
SkyC Media12 Jun, 09:19 am
పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాఅనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య రాజకీయ ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
