
Car Catches Fire | బెంజ్ సర్కిల్ఫ్లైవోవర్పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video
Car Catches Fire | బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video

Car Catches Fire | బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video

Fire Accident | పెళ్లి పార్టీలో అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు చికిత్స కోసం బారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలింపు ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలింపు సగయింగ్ రీజియన్లోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడి ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది మృతి, 20 మందికి గాయాలు

ఇప్పటి వరకూ సెల్ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్ట్యాప్లు. అవును.. హైదరాబాద్లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించినా, ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఉన్న నెస్ట్ హాస్టల్లో ఓ గదిలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి తన ల్యాప్టాప్ను ఛార్జింగ్లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ల్యాప్టాప్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో మంటలు చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగిసినా, హాస్టల్ విద్యార్థులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ల్యాప్టాప్లోనే సాంకేతిక లోపం ఉందా? లేక నాసిరకం ఛార్జర్ కారణంగా వేడెక్కిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచాలు, దుప్పట్లు లేదా దిండ్లపై ల్యాప్టాప్లను ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదని, గాలి ప్రసరణ ఉండే గట్టి ప్రదేశాల్లో మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడాలని, పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్లో వదిలేయడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా? మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్

Singer Hemachandra: శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర! Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ, మీడియాలో జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్బైట్, సంచలనాల కోసం దారుణమైన థంబ్నైల్స్ క్రియేట్ చేస్తున్నాయని హేమచంద్ర మండిపడ్డారు.ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన: తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్నైల్ను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీ చూపించడాన్ని పక్కన పెడితే, కుటుంబ సభ్యులతో పంచుకోలేని, సమాజంలో సిగ్గుపడే పనులను ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రొలాంగ్ చేయకుండా, కొంత సమయం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చేసే ఇటువంటి చర్చలు, పబ్లిక్ స్పేస్లో లేని వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి తన ‘ADHD’ ఆల్బమ్ వినాలని హేమచంద్ర సూచించారు.ఈ ఆల్బమ్లోని "యు ఆర్ మైన్" అనే పాట తన నిజమైన భావోద్వేగాల ప్రవాహమని చెప్పారు. కొంచెం తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే నా మనసులోని సమాధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక అద్భుతమైన

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. కేవలం ఐదు నిమిషాల పాటు వేడినీటి స్నానం చేసినందుకు 1,800 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.3 లక్షలు) జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వింత అనుభవాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్గా మారింది.వమిక అనే భారతీయ యువతి సిడ్నీలో నివసిస్తోంది. ఇటీవల ఆమె తన అపార్ట్మెంట్లో వేడినీటితో స్నానం చేసింది. అయితే, చలిగా ఉంటుందన్న కారణంతో బాత్రూమ్లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను ఆన్ చేయలేదు. దీంతో స్నానం తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చిన వేడినీటి ఆవిరి, సమీపంలో ఉన్న ఫైర్ అలారంకు తగిలింది. వెంటనే భవనంలో ఫైర్ అలారం పెద్ద శబ్దంతో మోగింది.అలారం మోగడంతో మొదట ఏదైనా డ్రిల్ అనుకున్నానని, కానీ కాసేపటికే బిల్డింగ్ మేనేజర్ తన అపార్ట్మెంట్లోకి వచ్చారని వమిక తన వీడియోలో చెప్పింది. ఫాల్స్ అలారం కారణంగా ఫైర్ సిబ్బంది రావడంతో, అధికారులు ఆమెకు పన్నులతో కలిపి సుమారు 1,900 డాలర్ల బిల్లు వేశారు. "వంట చేస్తుండగా ఇలా జరిగి ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండేది కాదేమో" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. వాష్రూమ్కు ఇంత దగ్గరగా ఫైర్ అలారం ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించింది.వమిక పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాలోని అనేక అపార్ట్మెంట్లలో, ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ లాంటి ప్రాంతాల్లో, ఆవిరి లేదా వంట పొగ వల్ల ఫాల్స్ అలారమ్స్ మోగితే ఫైర్ బ్రిగేడ్

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు
ఆమెకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు.. కొండా సుస్మితకు రేవూరి కౌంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ వార్తకు సంబంధించిన

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. వామికా ఎప్పటిలాగే వేడి నీటి స్నానం చేసింది. అయితే, స్నానం చేస్తున్నపుడు బాత్రూములోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను ఆమె ఆఫ్ చేసింది. దీంతో వేడి నీటి కారణంగా ఏర్పడ్డ ఆవిరి బాత్రూము నుంచి బయటకు వెళ్లింది. బయట ఉన్న స్మోక్ డిటెక్టర్ను ఆవిరి కప్పేసింది. ఆవిరిని పొగగా భావించిన ఫైర్ అలారం ఒక్కసారిగా మోగటం మొదలెట్టింది. పోలీసులు ఫైర్ ఇంజిన్తో సహా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సూచనలు లేకపోవటంతో.. యువతిని ఎంక్వైరీ చేశారు. ‘నాకు ఏమీ తెలీదు. అలారం మోగుతుంటే ఫైర్ డ్రిల్ అనుకున్నాను’ అని యువతి అధికారులతో చెప్పింది. అయితే, ఫైర్ అలారం మోగటానికి కారణమైనందుకు గాను యువతికి అధికారులు 1800 డాలర్ల ఫైన్( ట్యాక్స్లు అదనం) వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 1.30 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 1800 డాలర్ల ఫైన్ పడినందుకు కంటతడి పెట్టుకుంది. యువతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భారతీయులు విదేశాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తనకు కూడా ఫైర్ అలారం కారణంగా 1800 డాలర్ల ఫైన్ పడిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్.. అర్హులైన ఓటరు మిగలకూడదు
కోల్కతాలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో అనేక మంది లోపల చిక్కుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో మృతిచెందినవారిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు. వీరు వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. నగరంలో అత్యంత రద్దీగా, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలలో ఒకటైన న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న హోటల్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో పాలుపంచుకుంది.అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ‘‘దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది మెట్లు ఎక్కి పై అంతస్తులకు చేరుకోవడం కష్టమైంది... తొమ్మిది మంది మరణించగా, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నాం’’ అని ఒక పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘‘లోపల చిక్కుకున్న వారిని రక్షించడం, మాదానికి గల కారణాలను కనుక్కోవడం మా ప్రాధాన్యత. మంటలను అదుపుచేశాం.. చల్లార్చే ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన తెలిపారు.బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగస్టు 17 తెల్లవారుజామున తారాపీఠ్లోని హోటల్ బిదేశినిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఐదంతస్తుల ఈ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో తెల్లవారుజామున 4:30

కోల్కతాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. ఆరుమందికి పైగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలకు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు.నగరంలోని ప్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న హోటల్ ఇది. ఈ వేకువ జామున 1:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత దట్టమైన పొగ అలముకుంది. ఈ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న వాళ్లు తేరుకుని బయటపడే లోపే అగ్నికీలలు హోటల్ మొత్తం వ్యాపించాయి. అక్కుడున్న ఫర్నిచర్, కర్టెన్లు, ఇతర వస్తువులు.. మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి కారణం అయ్యాయి.ఈ ఘటనలో ఊపిరాడక కొందరు, మంటల బారిన పడి మరికొందరు మరణించారు. మృతుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు ఉన్నట్లు గుర్తించారు. అతను వైద్యం కోసం కోల్కతా వచ్చినట్లు తేలింది. సమాచారం అందిన వెంటనే అయిదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. భవనం అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత కష్టతరంగా మారింది.అమెరికా పౌరసత్వ రికార్డుల తనిఖీ మొదలెట్టినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటననిచ్చెనల సహాయంతో పై అంతస్తులకు చేరుకోవడానికి కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించాయి. ఈ మంటలు.. పక్కనే ఉన్న మరికొన్ని హోటళ్లు, వ్యాపార సముదాయాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుమందిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.మంటల బారిన పడ్డ హోటల్ కు పశ్చిమ బెంగాల్ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ

