
Telugu Times01 Nov, 03:54 am
శంకర నేత్రాలయ యూఎస్ఏ సలహా మండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ నరసింహన్ వాసన్ నియామకంప్రముఖ పారిశ్రామికవేత్త , దాత శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ను ‘శంకర నేత్రాలయ యూఎస్ఏ’ తన సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో విజ