
Eenadu08 Dec, 02:24 am
మీటర్ల పతాకంతో తిరంగా ర్యాలీనందిగామ గ్రామీణం: నందిగామ పీఎం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. 80 మీటర్ల జాతీయ పతాకంతో గాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు