
Andhra Jyothy30 Oct, 05:54 am
ఖైదీ పరారీ కేసులో జైలు సూపరింటెండెంట్ పై బదిలీ వేటుమహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశాల మేరకు.. హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి)