
Eenadu11 Dec, 03:24 pm
లండన్ లో లార్డ్ అయినా.. ఈ మట్టి బిడ్డనేసిద్దిపేట టౌన్: భారత్- బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు (లైఫ్ పీర్) ఉదయ్ నాగరాజు అన్నారు. రానున్న 30 ఏళ్లలో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరిచేవి