్డు

భారతదేశ 80వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు జరగనున్న ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోట బురుజుల నుంచి వరుసగా 13వ సారి జాతినుద్దేశించి ప్రసంగించి, అత్యధికసార్లు ప్రసంగించిన కాంగ్రెసేతర ప్రధానిగా ఒక కొత్త రికార్డును నెలకొల్పనున్నారు.2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సంప్రదాయాన్ని మోదీ కొనసాగిస్తున్నారు. కార్యక్రమం ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం సైన్యం 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పిస్తుంది. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం ఈ వేడుకల్లో భాగంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ ప్రగతి, సాధించిన విజయాలు, భవిష్యత్ దార్శనికతను తన ప్రసంగంలో వివరించనున్నారు.ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ గేయం 'వందేమాతరం'కు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు. స్వాతంత్ర్య వేడుకల చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై 'వందేమాతరం' సామూహిక గానం జరగనుంది. ఎన్‌సీసీ క్యాడెట్లు, 'మై భారత్' వాలంటీర్లు కలిసి ఈ గేయాన్ని ఆలపించనున్నారు.దీంతో పాటు 2047 నాటికి 'వికసిత భారత్' నిర్మాణంలో యువత శక్తి, ఆకాంక్షలు, భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ 'యువశక్తి'కి కూడా ఈసారి వేడుకల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. చారిత్రక వారసత్వానికి, భవిష్యత్ లక్ష్యాలకు వారధిగా ఈ ఏడాది 80వ స్వాతంత్ర్య దినోత్సవ

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు
SkyC Media20 Dec 2026
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు తీవ్ర కలకలం రేగింది. ఆగస్టు 14న ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. "Blast Delhi High

ఢిల్లీ నుంచి గల్లీ వరకు -భారత్ లో పండగ వాతావరణం
Oneindia Telugu20 Dec 2026
ఢిల్లీ నుంచి గల్లీ వరకు -భారత్ లో పండగ వాతావరణం

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ

భారత్ పక్కన కొత్త ఉగ్రముఠాలు.. బంగ్లాదేశ్ లో అల్ ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక
AP7AM19 Dec 2026
భారత్ పక్కన కొత్త ఉగ్రముఠాలు.. బంగ్లాదేశ్ లో అల్ ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక

బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) అక్కడ ఉగ్రవాద

దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం
Andhra Jyothy17 Dec 2026
దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం

దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై

ఈసారి జరుపుకునేది 79వదా? 80వదా
Oneindia Telugu15 Dec 2026
ఈసారి జరుపుకునేది 79వదా? 80వదా

భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకల సందడి మొదలైపోయింది. దేశప్రజలందరిలోనూ దేశభక్తి ఉప్పొంగే ఈ మహత్తర ఘట్టం కోసం ఎర్రకోట సిద్ధమవుతోంది. 200 ఏళ్లకు పైగా సాగిన బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచుకుని

ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా
TeluguOne14 Dec 2026
ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా

ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు

ఎర్రకోట పేలుళ్ల వెనక ఉన్నదెవరో తెలిసింది.. అధికారికంగా తేల్చిన ఐక్యరాజ్య సమితి
AP7AM13 Dec 2026
ఎర్రకోట పేలుళ్ల వెనక ఉన్నదెవరో తెలిసింది.. అధికారికంగా తేల్చిన ఐక్యరాజ్య సమితి

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన పేలుడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ ‘అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)

చరిత్రలోనే తొలిసారి.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన
Samayam Telugu1 Dec 2026
చరిత్రలోనే తొలిసారి.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన

Red Fort Vande Mataram : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ

ఎర్రకోట పేలుళ్ల కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి
Eenadu9 Nov 2026
ఎర్రకోట పేలుళ్ల కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుళ్ల కేసు (Delhi Red Fort Blast)లో మృతుల అంత్యక్రియలకు దిల్లీ కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA)కి అనుమతిచ్చింది. బాధితుల మతపరమైన

ఎర రక ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in