
Andhra Jyothy31 Oct, 08:04 pm
గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపంప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు. ఇంటర్నెట్