
Andhra Jyothy28 Oct, 04:04 am
వియత్నాంలో బోటు ప్రమాదం.. 18 మంది భారతీయుల మృతి, పలువురి గల్లంతువియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు. ఇంటర్నెట్