.webp)
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్కు

.webp)
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్కు

కొత్త ఓటర్లకు కొత్త నిబంధన తల్లిదండ్రుల వివరాలు ఇక తప్పనిసరి నకిలీ ఓట్లకు ఈసీ చెక్ Voter ID registration: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా SIR సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటరు

తాము ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి తక్షణమే గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం దాఖలు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే ఆమోదించాలని లేఖలో కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పదాలు

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై వెలువడిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ

రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు. విశాఖపట్నం, జులై 12 (ఆంధ్రజ్యోతి)

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు మరింత బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపేందుకు డీఎంకే విముఖత చూపుతోంది. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో రాజకీయం మరింత
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటివరకూ డీఎంకేతో కలిసి కూటమిగా పోటీ చేసి ఐదు సీట్లు కూడా గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ (Vijay)

హైదరాబాద్లోని కాచిగూడ డివిజన్లో పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య పెరిగి ప్రస్తుతం 18 లక్షలకు పైగా వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం

తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించినా మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ మార్క్ అందుకోవడంలో విఫలమైన విజయ్ (Vijay).. కాంగ్రెస్ తో పాటు ఇతర డీఎంకే మిత్రపక్షాల సాయంతో

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టి.డి. జనార్దన్ ఛైర్మన్ గా ప్రారంభమైన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నాలుగవ వార్షికోత్సవం శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ

తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే విద్యా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు

2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పీసీసీ అధ్యక్షుడు అమ్రీందర్ సింగ్ రాజా వారింగ్ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ముఖ్యమంత్రి

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతున్నాయి. మధిరలో జరిగిన రైతు ఆశీర్వాదసభలో డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ పద్దతితో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆ మధ్య.. అందరి కంటే ముందే రచ్చకెక్కారు రేవంత్. హైబ్రిడ్ మోడల్లో సీట్లు పెంచాలని..లేకపోతే డీలిమిటేషన్ను అడ్డుకొని తీరుతామని పెద్ద ఇష్యూ చేశారు. కట్ చేస్తే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పెంపు అంశాన్ని ఈసారి కేంద్రం ఎలా డీల్ చేయబోతోందన్న డిస్కసన్ జరుగుతున్న టైమ్లో..స్వయంగా సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు, పార్లమెంట్ స్థానాలు 26కు పెరగబోతున్నాయని జోస్యం చెప్పిన చర్చకు దారితీశారు. అంటే కేంద్రం చెప్పిన విధానంలోనే సీట్లు పెరుగుతాయని చెప్పకనే చెప్పినట్లు అయింది. డీలిమిటేషన్ విషయంలో సీఎం స్టాండ్ మారిందా.? అప్పుడు అలా మాట్లాడిన రేవంత్..ఇప్పుడు ఎందుకిలా యూటర్న్ తీసుకుంటున్నట్లు అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జూలై 20 నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కానుంది. మరోసారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు పెట్టి ఎలాగైనా ఈసారి పాస్ చేసేయాలనే పట్టుదలతో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, బిల్లు పాత విధానంలో ఉంటే కచ్చితంగా అడ్డుకుంటామని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. కానీ సీఎం రేవంత్ మాత్రం డీలిమిటేషన్ బిల్లు పాస్ కానుందనే ఇండికేషన్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు.. పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే సీట్ల పెంపు జరుగుతుందని చెప్పడానికి రీజనేంటో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు

KTR Comments On Revanth Reddy : రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి.. 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని.. రెండోసారి అధికారంలోకి రావడం పక్కా.. ఇది

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కబీర్కు వార్నింగ్ కోల్కతా: సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. తాను మమతా బెనర్జీలా

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సీట్ల లొల్లి తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనదారుల ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత చెక్ పెట్టేందుకు హుమ్టా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి 18 లక్షలకు పైగా

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. 2028 నవంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029 లో పార్లమెంట్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బిహార్లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత

