ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ
Actor ProfilePolitician

ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ
Zee Telugu15 Jan 2027
ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. DA Hike Updates 2026: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపును జనవరి 1, 2026 నుంచి వర్తింపజేస్తూ.. కరువు భత్యాన్ని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు ఉన్న 7 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు అందజేయనుంది. ఆగస్టు నెల వేతనంతో కలిపి నేరుగా నగదు రూపంలో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు అలాగే గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లోని అర్హులైన ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. డీఏ పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు యథావిధిగా వర్తించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఖర్చు రాస్తారో.. ఆయా ఖాతాల పరిధిలోనే మంజూరైన నిధుల నుంచి ఈ పెంపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, జిల్లా పరిషత్ ఉద్యోగుల విషయంలో వారి సహాయక నిధులకు సంబంధించిన నిర్దిష్ట సబ్-హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే ఈ వ్యయాన్ని సర్దుబాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. DA 2 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 శాతం పెంచితే.. ఉద్యోగుల మొత్తం డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకోనుంది. కేంద్రం డీఏ పెంచితే.. దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మందికి