
Andhra Jyothy29 Oct, 05:24 am
కాళేశ్వరంపై హరీశ్ రావు సూచనల మేరకే ఈటల రాజేందర్ మాట్లాడారు.. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజంకాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నా