
Zee Telugu15 Jul, 03:04 am
జంపన్న వాగుపై కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిపోయిన రాకపోకలుJampanna Vagu: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామం దగ్గర జంపన్న వాగుపై నిర్మించిన లో లెవెన్ వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. 2023లో రూ.16 కోట్లతో ప్రారంభించిన వంతెన పనులు పిల్లర్ల దశలో నిలిచ