Samayam Telugu06 Dec, 04:44 am
సంగారెడ్డి జిల్లాలో ఆటోను ఢీకొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. కర్ణాటక కూలీలకు ప్రమాదంసంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో.. అతి వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. అయితే హైవేపై యూటర్న్ సమీపంలో కూలీలత
