
Eenadu03 Sept, 06:04 pm
నీట్ , జేఈఈ ఆధారిత అడ్మిషన్లలో.. 50శాతం మార్కుల వెయిటేజీదిల్లీ: ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ.. వైద్య విద్య, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ప్రవేశాలక