
Eenadu20 Jan, 04:04 pm
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవుకాంగ్రెస్ పార్టీపై కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడ