.webp&w=3840&q=75)
TeluguOne30 Dec, 05:44 pm
మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 868 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనసీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం క్షేత్రానికి చేరుకుని వనదేవతలైన సమ్మక్క-సారలక్క గద్దెలను దర్శించుకున్నారు. దేవతలకు మొ