Samayam Telugu05 Oct, 06:34 pm
వయనాడ్ లో విపత్తుకు కొన్ని క్షణాల ముందు.. దూసుకొచ్చిన ట్యాంకర్.. ఒళ్లు గగ్గొర్పొడిచే దృశ్యాలుకేరళలోనివయనాడ్ జిల్లాలో మరోసారి భారీ కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. అలాగే, 10 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు

