Samayam Telugu24 Oct, 03:24 pm
పోక్సో కేసు పెట్టారనే కక్ష.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురిని హత్య చేసిన ఉన్మాదిరంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ఘోరం చోటు చేసుకుంది. కక్షసాధింపు చర్యతో ఒక ఉన్మాది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్య ఇద్దరు పిల్లలను కూడా