
Andhra Jyothy01 Nov, 10:14 am
అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళఉత్తర్ప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం