Samayam Telugu01 Oct, 11:54 pm
ఏపీలో పేదలకు కేంద్రం తీపికబురు.. ఉచితంగా ఇళ్లు మంజూరు, రూ.188 కోట్లు సాయంఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపికబురు చెప్పింది.. పీఎంఏవై యు 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) పథకం కింద మరోసారి పేదలకు ఇళ్లు మంజూరుకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కొత్తగా