ఆంబోతు లెక్క రంకెలు వేస్తే నడవదు.!. సీఎం రేవంత్ ఖమ్మం ఆరోపణల
Actor ProfilePolitician

ఆంబోతు లెక్క రంకెలు వేస్తే నడవదు.!. సీఎం రేవంత్ ఖమ్మం ఆరోపణల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆంబోతు లెక్క రంకెలు వేస్తే నడవదు.!. సీఎం రేవంత్ ఖమ్మం ఆరోపణలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Zee Telugu27 Oct 2026
ఆంబోతు లెక్క రంకెలు వేస్తే నడవదు.!. సీఎం రేవంత్ ఖమ్మం ఆరోపణలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ktr sensational comments on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాముడి మీద ఆన.. రాబోయే ఎన్నికల్లో మరల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ను కౌరవులు అంటు సెటైర్లు వేశారు. మరోవైపు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు మాస్ కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన స్టైల్ లో కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టులపై తాము ఉన్నది చెప్పిన అది వినేందుకు ఆయన భేషజాలు అడ్డు వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ ఖమ్మం సభలో ఆంబోతు లెక్కా రంకెలు వేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, లక్ష క్యూసెక్కు లు నీరు కిందకి వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఘాటువ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని పంపింగ్ చేయవచ్చని తెలిపారు. 100 రోజులు పాటు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటి ప్రవాహం ఉంటుందన్నారు. 100 రోజులు 200 tmc లో నీరుని ఎత్తి పోయవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ లు కూడా చెప్పిన సీఎం రేవంత్ వినేపరిస్థితిలో లేడని సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి నదికి వరద వచ్చిన సమయంలో 200 టి ఎం సి తట్టుకున్న మేడిగడ్డ లక్ష క్యూసెక్కు లు తట్టుకోలేదా అంటూ సీఎం రేవంత్ చేసిన

ఆ బ త ల క క ర క ల వ స త నడవద స ఎ ర వ త ఖమ మ ఆర పణల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in