
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్సెంటర్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈనెల 15న పాటియాలా, పుణె, చండీగఢ్లలోని నాలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ జోన్ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.