ప్రముఖ పంజాబీ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంఝ్ నటించిన ‘సత్లజ్’ చిత్రం మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ఎన్నో ఏళ్ల

భోపాల్: మధ్యప్రదేశ్లోని దాతియా అసెంబ్లీ ఉపఎన్నిక బీజేపీలో అంతర్గత కలకలానికి కారణమైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్దమవుతున్నారు. ప్రతిపక్షాలు ఊహించని దెబ్బ కొట్టేందుకు కొత్త లెక్కలు సిద్దం చేస్తున్నారు. మోదీ 4.0 లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం.. పార్టీ లో కీలక మార్పులు
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల్లోనే కూర్చుని గతంలో పాలన సాగించినప్పటికీ, అమరావతి పట్ల పాలకుల

బడ్జెట్లో ప్రతిపాదించిన అస్సాం ప్రభుత్వం గువాహటి: మహిళా సాధికారతను ప్రోత్సహించడం, స్త్రీ-పురుష సమానత్వాన్ని పెంపొందించడంలో భాగంగా బహుభార్యత్వం నిషేధానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు అస్సాం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చింతకాని మండలం జగన్నాధపురంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రైతు ఆశీర్వాద సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ
.webp)
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్లో కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరుగుతాయని సీఎం ప్రకటించారు. 36 నెలల ముందుగానే

రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ

భద్రాచలం రాముడి సాక్షిగా రేవంత్ ప్రతిజ్ఞ.. 2029 టార్గెట్పై కాంగ్రెస్ భారీ స్కెచ్ 117 సీట్లు గెలుస్తాం.. అధికారం మళ్లీ మనదే 'రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు CM Revanth Reddy

మధిర: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవని చెప్పారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి.. లోక్సభ స్థానాలు 17

ఇంటర్నెట్ డెస్క్: బహుభార్యత్వం నిషేధం దిశగా కీలక చర్యలు చేపడుతోన్న అస్సాం ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవారికి (Polygamy) ప్రభుత్వ సంక్షేమ పథకాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రేవంత్ చేసిన సవాల్ కు హరీస్ స్పందిస్తూ.. తనకు

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత

రెండు వారాల క్రితం వెనిజువెలాలో సంభివించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విధ్వంసం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 3,889కు చేరుకుంది. దాదాపు 17 వేల మందికి పైగా గాయాలయ్యాయి.భూకంపం వల్ల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్లో తీర్మానం పూర్తయి, రాష్ట్రపతి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే

తాడిచర్ల-2 బొగ్గు గని సింగరేణికి కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఫలితమేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సింగరేణి బకాయిల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై

పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి

తెలంగాణలో 37 కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగియడంతో ఆ కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో పదవులను తిరిగి దక్కించుకునేందుకు మాజీ చైర్మన్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో 37 కార్పొరేషన్ల
ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్ అరెస్ట్ అంశం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. రాజకీయ నేతల నుంచి సోషల్ మీడియా వరకు ఇదే చర్చ నడుస్తోంది. రావణ్ అరెస్ట్ విషయంలో ఇప్పుడు అందరూ ఉపా చట్టం గురించే

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్

తమిళనాడు రాజకీయ రంగంలో అనూహ్యమైన మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) వైపునకు

సీనియర్ నటుడు నరేశ్ ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు తరహాలో ఓ కొత్త రాజకీయ శక్తి రాబోయే ఆంధ్ర ఎన్నికలను శాసిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నటుడు

కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు స్వయంగా ఇంజినీర్ లేఖ రాసినా.. పట్టించుకోలేదు అందుకే మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఇది నిర్వాకం కాదు. విధ్వంసం మీరు చేసిన తప్పులకు.. ప్రజలకు శిక్ష పడొద్దు

పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి

మహిళలకు మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్దమైంది. ప్రతీ నెలా అర్హత ఉన్న వారి ఖాతా ల్లో రూ 2,500 జమ కానుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళల కు రక్షాబంధన్ సందర్భంగా ప్రభుత్వం భారీ