
ఏపీ నుంచి కౌలూరి రాజేష్ తెలంగాణ నుంచి బొంపెల్లి భవాని అండమాన్ నికోబార్ దీవుల నుంచి జెల్లి ప్రకాశ్రావు ఈనాడు-దిల్లీ, నెల్లిమర్ల-న్యూస్టుడే: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు


ఏపీ నుంచి కౌలూరి రాజేష్ తెలంగాణ నుంచి బొంపెల్లి భవాని అండమాన్ నికోబార్ దీవుల నుంచి జెల్లి ప్రకాశ్రావు ఈనాడు-దిల్లీ, నెల్లిమర్ల-న్యూస్టుడే: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు

ఐదారేళ్ల చిన్నారులపై మోయలేని భారం హోంవర్క్ చేయకపోతే దండనలు నగరంలో పూర్వ ప్రాథమిక విద్య తీరిది.. ఐదారేళ్ల పిల్లలు.. ఆడుతూపాడుతూ చదువుకోవాలి.. ఆ వయసులోనే పసిమొగ్గలపై హోంవర్క్ భారం వేస్తున్నారు

ఇంటర్నెట్ డెస్క్: ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకును కాపాడబోయి కుటుంబం మృత్యువుబారిన పడిన విషాద ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: సన్నిహితంగా గడిపేందుకు ఓ ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ సమయానికి ముందే తరగతులు ముగిస్తున్నారు. దీనిపై విద్యార్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఛింద్వాడాలో చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీచ్ బహీర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు.. అదే స్కూల్లోని మహిళా టీచర్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు.. సమయం కంటే ముందుగానే తరగతులు ముగించి, విద్యార్థులను ఇళ్లకు పంపించేస్తున్నారు. వారి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ను ఆశ్రయించి.. ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనర్ సత్యేంద్ర సింగ్ను కలెక్టర్ ఆదేశించారు. విచారణలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధం ఉందని తేలడంతో వారిని వేర్వేరు పాఠశాలలకు బదిలీ చేశారు. సదరు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త అతిథి ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. ఇదీ చదవండి: వందేభారత్ కోచ్లోకి దూరేందుకు కొండచిలువ యత్నం.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది

మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ

చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి మండల పరిధిలోని రాంపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి పంపిణీ చేశారు. ఈ

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత మార్గంలో నడిపించాల్సిన ఒక ఉపాధ్యాయుడు బుద్ధి గడ్డితిని కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తీవ్ర కలకలం రేపిన

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీఈటీ) డా.ఖాసిం తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా క్రీడాధికారులు దయానంద్ రెడ్డి, పార్థసారథి

మినీ జెట్ ఫైటర్ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్ హాక్ మాత్. చెట్ల ఆకుల్లో ఇట్టే కలిసిపోతుంది. శనివారం ములుగు జిల్లా మంగపేట

తిరుపతి(ఎస్వీయూ): 200 అడుగుల జాతీయ పతాకానికి విద్యార్థులు అంకెల ఆకారంలో వందనం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తిరుపతిలోని ముత్యాల రెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోష్య సత్యారావు ఫిన్లాండ్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

నంగునూరు (సిద్దిపేట): తమ అటెండెన్స్ తామే వేసుకుంటూ మురిసిపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్ధూంపూర్ పాఠశాల విద్యార్థులు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయోగం

ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. కాని విద్యార్థులు మాత్రం పాఠశాలకు వస్తున్నారు. దీంతో చేసేది లేక వారికి మధ్యాహ్నభోజనం అందించే వంట మనిషే ఉపాధ్యాయుడి అవతారమెత్తాడు. ఒకవైపు పాఠాలు చెబుతూనే.. మధ్యాహ్న

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ సౌతిండియా

‘మంచి గురువులు పాఠాలు చెప్పడమే కాదు.. విద్యార్థుల కలలకు రెక్కలు కూడా తొడుగుతారు’ అనే మాటకు ఓ ఉపాధ్యాయుడు చేసిన పని నిదర్శంగా నిలుస్తుంది. టెన్త్ సోషల్లో 100 మార్కులు సాధించిన విద్యార్థికి
స్కూలు గేట్ ముందు కారు అడ్డుపెట్టొద్దని చెప్పినందుకు ఉపాధ్యాయుడిపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాజాం మండలంలోని డోలపేటలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి స్కూలు సిబ్బంది

ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగుతాడు. కొన్ని రోజులు ఉండి బిల్లు చెల్లించకుండా.. ఉడాయిస్తాడు. హోటళ్లలోని ఖరీదైన వస్తువులను కూడా తనతో తీసుకెళ్లి పోతాడు. ఒకటి రెండు కాదు.. మూడు దశాబ్దాల్లో ఏకంగా దాదాపు 300
Jangaon Retired Teacher Suicide : జనగామ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా "నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బావమరిదే కారణం" అని పేర్కొంటూ ఏకంగా 20 పేజీల

నటీనటులు: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మానస చౌదరి, బ్రహ్మానందం, సంపూర్ణేశ్ బాబు, మురళీ శర్మ, జీవన్, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ఓ సాధారణ యువకుడు

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు

తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన