
Andhra Jyothy19 Dec, 03:24 am
సురక్ష కా తిరంగా సైబర్ అవేర్ నెస్ కార్యక్రమం.. హాజరైన హీరో నాగార్జునసురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్ర