Rammohan Naidu News

Latest updates from nimisham.in news sources.

Andhra Jyothy05 Jun, 05:29 am
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు