© 2026 nimisham.in

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నేడు నాగార్జునసాగర్లో సీఎం రేవంత్ 'వరుణ యాగం' రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక యాగం ఎల్నినో ప్రభావం తెలంగాణపై ఉండకూడదని ఆకాంక్ష యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగం నిర్వహణ 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు సౌదీలోని జజాన్లో అరామ్కో చమురు కేంద్రంపై హూతీల దాడులు తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్లు చొరబడినందుకే ప్రతీకార దాడులున్న హూతీలు యెమెన్లోని మోఖా పోర్టుపై హూతీ రెబెల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు ఇరాన్ యుద్ధం నుంచి తప్పుకునేందుకు ట్రంప్ యత్నం అణు ఒప్పందం లేకున్నా హొర్ముజ్ను తెరిస్తే చాలనుకుంటున్న ట్రంప్ అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ చర్యలు యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ అమెరికా సైన్యాన్ని గల్ఫ్ నుంచి ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి నేడు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్లో ట్రయల్ రన్ ఆరేళ్ల తర్వాత ఎడమగట్టు నాలుగో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి విజయవాడ: స్రబ్బర్స్ మార్కెటింగ్ మోసం కేసుపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసిన విజయవాడ సీపీ రాజశేఖర్బాబు క్రైమ్ DCP తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో సిట్ దర్యాప్తు స్రబ్బర్స్ మార్కెటింగ్ పేరుతో వేలాదిమంది నుంచి కోట్ల రూపాయల వసూళ్లు హైదరాబాద్: బాలాపూర్ RCI రోడ్డులో కారు బీభత్సం పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికుల ఆరోపణ నేడు విద్యార్థుల జార్ఖండ్ విధానసభ మార్చ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా మార్చ్ నిర్వహణ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాన్పూర్లో అంత్యక్రియలు నేడు లోక్సభ ముందుకు ట్రైబ్యునల్
సంస్కరణల బిల్లు
జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో బిల్లు
నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
కలిదిండిలో రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు
నేడు మాజీ MLA పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ
సంస్మరణ సభకు హాజరుకానున్న కేటీఆర్, హరీశ్ రావు
మెడికల్ కాలేజీ దగ్గర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
నేటి నుంచి SIRపై మీనాక్షి నటరాజన్ సమీక్షలు
నాలుగు రోజుల పాటు సమీక్షలు జరపనున్న మీనాక్షి
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహణ
SIR పురోగతిపై కీలక అంశాలను పరిశీలించనున్న మీనాక్షి
నేడు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష