Samayam Telugu22 Jan, 11:14 am
కాళేశ్వరం, ధరణి, మెడికల్ కాలేజీల్లో దోచుకున్నారు.. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణ రాజకీయాల్లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం మరోసారి హీట్ పెంచింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.కమీషన్లు, అవినీతి గురి