
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
© 2026 nimisham.in

Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
కవితని మీరు ఎందుకు బహిష్కరించారయ్యా Minister Seethakka Fire on KTR BRS in Assembly

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే! Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్కు చెందిన ఎస్ఎస్ఎస్వీ సొల్యూషన్స్ సహకారంతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సోలార్ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’

Seethakka | ములుగు జిల్లా : కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాను పక్కదారి పట్టించడానికి 39 సంవత్సరాల క్రితం చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడడం సరైనది కాదని ములుగు మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొత్తగూడెం సభలో మాట్లాడే సందర్భంలో మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. సంబంధం లేని ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా నాన్నను రాము చంపేశారని మాట్లాడారు. అప్పుడు నా వయస్సు 6 ఏండ్లు. మా బాబాయి, అమ్మ ఈ రోజుకు కూడా చెప్తరు. ఆ రోజుల్లో వీళ్లంతా ఊళ్లల్లోకి నక్సలైట్లు రాకుండా యూనిట్గా ఉన్నారు. మనం ప్రభావితం కావాలి.. ఏదో ఒక విధంగా భయపెట్టాలని చెప్పి నక్సలైట్లు ఎంటరై మా నాన్నను అనుకోకుండా చంపేశారు. ఆ ప్రోగ్రాంలో వందకు వెయ్యి శాతం సీతక్క ఉన్నది. సీతక్కను మా అమ్మ చేతులు పట్టుకున్నది. మా బాబాయి కూడా చేతులు పట్టుకొని బతిమిలాడారు. అసలు మాకు సంబంధం లేని విషయంలో ఎందుకు అక్క ఇలా చేస్తున్నరని అడిగారు. అయినా కానీ తీసుకెళ్లి కొడ్తమని చెప్పి బెదిరించి చంపేశారు. నా తండ్రిని ముమ్మాటికి చంపింది అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే.. నా తండ్రితో మాట్లాడి పంపిస్తాం అని చెప్పి శవాన్ని ఇంటికి పంపించారు.. ఈ ఉదంతాన్ని సతీష్ రెడ్డికి ఆపాదించడం దారుణం.. చనిపోయింది నా తండ్రి అయితే మనసులో ఏమైనా ఉంటే నాకు ఉండాలి కానీ సతీష్ రెడ్డికి ఏమి సంబంధమని రమేష్ రెడ్డి ప్రశ్నించాడు. సీతక్క తనయుడు కుంజ సూర్య, నేను ఈ రోజు కన్నతండ్రులను చిన్నప్పుడే కోల్పోవడానికి కారణం సీతక్కనే.. కాంగ్రెస్ నాయకుల ఇసక దందాలు భూదందాలు సెల్ఫోన్ల స్కాములు సతీష్ రెడ్డి బయట పెడుతున్నాడు అనే అక్కసుతో ఎప్పుడో 39

Kothagudem: కార్మికుల హక్కుల సాధనకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం: ఏఐటీయూసీ! ఈ వార్తకు సంబంధించిన

Attapur: అత్తాపూర్ బాధితులకు 25 రికవరీ మొబైల్స్ అందజేసిన పోలీసులు ఈ వార్తకు సంబంధించిన

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్లకు విమాన సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం
మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని, వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం), చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో డోలు వాయిద్యాల నడుమ పూజారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క-సారలమ్మల సమక్షంలో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు రాఖీ కట్టారు. ఈ పర్యటనలో ములుగు జిల్లా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, 'చేయూత' పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ వార్తకు సంబంధించిన

Parkal: నిరుద్యోగులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం! ఈ వార్తకు సంబంధించిన

ములుగు: మేడారంలో వనదేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లాలో సీఎం పర్యటించారు. తొలుత మేడారంలో పర్యటించిన సీఎం.. వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు చేరుకుని గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లాలో రూ.868 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర మొదలు పెట్టాం. పోరాటానికి, పౌరుషానికి మారుపేరైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పాదయాత్ర చేపట్టాం. ప్రజల సమస్యలు తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చాం. మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తాం. జంపన్న వాగును కూడా నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తాం. ములుగు ప్రాంత అభివృద్ధికి ఏం కావాలో చెబితే నిధులు మంజూరు చేస్తాం. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నాం. కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు.. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌస్లో పడుకున్నారు. సొంత బిడ్డను ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతుంటే మౌనంగా ఉన్నారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లే. అలాంటి తండ్రీకుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు. ఇంకొకరు అఘోరారావు.. అఘోరా పూజలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నారు. దేవుడు మనవైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. ములుగు అంటే గతంలో అభివృద్ధి లేని ప్రాంతం అనేవారని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఈ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Revanth reddy visits medaram in mulugu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. నేతలు పరస్పరంపదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లిన, ఏ సభలో మాట్లాడిన బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం పర్యటించారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్నారు.ఆ తర్వాత మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ఆప్యాయంగా రాఖీ కట్టి తన అభిమానంను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగుజిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన నేతలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఆరోపణలు చేశారు. రక్తం పంచుకుని పుట్టుకున్న మంత్రి సీతక్కను తోడబుట్టిన చెల్లెలిలా చూసుకుంటున్నామని అన్నారు. మరోపక్క.. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు.. 2 కోట్ల మందికి ఆడబిడ్డలకు ఏం చేస్తాడని కవిత విషయంలో.. కేటీఆర్ ను సీఎం ఏకీపారేశారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని మెడపట్టి బయటకు నెట్టేశారన్నారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు పట్టిన శనీశ్వరులంటూ విమర్శలు గుప్పించారు. Read more: Bandi Sanjay: కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు

మేడారంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పణ ములుగులో నూతన కలెక్టరేట్ ప్రారంభం Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాకతో ఆలయ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక నాయకులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో సీఎం (Revanth Reddy)పర్యటన తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. Gangajal Kawad Yatra: భాగ్యనగరంలో ఘనంగా ‘కావడి యాత్ర’.. కాషాయ వస్త్రాల్లో శివభక్తుల కోలాహలం అమ్మవార్లకు సీఎం నిలువెత్తు బెల్లం, ప్రత్యేక కార్యక్రమాలు: ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లకు 68 కిలోల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒక మొక్కను కూడా నాటారు. అనంతరం వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల సన్నిధిలో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అయితే, ఈ పర్యటనలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకపోవడం గమనార్హం. కాగా, సీఎంను కలిసిన ఆలయ పూజారులు వినతిపత్రం అందజేయగా, వారి సమస్యలను పరిష్కరించాలని ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు సీఎం. ములుగు, పరకాల వైపు సీఎం పయనం: మేడారంలో పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హెలికాప్టర్లో ములుగు బయలుదేరారు. ములుగులో పంచాయతీరాజ్ శాఖ పైలాన్ ఆవిష్కరణతో పాటు నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాల పర్యటనకు వెళ్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు

రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15: రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈరోజు(శనివారం) అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ వద్ద మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందన్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ కూడా దిగులు పడొద్దని.. మీ భూముల్లో పైప్లైన్ వేసిన మరలా పూడ్చి ఇస్తామని మంత్రి చెప్పారు. యధావిధిగా మళ్లీ వ్యవసాయం చేసుకోవచ్చని అన్నారు. పినపాకకి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మంకి తీసుకెళ్లటం బాధగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు ఎటువంటి రాజకీయాలు చేసినా నెలాఖరుకు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా?వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా? Samatha 15 August 2026 సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా సీతాఫలంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంద ి. అయితే సీతాఫలాలు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. కానీ ఈ మధ్య వర్షాకాలంలో కూడా మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సీజన్లో సీతాఫలాలు తినడం మంచిదా? కాదా చూద్దా ం. సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తప్పకుండా దీని తినే వ ిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. శుభ్రంగా కడిగి తాజాగా ఉన్న కాయను మాత్రమే తినాలంట. ఎందుకంటే వీటి సీజన్ కాకపోవడం వలన రసాయనాలతో పండించిన పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అంతే కాకుండా నల్ల మచ్చలు వంటివి ఉన్న పండు తినడం వలన ఫుడ్ పాయిజన్, ఫీవర్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం మేడారం నుంచి మొదలవుతుందని తెలంగాణా మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీని ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.మేడారం లోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దనుండే ప్రారంభిస్తారని చెప్పారు.మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీమంత్రి సీతక్క తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సచివాలయ మంత్రులతో కలిసి సీఎం మేడారం చేరుకుంటారు. అక్కడ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్ ప్రాజెక్ట్, నూతన కలెక్టరేట్ను కూడా ఆవిష్కరిస్తారు. కొత్త పెన్షన్ లు జారీ చేసేది వీరికేప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం కొత్త పెన్షన్లు మొదటి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారికి మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా ఈ పెన్షన్లు అందించాలని నిర్ణయించారు. మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.చేయూత పోర్టల్లో దరఖాస్తు ఫారాలుదివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతుంది. దరఖాస్తు ఫారాలు చేయూత పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీని సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చు. దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు.తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!

ఒక గ్రామంలో, ప్రధానంగా 40 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు దారుణంగా హత్య చేయబడతారు. తన ప్రతిష్టను కాపాడుకోవాలనుకునే ఒక పోలీస్ అధికారి ఈ నేరాలను దర్యాప్తు చేస్తాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే రహస్యమైన , భయంకరమైన హత్యల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ నేరాలపై దర్యాప్తు చేస్తుండగా, అతనికి ఒక వింత ఫిర్యాదు అందుతుంది. ఒక మధ్య వయస్కుడు పోలీసుల వద్దకు వచ్చి, తన కుమార్తెను ఒక అబ్బాయి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తాడు. అయితే ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోయిన అమ్మాయిని ఎవరు, ఎలా హింసిస్తున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న క్రమంలో, కథ ప్రతి 20 నిమిషాలకు కొత్త, ఊహించని మలుపులు తీసుకుంటుంది. అంటే, ఈ సినిమా ప్రతి 20 నిమిషాలకు మన ముందు ఏదో ఒక కొత్త విషయాన్ని ఉంచుతుందన్నమాట. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముగింపు మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు చాలా దిగ్భ్రాంతికరంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది. ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి ప్రధాన పాత్రలో నటించారు. వాస్తవానికి కన్నడలో రూపొందిన ఈ చిత్రం తమిళ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ చిత్రం చాలా కాలం పాటు టాప్ 3 , టాప్ 10 లో నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇది 2026లో విడుదలైన ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సీతారాంగా మరోసారి తన

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారి వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపడుతున్న రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశ పనులను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఆగస్టు 16న ములుగు నియోజకవర్గంలో జరగనుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి ఆనసూయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు 7450 కిలోమీటర్ల పొడవైన 2162 రహదారులను 17 ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా 96 నుంచి 98 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 6295 కోట్లుగా నిర్ధారించారు. 2025లోనే దీనికి సంబంధించిన కేబినెట్ ఆమోదం మరియు టెండర్ నోటిఫికేషన్లు జారీ కాగా, నిధుల సమీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ల మధ్య స్పష్టమైన భాగస్వామ్యం ఏర్పడింది. హ్యామ్ విధానం ప్రకారం నిర్మాణ వ్యయంలో 40 శాతం భారాన్ని ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్ సమకూర్చాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా సంబంధిత కాంట్రాక్టరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం తన వాటా నిధులను దశలవారీగా యాన్యుటీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అలాగే మండలం నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా చేర్చడానికి, విద్యార్థులు మరియు రోగులకు అత్యవసర సేవలు వేగంగా అందడానికి ఈ రోడ్లు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా ములుగు వంటి గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారుల నాణ్యత పెరిగితే మారుమూల గ్రామాల

Telangana Govt : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులకు సంబంధించి ఫైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 16వ తేదీన ములుగు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యామ్ విధానం కింద మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 నియోజకవర్గాల్లో రూ.16,007.56కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40శాతం కాగా.. మిగిలిన 60శాతం నిర్మాణ సంస్థలు సమకూరుస్తాయి. ప్రభుత్వం తన వాటాను 15ఏళ్లలో 30 విడుతల్లో విడతల వారిగా చెల్లిస్తుంది. నిర్మాణ సంస్థలు తమకు నిర్దేశించిన పనులను 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆపై 15ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత నిర్వర్తించాలి.. హ్యామ్ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు
తెలంగాణలో గ్రామీణ రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 16న ములుగులో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీనిమరింత మెరుగుపరిచే లక్ష్యంతో మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,162 రహదారులను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం రూ.16,007.56 కోట్ల అంచనా వ్యయంతో 7,450 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. గ్రామాలను మండల కేంద్రాలు, మార్కెట్లు, విద్యా, వైద్య సదుపాయాలు, ఇతర ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించడంలో ఈ రహదారులు కీలకంగా మారనున్నాయి.ఈ ప్రాజెక్టును హ్యామ్ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ వ్యయంలో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన 60 శాతాన్ని నిర్మాణ సంస్థలు సమకూర్చనున్నాయి. ప్రభుత్వ వాటాను ఒక్కసారిగా చెల్లించకుండా 15 ఏళ్ల కాలంలో 30 విడతలుగా చెల్లించే విధానం అమలు చేయనున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒకేసారి భారీ ఆర్థిక భారం పడకుండా దీర్ఘకాలికంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు నిర్మాణ సంస్థలు తమకు అప్పగించిన రహదారి పనులను 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 15 ఏళ్లపాటు ఆయా రహదారుల నిర్వహణ, నాణ్యత పరిరక్షణ బాధ్యతను సంబంధిత సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల రహదారుల నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు కూడా ప్రాధాన్యం లభించనుంది.పంచాయతీరాజ్ శాఖ తాజా వివరాల .. రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాలను మెరుగైన రోడ్డు నెట్వర్క్తో అనుసంధానించాలనే లక్ష్యంతో హ్యామ్ ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో ఇప్పటికే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతు..ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే అని మంత్రి సీతక్క అన్నారు. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ నుంచి బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్ వరకు అనేక మంది ఆదివాసీ నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించిందని.. ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణలు ఉన్నాయని సీతక్క తెలిపారు. అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని.. ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్లపై హక్కులు తమ ప్రధాన డిమాండ్లని సీతక్క చెప్పారు. అధికారులు పేద ఆదివాసులను, ఇతరులను వేర్వేరుగా చూడకూడదని.. అందరినీ సమానంగా చూడాలని సీతక్క సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధుల కోసం ఆరుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలం కలిసి మంత్రులను కలుస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి దక్కుతుందని చెప్పారు. కొమురం భీమ్ ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.ఆదివాసులు తమ భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క సూచించారు. ఇవే తమ అస్తిత్వానికి, గుర్తింపునకు ప్రతీకలని అన్నారు

ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆలయ పరిసరా ల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరిం చుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకా రంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.భద్రతా విధుల కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్లు, క్రైమ్ టీమ్లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాలతో పాటు బోనాల ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు లాల్దర్వాజా యూనియన్ బ్యాంక్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే : మంత్రి సీతక్క పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..!