
Sambarala Yeti Gattu | సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. ఫైనల్ వర్క్స్ మొదలు పెట్టిన సాయి దుర్గ తేజ్!
Sambarala Yeti Gattu | సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. ఫైనల్ వర్క్స్ మొదలు పెట్టిన సాయి దుర్గ తేజ్!

Sambarala Yeti Gattu | సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. ఫైనల్ వర్క్స్ మొదలు పెట్టిన సాయి దుర్గ తేజ్!

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల జాతర. స్టార్ హీరోల ఫ్యాన్స్.. సంక్రాంతి విన్నర్ తామంటే తాము అని కొట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల జాతర. స్టార్ హీరోల ఫ్యాన్స్.. సంక్రాంతి విన్నర్ తామంటే తాము అని కొట్టుకుంటూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి సీనియర్ హీరోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి మరింత రసవత్తరంగా ఉండబోతుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది పండగలో ఆసక్తికరమైన పోరాటాలు చోటుచేసుకొనున్నాయి. ఈ సంక్రాంతి రేసులో అందరి చూపు ఈ రెండు సినిమాల మీదనే ఉన్నాయి. అవేంటంటే సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న సంబారాల ఏటి గట్టు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తోన్న మహాకాళి చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి దుర్గా తేజ్ సినిమా అనేక వాయిదాల తర్వాత జనవరి 12 న సంబరాల ఏటిగట్టుతో రాబోతుండగా, ప్రశాంత్ వర్మ మహాకాళి జనవరి 8న విడుదలయ్యేలా ప్లాన్ చేశారు. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కేవలం థియేటర్ల విడుదలకు మాత్రమే పరిమితం కాలేదు, దీని వెనుక పాత విభేదాలు కూడా ఉన్నాయనే వార్తలు కోడై కూస్తున్నాయి. హనుమాన్ చిత్ర నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య గతంలో కొన్ని విషయాల్లో విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి సంబంధిత చిత్రాలు ఒకే సంక్రాంతి సీజన్లో నేరుగా పోటీ పడుతుండటంతో ఇది పగ, ఇగోల కారణంగానే వెనక్కి తగ్గకుండా పండగ బరిలోకి దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రెండు చిత్రాల జానర్లు పండగ వాతావరణానికి సెట్ అవుతాయా.. లేదా .. అనేది తెలియదు. కానీ, కచ్చితంగా సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గేదేలేదు అని అటు నిరంజన్

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పండుగ విడుదల ప్రాజెక్ట్పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. విడుదలైన పోస్టర్లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్ కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పుడు పూర్తి షూటింగ్ విజయవంతంగా ముగియడంతో, చిత్ర నిర్మాతలు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి, తమ దృష్టిని పోస్ట్-ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారు. భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ నిర్మాణ ప్రయాణం ఇప్పుడు పూర్తిస్థాయిలో ముగిసింది, ఇది చిత్ర బృందానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇందులో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం, దీని పాన్-ఇండియా ఎట్రాక్షన్ ను మరింత పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్
మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్.కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. చాలాకాలంగా సెట్స్ మీద ఉన్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఎంత భాగం షూటింగ్ పూర్తయింది? ఎప్పుడు విడుదల చేస్తారు? వంటి విషయాలపై క్లారిటీ రావడం లేదంటూ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇలాంటి టైంలో మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.‘సంబరాల ఏటి గట్టు’ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని డిసైడ్ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 2027 జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. #SambaraluForSankranthi అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. సంక్రాంతికి కలుద్దాం అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ చేతిలో పెద్ద కత్తి పట్టుకొని పిరోషియస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాని నిర్మిస్తున్నారు. “ఈ సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఒక భారీ వేడుక జరగబోతోంది. మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ సంబరాల ఏటిగట్టు ’ థియేటర్లలోకి రాబోతోంది. జనవరి 12 మాకు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. మా ప్రయాణంలో ఈ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు, ఆ భావోద్వేగాన్ని, ఎనర్జీని సెలబ్రేషన్ ను ఈ చిత్రంతో వెండితెరపైకి తిరిగి తీసుకువస్తున్నాము. ఈ తేదీని గుర్తుంచుకోండి” అని పేర్కొన్నారు.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ‘హను-మాన్’ మూవీని 2024 సంక్రాంతి సీజన్ లో జనవరి 12వ తేదీన

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu- SYG) చిత్రం, రీసెంట్గానే షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసుకుంది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ (Rohith KP) దర్శకత్వంలో, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తోన్న ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా.. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల (SYG Release Date) చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్ని విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఈ పోస్టర్ని గమనిస్తే.. ఇందులో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్గా కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పుడొచ్చిన ఈ పోస్టర్, విడుదల తేదీతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారనే ఇప్పటికే అప్డేట్

