© 2026 nimisham.in

ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో, గతంలో జరిగిన కాశీ విశ్వనాథుడి ఆలయ దోపిడీ ఘటన మళ్లీ చర్చనీయాంశమైంది (Kashi Vishwanath theft 1983). నాలుగు దశాబ్దాల క్రితం, కాశీ విశ్వనాథ ఆలయంలో జరిగిన ఒక దొంగతనం కారణంగా దాని నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. 1983 జనవరిలో, కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో శివలింగం చుట్టూ ఉన్న 2.6 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపు 9 కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడిన 11 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఆలయంలో పని చేసే వారి సహాయంతోనే దోపిడీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు (Ayodhya Ram Temple theft). ఈ ఘటన అనంతరం కాశీ విశ్వనాథ ఆలయ భద్రత, ఆర్థిక నిర్వహణలో లోపాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఆలయ నిర్వహణను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ఆధీనంలోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి భద్రతా వ్యవస్థలు, విరాళాల లెక్కింపు, పరిపాలనలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అయోధ్య రామమందిర విషయంలో కూడా ప్రభుత్వం నూతన సంస్కరణలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు (Ram Mandir donation controversy). కాగా, రామ మందిర ఆలయ ట్రస్టుకు జవాబుదారీగా ఉండే సీఈవో నియామకానికి తాము అంగీకరిస్తామని, అయితే ప్రభుత్వ స్వాధీనాన్ని మాత్రం అనుమతించబోమని వీహెచ్పీ తెలిపింది (Ayodhya temple news). శ్రీ
అయోధ్య రామాలయం విరాళాల కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను మొదట ట్రస్టు సభ్యులు అంగీకరించేందుకు నిరాకరించినప్పటికీ, ట్రస్ట్ నిబంధనలను వివరించిన అనంతరం చివరకు ఆమోదించారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం ట్రస్ట్ సమావేశం జరిగింది. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను సభ్యుల ముందుంచారు. మొదట చంపత్ రాయ్ రాజీనామాపై చర్చ జరిగింది. చంపత్ రాయ్ రాజీనామాను తిరస్కరించాలని ట్రస్టీలు ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు సమాచారం.అయితే, ట్రస్ట్ నియమాలను రూపొందించిన సీనియర్ న్యాయవాది, ట్రస్టీ కే. పరాశరన్ వర్చువల్గా సమావేశంలో పాల్గొని కీలక వివరణ ఇచ్చారు. ఒక ట్రస్టీ రాజీనామా సమర్పిస్తే దానిని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని, రాజీనామాను తిరస్కరించే అవకాశం లేదని, అదే వ్యక్తిని మళ్లీ ట్రస్టీగా కొనసాగించాలంటే కొత్తగా నియమించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ట్రస్టీలు చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించారు. READ ALSO కులమే అడ్డు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక.. డ్యూటీలోనే యువ డాక్టర్ దారుణంచంపత్ రాయ్ రాజీనామా ఆమోదం తర్వాత అనిల్ మిశ్రా రాజీనామాపై ఎలాంటి చర్చ జరగలేదని సమావేశానికి సంబంధించిన వర్గాలు తెలిపాయి. మరణించిన ట్రస్టీ విమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా స్థానంలో ఆయన కుమారుడు యతీంద్ర మిశ్రాను ట్రస్టీగా నియమించాలని ట్రస్టీ మహంత్ ధీరేంద్ర దాస్ ప్రతిపాదించారు. అయితే, ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగలేదు. కొత్త ట్రస్టీల నియామకంపై జూలై 22న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ట్రస్ట్ నిర్ణయించింది. సమావేశంలో రెండో అంశంగా రామాలయ విరాళాల దుర్వినియోగం కేసుపై చర్చ జరిగింది. ట్రస్ట్ ఎక్స్-అఫీషియో సభ్యుడు, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ ప్రసాద్, ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక దర్యాప్తు వివరాలను సభ్యులకు

అయోధ్య రాముడి విరాళాల దుర్వినియోగం పై విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. హిందూ సంఘాలు పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ నేతలు ఘాటుగా స్పందించారు. తాజాగా విశ్వ హిందూ పరిషత్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసిన వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు.అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పైన పలువురు ప్రముఖులు స్పందించారు. కాంగ్రెస్ నేతలు నేరుగా బీజేపీ తో పాటుగా అనుబంధం సంఘాలను టార్గెట్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సైతం బీజేపీ పైన విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయోధ్యతో పాటు కాశీ వంటి తీర్ధక్షేత్రల్లోనూ ఇలాంటివి జరిగి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేసారు. అయోధ్య ఆలయంలో విరాళాల దుర్వినియోగం చేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ చేస్తున్నారు. బంగారపు బిస్కెట్లు వారి నుంచి గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని.. తప్పు చేసి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.ఉప ప్రధానిగా అమిత్ షా..? మోదీ నిర్ణయం వెనుక..!?విశ్వహిందూ పరిషత్ తాజా డిమాండ్ఇదే సమయంలో ఈ వివాదాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ముడి పెట్టి విమర్శలు చేయటం సరి కాదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యత పూర్తిగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీసుకోవాలని తేల్చి చెప్పారు. విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ కు ముడిపెట్టటం సరి కాదని సూచించారు. చంపత్ రాయ్ వీహెచ్పీ సీనియర్ నేతే అయినా.. ట్రస్టులో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా లేరని వివరణ ఇచ్చారు. ఈ స్కాంలో చంపత్ రాయ్ ప్రమేయం

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ (VHP) అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు (Ram Temple donation row). 'ఈ వివాదాన్ని వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ లేదా కేంద్ర ప్రభుత్వానికి నేరుగా ముడిపెట్టడం సరికాదు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ట్రస్ట్దే. వీహెచ్పీ తరఫున ఎవరినీ ట్రస్ట్లో నియమించలేదు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వీహెచ్పీ సీనియర్ నాయకుడే అయినప్పటికీ, ఆయన ట్రస్ట్లో వీహెచ్పీ ప్రతినిధిగా లేరు. అయినా ఈ దోపిడీలో చంపత్రాయ్ ప్రేమయం ఉందని ఇప్పటివరకు బయటకు రాలేదు. దర్యాప్తు పూర్తికాకముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు' అని అలోక్ కుమార్ అన్నారు (VHP Alok Kumar). ఈ వ్యవహారంలో వీహెచ్పీ మొదటి నుంచే నాలుగు ప్రధాన డిమాండ్లు చేసిందని అలోక్ కుమార్ వెల్లడించారు (Ram Mandir donation controversy). వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సీనియర్ అధికారులతో దర్యాప్తు చేపట్టడం, ఫాస్ట్ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ నిర్వహించడం, నాలుగు నుంచి ఐదు నెలల్లో కేసును పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని తాము మొదటి నుంచి కోరుతున్నట్టు తెలిపారు. మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్కు నెతన్యాహు కౌంటర్ స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే