
Telugu Times08 Oct, 06:24 pm
న్యూయార్క్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థిని అట్లూరి ప్రసన్న దుర్మరణంఅమరావతి: అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అట్లూరి ప్రసన్న (25) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామా