
Eenadu29 Jun, 07:14 pm
అల్పాహార పథకానికి విశేష స్పందన.. పెరిగిన విద్యార్థుల హాజరు శాతంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో గతేడాది నుంచి ఉచిత అల్పాహార పథకం అమలు