హైదరాబాద్: సాయిదుర్గా తేజ్ (Sai Durgha Tej) కథానాయకుడిగా రోహిత్.కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarla Yeti Gattu). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న (sambarala yeti gattu release date) సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘రూ.125 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. పీరియాడిక్ కథతో ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్ని పంచేలా తెరకెక్కిస్తున్నాం. భారీ హంగులతో చిత్రీకరిస్తున్న ఈ మూవీ తెలుగుతోపాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోవిడుదల కానుంది’ అని సినీ వర్గాలు తెలిపాయి. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బి.అజనీశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘మీరందరూ మృత్యువును మోసగించి ఇన్నాళ్లూ బతికారు. కానీ, ఇప్పుడు ఆ మృత్యువును తప్పించుకోలేరు’ అంటున్నాడు విక్టర్. ఇంతకీ విక్టర్ ఎవరు? అతడు ఏ విధ్వంసం సృష్టించనున్నాడు? అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ కొరియన్ కనకరాజు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు వరుణ్ తేజ్

Sambarala Yeti Gattu : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో రోహిత్ కేపీ దర్శకత్వంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి దుర్గ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ దాదాపు 120 కోట్లతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది సంబరాల ఏటిగట్టు. పీరియాడిక్ సినిమాగా రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. Also See : Gayatri Bhargavi : నటి గాయత్రి భార్గవి.. చైనా బోర్డర్ వద్ద హిమాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఫొటోలు.. దీంతో సంక్రాంతి బరిలో ఈసారి కూడా గట్టి పోటీ ఉండబోతుంది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ మాత్రమే కాదు సినిమాల పండగ కూడా. సంక్రాంతికి సినిమా వస్తే హిట్ గ్యారెంటీ. ఒకవేళ సినిమా బాగోకపోయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి. 2027 సంక్రాంతికి ఇప్పటికే అధికారికంగా అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో తీస్తున్న సినిమాని ప్రకటించారు. శర్వానంద్ – శ్రీనువైట్ల జార్జ్ క్రిష్ సినిమా కూడా సంక్రాంతికే ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకపోయినా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కూడా సంక్రాంతికే అని సమాచారం. దీంతో మామయ్య మెగాస్టార్ పై మెగా మేనల్లుడు పోటీకి దిగుతాడా? చిరు సినిమా సంక్రాంతికి రావట్లేదు అని తెలుసుకొని ఈ డేట్ అనౌన్స్ చేసారా అని చర్చగా మారింది. వీటితో పాటు తేజ సజ్జా సినిమా ఒకటి, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ సినిమా ఒకటి కూడా
గతేడాది దసరా పండగ ముందు వరకూ మెగా హీరోల బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకూ.. అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి. మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దశ దిశ మారింది. అప్పటి నుంచి మెగా హీరోల నుంచి వస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయా లేదా అనేది పక్కన పెడితే.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా చేశాయి.పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ కూడా భారీ వసూళ్లు సాధించారు. ఇప్పుడు లేటెస్టుగా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం కష్టపడుతున్న వరుణ్.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు.ఇలా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమే. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' సినిమా నిరాశపరిచింది. ఆ మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకోగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఆల్-టైమ్ రికార్డు వసూళ్లు సాధించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంతో తన సత్తా చాటగా, ఇటీవల విడుదలైన కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్ కూడా మంచి విజయాన్ని అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా వరుణ్ .. ఒక మంచి విజయం కోసం ఎదురుచూశాడో.. ఆ విజయం కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కనకరాజు కనకవర్షం కురిపిస్తున్నాడు. విడుదలైన రెండు రోజుల్లోనే భారీ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక దీంతో ఫ్యాన్స్ మెగా నామ సంవత్సరం అని చెప్పుకొస్తున్నారు. ఇక తండ్రీకొడుకులు హిట్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు మెగా మేనల్లుడు వంతు. మెగా హీరోలలో ఇప్పుడు అందరి చూపు సాయి దుర్గ తేజ్ పైనే నిలిచింది. విరూపాక్ష తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తేజ్.. ఆ తర్వాత వచ్చిన బ్రోతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదం నుండి కోలుకోవడం, శారీరకంగా, మానసికంగా సిద్ధమవడానికి సమయం పట్టడంతో గత మూడేళ్లుగా ఆయనకు సరైన థియేట్రికల్ రిలీజ్ పడలేదు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. ఈ కుటుంబానికి చెందిన పలువురు హీరోలు వరుసగా భారీ విజయాలను అందుకోవడంతో అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రామ్చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వరుణ్ తేజ్ తమ తాజా చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ విజయాల పరంపరలో మిగిలిన మెగా హీరోగా సాయి దుర్గ తేజ్ నిలిచారు. ఆయన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త బెంచ్మార్క్ను నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్కు మరో ఘన విజయాన్ని అందించింది. దీంతో మెగా ఫ్యామిలీ విజయాల పరంపరకు ఓజీ బలమైన ఊపునిచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానుల సంబరాలు మరింత పెరిగాయి. మరోవైపు రామ్చరణ్ నటించిన పెద్ది కూడా భారీ విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి రామ్చరణ్కు మరో ఘన విజయాన్ని అందించింది. ఇదే జోరులో వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనకరాజుతో తిరిగి విజయపథంలోకి వచ్చారు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్కు ఎంతో అవసరమైన విజయాన్ని అందించింది. విడుదలైన తొలి రోజుల్లోనే మంచి వసూళ్లను నమోదు చేసి బలమైన ఆరంభాన్ని అందుకుంది. దీంతో మెగా కుటుంబానికి చెందిన ప్రధాన హీరోలందరూ వరుసగా విజయాలను అందుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విజయాల జాబితాలో సాయి దుర్గ