
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ


అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అది బాధ అయినా, సంతోషం అయినా. అంతేకాదు సమాజానికి సంబంధించిన అంశం అయినా

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అనసూయకు సూచించారు. అయితే ఈ వివాదంపై అనసూయ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విమర్శలు చేస్తున్న వారికి కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అనసూయ వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆమెను విచారిస్తారా? ఈ వివాదం మరింత ముదురుతుందా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో టాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది

Dark Secrets : అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా డార్క్ సీక్రెట్స్. టచ్వుడ్ టేల్స్
.webp)
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం క్షేత్రానికి చేరుకుని వనదేవతలైన సమ్మక్క-సారలక్క గద్దెలను దర్శించుకున్నారు. దేవతలకు

శ్రీవిష్ణు, మహిమ నంబియార్ జంటగా తెరకెక్కుతున్న పిరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' విడుదల తేదీ ఖరారైంది. శ్రీవిష్ణు, మహిమ నంబియార్ జంటగా నటిస్తున్న సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. ఈ

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణం 40

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రూపుదిద్దుకుంటున్న 'మహాకాళి' చిత్రాన్ని వచ్చే జనవరి 8న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రోల్ను భూమి శెట్టి పోషిస్తున్నారు

ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. ఇటీవల హిందూ ధర్మం, నినాదాల
ఇష్టమైన వ్యక్తితో డ్యాన్స్ చేయమనే చీటి నంద గోపాల్కి వస్తుంది. దీంతో సునందతో కలిసి నంద గోపాల్ స్టెప్పులు వేస్తాడు. లవంగం చీటి తీస్తే.. దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావ్ అని ఉంటుంది. నాకు పెళ్లి

ఈ మధ్యన ప్రచార చిత్రాలతో బాగా ఆసక్తి కలిగించిన సినిమా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో 'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించాడు. నభా నటేష్

యువతి మృతి.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే నటించిన చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్...’ అన్నది ట్యాగ్లైన్. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించి

ఇక్కడున్న ఫొటో చూస్తున్నారుగా...కాంపౌండ్ వాల్పై దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటున్నారో! ఈ ప్రేమ కబుర్లు విజువల్గా ‘శ్రీ శ్రీ’లో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే

బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కోల్పోయింది. అయితే ఈ

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ.. సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించారు

ఈ భూమిపై మానవ మేధస్సుకు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని ప్రాంతాల పేరు వింటేనే నేటికీ ప్రపంచం వణికిపోతుంది. ఈ కోవలో 'బెర్ముడా ట్రయాంగిల్'ది అగ్రస్థానం. ఉత్తర

టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్కు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను బెంగళూరు రద్దు చేసింది. ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారన్న

Click to read full story.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పార్టీలు మారినా, వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయనటానికి తెలంగాణ మంత్రి సీతక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనుబంధం ఉదాహరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా

`పెదకాపు` తర్వాత విరాట్ కర్ణ నటించిన చిత్రం `నాగబంధం`. ఇది నభా నటేష్, ఐశ్వర్య మీనన్, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు, రిషబ్ సాన్వీ వంటి భారీ కాస్టింగ్తో రూపొందింది. హీరో ఇమేజ్కి మించిన బడ్జెట్తో

ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `నాగబంధం`. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనసూయ, రిషబ్ సాన్వీ, జగపతిబాబు వంటి వారు ఇతర పాత్రలు

హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్

సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు కసరత్తు చేపట్టారు

బ్యాంకాక్: ఈశాన్య థాయిలాండ్లో కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరిన బౌద్ధ భిక్షువులను మృత్యువు ఒక ట్రక్కు రూపంలో వచ్చి కబళించింది. 11 ఏళ్ల బాలుడు ట్రక్కును నడిపి అమాంతం బౌద్ధ భిక్షువుల మీదకు పోనిచ్చాడు

`పెదకాపు` ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్

ఓటీటీకి వచ్చేందుకు మరో సూపర్ హిట్ మూవీ సిద్ధమైంది. జయరామ్, ఊర్వశి నటించిన లేటేస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'పరిమళ అండ్ కో'. ఈ సినిమాకు పండిరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన

బుల్లితెరపై డాక్టర్బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నటుడు నిరుపమ్. తాజాగా ఆయన సతీమణి మంజుల పరిటాల ఖరీదైన ఈవీ కారును కొనుగోలు చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సీఎం విజయ్ తండ్రి బర్త్ డే

సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు) మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు) బీచ్లో బిగ్బాస్ బ్యూటీ దీప్తి సునయన

టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. మాన్సూన్ సీజన్ పాత ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. మాన్సూన్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై

హైదరాబాద్: నగరంలోని అశోక్నగర్ చెందిన గ్రంధి సరోజారాయ్ అనే అమ్మాయి అమెరికా అబ్బాయి ట్రిస్టన్ హోగస్ను ఆదివారం శామీర్పేటలో వివాహం చేసుకుంది. రత్నాలయం దేవాలయంలో ఈ వేడుక జరిగింది. ప్రముఖ

భారత స్పిన్నర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధి వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా

పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలకు ఉమామహేశ్వర్ రావు, సీహెచ్ సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఉమా మహేశ్వర్

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల

కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్

సలార్, కల్కి 2898 చిత్రాలతో సక్సెస్ అందుకున్న ప్రభాస్కి 'రాజాసాబ్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ తగిలింది. అయితే దీని నుంచి త్వరగానే బయటపడ్డ ఈ హీరో.. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 చిత్రాలతో బిజీగా

సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు

ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, సీనియర్ నటుడు సుధాకర్ కొడుకు బెన్నీ

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు

ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయగలిగారు. కాగా రెండు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తున్న

రియాద్ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ

బేబీ షవర్ సెలబ్రేషన్స్లో రెబా మోనికా జాన్ ఇద్దరు పిల్లలకు తల్లైనా ప్రణీత తగ్గేదే లే సొట్టుబుగ్గలతో మాయ చేస్తున్న షాలినీ పాండే టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన హర్మన్ సేన తొలుత

పారిస్ : ఫ్రాన్స్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు

దివంగత శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా చేస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుంది

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె జబర్దస్త్(Jabardasth) కామెడీ షోలో యాంకర్ గా

మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత