
CV Anand | ములుగు, ఆగస్టు 10: ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరు గాంచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర డీజీపీ


CV Anand | ములుగు, ఆగస్టు 10: ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరు గాంచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర డీజీపీ

అటవీ అధికారులతో సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనాడు, అమరావతి: హస్త కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్
ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.దశాబ్దాలుగా సాధారణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దాదాపు అందనంత ప్రాంతంగా ఉన్న ఈ కొండల్లో తొలిసారిగా

ములుగు: కర్రెగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో పర్యటించిన ఆయన.. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 50

CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం

Padi Kaushik Reddy | కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో

విజయనగరం రూరల్: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం

ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) పేరు మార్మోగుతోంది. ఆటగాళ్ల గాయాల విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సీవోఈను బీసీసీఐ అధ్యక్షుడు

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో ఇది వెలుగు చూసింది. గర్భంలో పెరుగుతున్న ఒక పిండం నోటిలో మరో పిండం

తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. హనుమకొండ, ఆగస్టు 10: జిల్లాలోని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. పాయకరావుపేట అభివృద్ధి కోసం

కృత్రిమ మేధ (ఏఐ) భారత్లో వ్యవసాయం నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతోంది. రైతులకు వాతావరణ సమాచారం అందించడం, పంట నష్టాలను తగ్గించడం, క్షయ వ్యాధిని గుర్తించడం వంటి పనుల్లో ఏఐ మంచి ఫలితాలు

ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే

రష్యా-భారత్ భారీ రైల్వే మార్గం ప్రత్యక్ష భూమార్గం అభివృద్ధి యత్నం రెండు దేశాల వాణిజ్య విస్తరణ Russia-India: భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకి
స్వర్ణాంధ్ర - 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ విజన్ యాక్షన్ ప్లాన్పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ విధానాన్ని పరిశీలించి గుజరాత్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ..రేవంత్ రెడ్డి ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” సందర్భంగా

హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. రంజాన్కు 33 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హిందువుల

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ అంచనాలతో తెలంగాణలోని సన్నకారు రైతులు భారీ ప్రయోజనం పొందారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వాతావరణ హెచ్చరికలతో తెలంగాణ రైతులకు ప్రయోజనం హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం

Renigunta: "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటా ప్రచారం! రేణిగుంట: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేణిగుంట పట్టణంలో టీడీపీ నాయకులు ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్చార్జ్ కిరణ్,నాయకులు నాగేశ్వరరావు,ఈ. మురళి ముదిరాజ్,శివయ్య నాయుడు,నరసింహులు,గోపి యాదవ్,రమణ,మనీ,సంపత్,వేణు,బాబు,వెంకటేష్, చిన్నబాబు,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ ) ఛైర్మన్ నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. ఎగువ

1900 ప్రాంతంలో హైదరాబాద్ను ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలించారు. ఆయన పాలనలో నగరం అభివృద్ధి చెందడంతో పాటు పలువురు విశ్వాసపాత్రులైన జాగీర్దార్లకు భూములు, జాగీర్లు బహుమతిగా ఇచ్చేవారు. అలాంటి

భారత్తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని
రష్యా నుంచి భారత్కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని అటవీ అభివృద్ధి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారితో మమేకమయ్యారు. డప్పు వాయిస్తూ, ధింసా నృత్యకారులతో కలిసి
హైదరాబాద్ పాతబస్తీలో లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు

గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలోని కురవపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పీఆర్టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రవిప్రకాశ్ (61)గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మండల

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు
కృష్ణా–గోదావరి డెల్టా దక్షిణ కోస్తా కు ఆహార భద్రతను అందిస్తే, ఈ ప్రాంతంలోని సముద్ర తీరం ప్రపంచ మార్కెట్లకు ద్వారాలను తెరిచింది. దక్షిణ కోస్తా తీరరేఖ వ్యవసాయం, ఆక్వా, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులను

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం

నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. విజయవాడ, ఆగస్టు 09

గురు గ్రహం కర్కాటక రాశిలోనే ఉదయించబోతున్నాడు.. కాబట్టి ఈ రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి. వీరిలో తమపై తమకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు. అవి

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు కామిక ఏకాదశిగా చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. నేడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, బుధుడు కర్కాటక, సింహరాశిలో ప్రచారం

Veldanda: ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కోడంగల్

పాముకాటు... ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు. ముఖ్యంగా భారతదేశంలో ఏటా వేల మంది పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ప్రాణాంతకమైన పాము

టాలీవుడ్ లో కాస్త పొట్టిగా కనిపించే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ వారి ఇమేజ్ మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. అయితే షూటింగ్స్ టైమ్ లో వారి హైట్ ను మ్యానేజ్ చేయడం కోసం.. తమకంటే హైట్ ఎక్కువగా

లంచం సొమ్ము, ఇంట్లో దొరికిన రూ.32 లక్షల నగదుతో ఏఈ సతీశ్ పెద్దపల్లి, న్యూస్టుడే: బిల్లులు చెల్లించేందుకు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీశ్కుమార్ను అవినీతి నిరోధక

ఓటరు నమోదు, అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, క్లస్టర్ స్థాయి ప్రత్యేక అధికారి బి.నాగలక్ష్మి మంగళవారం

భూదాన్ పోచంపల్లి, జూలై 14 : పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు

దౌల్తాబాద్/ రాయపోల్ జూలై 14: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గంపై జిల్లా

ఫ్యూచర్సిటీలో 202 ఎకరాలు, చందన్వెల్లిలో 98 ఎకరాల కేటాయింపు నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు సరికొత్త విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి మార్గంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల వద్ద దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణానికి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన