Samayam Telugu16 Dec, 06:24 pm
ఏపీలో అదానీ గ్రూప్ మరో భారీ పెట్టుబడి.. చంద్రబాబుతో భేటీ, రూ.16 వేల కోట్లతో టైటానియం ప్లాంట్ఆంధ్రప్రదేశ్లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో కీలక అడుగు పడింది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో సుమారు రూ.16 వేల కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చింది. శ్రీక