
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం పన్నూరులోని రామగిరి ఖిల్లా ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వినూత్నమైన పద్ధతిలో మట్టి వినాయకుడిని తయారు చేశా

Arunachalam Girivalam: అరుణాచలంలో మోక్షమార్గం రహస్యం... గిరి ప్రదక్షిణలో ఈ గుహలోనుంచి ఎందుకు వెళతారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఇప్పటి వరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు. ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్కి బ్రేక్ వచ్చింది. ఇంకా పది, ఇరవై లక్షల మంది సినిమాని చూస్తే టీంకు లాభాలు వస్తాయి. కంటిన్యూగా పబ్లిసిటీ చేయండి. కోరుకున్న విజయం దక్కుతుంది. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ఎన్నో చిన్న చిత్రాలు తీసి సక్సెస్ను చూశాను. మళ్లీ ఈ ‘హుషార్ పిట్టలు’ మూవీని అందరితో కలిసి థియేటర్లో చూసి, ఆ సక్సెస్ను చూడటం ఆనందంగా అనిపించింది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో

నటీనటులు : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు దర్శకత్వం : భిక్షు సంగీతం : చరణ్ అర్జున్ నిర్మాత : వెంకట్ యాదవ్ సినిమాటోగ్రఫీ : రుద్ర సాయి ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్ ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాల్లో బోల్డ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “హుషార్ పిట్టలు” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఓ చిన్నపాటి గ్రామానికి చెందిన టీనేజర్స్ రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) లలో రవి అప్పుడే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ కి వస్తాడు. చిట్టి స్కూల్ స్టేజి లోనే ఉంటుంది కానీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై హద్దులు దాటి ప్రవర్తించడం మొదలు పెడతారు. కానీ వీరిపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు బాగుపడతారు. పెద్ద స్థాయికి వెళతారు అని భావిస్తారు. ఈ క్రమంలో రవి, చిట్టిలు ఏం చేశారు? తమ తల్లిదండ్రుల మాట విని మారారా లేదా? ఈ ప్రాసెస్ లో వారు తెలుసుకున్నది ఏంటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇచ్చిన సందేశం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో మొదటిగా మాట్లాడుకోవాలింది మాత్రం దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్ కోసమే అని చెప్పాలి. తాను ఇచ్చిన సందేశం ఇందులో చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని నిక్కచ్చిగా కళ్ళకి కట్టినట్టు చూపించేసారు. పైగా దీనికి సాలిడ్ కామెడీ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం సినిమాలో బాగుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా అక్కడక్కడా ఆలోచింపజేసే సన్నివేశాలు ఇందులో యాడ్ చేయడం

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review) అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు

Hushar Pittalu Review: అన్ష్, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్ పై వెంకట్ యాదవ్ నిర్మాణంలో బిక్షు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నా మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. రవి(అన్ష్) అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోతుంది. స్కూల్ ఫస్ట్ వస్తాడు. అదే ఊళ్ళో ఉండే చిట్టి(వాసవి గణేశన్) అప్పుడే పెద్దమనిషి అవుతుంది. చిట్టి రవిని చూసి ఇష్టపడుతుంది. చక్కగా చదువుకునే రవిని బాలన్న, ఇంకొంతమంది కలిసి అడల్ట్ వీడియోలు చూపించి, అమ్మాయిలను ప్రేమించాలి అని చెప్పి చెడగొడతారు. దాంతో రవి కూడా చిట్టికి కనెక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరూ తెలిసి తెలియని వయసులో హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏకంగా శృంగారం చేసుకునే దాకా వెళ్తారు. ఇది చిట్టి అక్క శైలు(ప్రణీ రెడ్డి)కి తెలిసి హెచ్చరించినా వినకుండా కుదిరినప్పుడల్లా అదే ప్రేమ అనుకోని శృంగారం చేసుకుంటారు. చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆమె తండ్రి(గోవర్ధన్)కి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు? రవి తండ్రికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు? తెలిసి తెలియని వయసులో చేసిన శృంగారంతో వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా లేదా? ఈ సంఘటనలతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే. హుషార్ పిట్టలు అనే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ కి టీజర్ ఒక్కసారిగా వైరల్ అయి సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ తర్వాత ఇది ఎలాంటి సినిమానో కాస్త క్లారిటీ వచ్చింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా బాగుండటం, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రిలీజ్

అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. *నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైంలో నాకు సురేష్ బాబు గారు, శిరీష్ గారు, బెక్కెం వేణు గోపాల్ గారు సహాయం చేస్తున్నారు. మేమంతా కష్టపడి సినిమాని తీశాం. మేం ఒంటరిగా పోరాడుతున్నాం. మా ఈ పోరాటంలో మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పిన కథను భిక్షు తెరపైకి అద్భుతంగా తీసుకు వచ్చారు. రుద్ర సాయి గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి ఓ పిల్లర్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్ శివకు థాంక్స్. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. *అన్ష్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని తొడ గొట్టి చెబుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్లో జరిగిన ఓ ఆడిషన్కి వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ముందుకు కదిలాను. కళామతల్లికి కిరీటంలా కాకపోయినా పాదాల వద్ద పుష్పాన్ని అయితే చాలని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు మాకు

హైదరాబాద్లోని నాగోల్ ఎక్స్రోడ్లో త్రిరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తిగా మట్టితోనే 72 అడుగుల భారీ ఎకో-ఫ్రెండ్లీ మహా గణపతి తయారవుతోంది. శ్రీ అష్టసిద్ధి మహా గణపతి పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను పూర్తిగా తొలగించి, ప్రకృతి స్నేహపూర్వక సందేశం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నగరంలో వినాయక చవితి అనగానే సాధారణంగా ఖైరతాబాద్ బడా గణేశుడే గుర్తుకు వస్తాడు, కానీ ఈసారి నాగోల్ మట్టి గణేశుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. త్రిరంగ్ యూత్ అసోసియేషన్ గత పదేళ్లుగా కేవలం ఎకో-ఫ్రెండ్లీ వినాయకులనే పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తోంది. గతేడాది 63 అడుగుల విశ్వసేన మహా గణపతిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, ఈసారి మరింత ఉత్సాహంతో విగ్రహం ఎత్తును 72 అడుగులకు పెంచారు. అసోసియేషన్ అధ్యక్షులు సాయి తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 30 రోజుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది. పండగకు మూడు రోజుల ముందు నుంచే భక్తులు ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ విగ్రహ నిర్మాణంలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 21 మందికి పైగా నిపుణులైన శిల్పులు గత నెల రోజులుగా నిరంతరాయంగా నిమగ్నమయ్యారు. ప్రధాన విగ్రహం పైన ఏడు విభిన్న రూపాల్లో చిన్న గణేశ ప్రతిమలను కూడా వారు ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఐరన్ లేదా ఇతర మెటల్స్ ఏమీ ఉపయోగించకుండా కేవలం స్వచ్ఛమైన మట్టితోనే ఈ నిర్మాణం సాగుతుండటం విశేషంగా నిలిచింది. ఇదిలా ఉండగా పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని శిల్పి కొత్తకొండ నగేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో పీఓపీ విగ్రహాలు నీటి వనరులను కలుషితం చేస్తున్న నేపథ్యంలో, మట్టి విగ్రహాల అవశ్యకతపై యువతకు అవగాహన కల్పించడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఫలితంగా మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోయి జలాశయాలకు

అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్బాబు విచ్చేసి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో.. మౌత్ టాక్తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్ నీకు ఫోన్ చేయలేదా? ఫ్రెండ్ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్లో ఫుల్గా మందు కొడతాడు మనోజ్. ఫ్రెండ్ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులు నైట్ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్ రోహిణి. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884831" align="alignnone" width="1280"] Gunde Ninda Gudi Gantalu Se[/caption] మనోజ్ ఫ్రెండ్ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్ స్టేషన్లో మనోజ్ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్కి వెళతాడు. ఎస్ఐ అరుణ్ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్ని అరెస్ట్ చేసారా అని

యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ , పంపిణీ సంస్థలైన ఏషియన్, సురేష్ ఫిలింస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ సినిమా అధికారిక ట్రైలర్ను విడుదల చేశారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువతను మెప్పించే లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాన జోడీ అన్షు , వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, నటన, అలాగే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంభాషణలు చాలా సజీవంగా, యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. ఈ చిత్రానికి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్కి తగినట్లుగా ఉండి, సన్నివేశాల

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్ నీకు ఫోన్ చేయలేదా? ఫ్రెండ్ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్లో ఫుల్గా మందు కొడతాడు మనోజ్. ఫ్రెండ్ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులు నైట్ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్ రోహిణి. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884831" align="alignnone" width="1280"] Gunde Ninda Gudi Gantalu Se[/caption] మనోజ్ ఫ్రెండ్ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్ స్టేషన్లో మనోజ్ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్కి వెళతాడు. ఎస్ఐ అరుణ్ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్ని అరెస్ట్ చేసారా అని

Hushar Pittalu Trailer : అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న చిత్రం హుషారు పిట్టలు. ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. Hansika : హన్సిక బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్