
AP7AM07 Nov, 12:14 pm
పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్రపాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి, వారిని పాకిస్థాన