Fire Accident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్ ప్రాంతంలోని ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్జా గాలిబ్ స్ట్రీట్లోని ఓ హోటల్లో అర్ధరాత్రి దాటిన తరువాత రాత్రి 2గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? హోటల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ స్ట్రీట్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్జా గాలిబ్ స్ట్రీట్లోని ఓ హోటల్లో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు హోటల్లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న సహాయక చర్యలు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో హోటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల హోటళ్లకూ మంటలు.. మంటలు ఒక్క హోటల్కే పరిమితం కాకుండా సమీపంలోని మరికొన్ని హోటళ్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్రీ స్కూల్ స్ట్రీట్, మిర్జా గాలిబ్ స్ట్రీట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు మృతి ఈ ఘటనలో మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చిన వారు హోటల్లో బస చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి కూడా ఉండటంతో ఘటన మరింత విషాదకరంగా మారింది. ప్రమాదానికి కారణం? అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు ప్రియాంక కేసులో నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు నేడు రెండోరోజు పోలీసు కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసులో విచారణ నేడు నిజామాబాద్లో మహేష్గౌడ్, సీతక్క పర్యటన అనంతరం పార్టీ కేడర్తో మహేష్గౌడ్, సీతక్క మీట్ హనుమకొండ: నేడు కొండా సుస్మిత పటేల్ కీలక సమావేశం పరకాల నుంచి పోటీకి సిద్ధమైన సుస్మిత పటేల్ దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారత జట్టు గెలుపు రేపటి నుంచి సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం లండన్ బిజినెస్ స్కూల్లో పర్యటించనున్న సీఎం రేవంత్రెడ్డి ఈనెల 23న లండన్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీకానున్న రేవంత్ న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ & గ్రీట్ 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం 30న హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం CWCకి హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై CWC సమీక్ష ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ హైదరాబాద్: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ భేటీ 24 క్రాప్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై చర్చ డ్యాన్సర్స్ అసోసియేషన్పై చర్యల అంశంపైనా చర్చ వరంగల్: నేడు నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు గద్దెను కూడా నేలమట్టం చేశారు.విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట పట్టణంలో బందోబస్తు నిర్వహించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విగ్రహం తొలగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారని.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అనుమతులు లేకుండా పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఉన్న నెస్ట్ హాస్టల్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు హాస్టల్లో ల్యాప్టాప్ ఛార్జింగ్లో ఉండగా అది వేడెక్కి మంటలు వచ్చినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగియడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ల్యాప్టాప్లోనే సమస్య వచ్చిందా? ఛార్జర్ లేదా బ్యాటరీ వేడెక్కిందా? విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణమా? అన్నది అధికారులు టెక్నిల్గా విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: Traffic Lights: ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే! మీ ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్లో వేడెక్కుతోందా? ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ విషయంలో అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ల్యాప్టాప్ను బెడ్, దిండు, దుప్పటి వంటి వేడిని బయటకు వెళ్లనివ్వని ఉపరితలాలపై ఉంచి ఛార్జింగ్ చేయకుండా గాలి ప్రసరణ ఉండే గట్టి ఉపరితలంపై ఉంచడం మంచిది. దెబ్బతిన్న వైర్లు, నాసిరకం లేదా సరిపోని ఛార్జర్లు ఉపయోగించకపోవడం, బ్యాటరీ అసాధారణంగా వేడెక్కినా లేదా ఉబ్బినట్లు కనిపించినా వెంటనే వినియోగాన్ని నిలిపివేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువసేపు పరికరాలను పర్యవేక్షణ లేకుండా ఛార్జింగ్లో వదిలేయకుండా ఉండటం కూడా సురక్షితం. రామంతాపూర్ హాస్టల్ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఛార్జింగ్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే అవకాశం

రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. మాస్కో ప్రాంతంలోని ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్కు చెందిన ఒక గోదాముపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. తమకు తెలిసినంత వరకూ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలోని కొలెడీనో అనే ప్రాంతంలోని వైల్డ్బెర్రీస్ సంస్థ గోదాముపై ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి అనంతరం భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్టు దట్టమైన పొగలు మిన్నంటాయి. డోమోడిడోవో ప్రాంతంలోని మరో గోదాముపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనేక డ్రోన్స్ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. మొత్తం 822 డ్రోన్స్ను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో దిశగా 600 డ్రోన్స్ వచ్చాయని నగర మేయర్ తెలిపారు. వైల్డ్ బెర్రీస్ సంస్థకు రష్యా అమెజాన్గా పేరుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి రకరకాల వస్తువులను భారీ స్థాయిలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, వైల్డ్బెర్రీస్ సంస్థ సాయంతో మిలిటరీ సామగ్రిని రష్యా తరలిస్తోందని ఉక్రెయిన్ కొంతకాలంగా ఆరోపిస్తోంది. గతంలో పలుమార్లు వైల్డ్ బెర్రీస్ సంస్థ గోదాములను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. రష్యా మాత్రం ఈ ఆరోపణలను పలుమార్లు ఖండించింది. ఒమన్ చర్చలు వేరు.. హోర్ముజ్ తెరవడం వేరు: ఇరాన్ హోర్ముజ్పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్

Fire-boltt Ninja Calling Pro Plus: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్వాచ్అద్భుతమైన ఆఫర్స్తో అందుబాటులో ఉంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేస్తే చాలా చీప్ దానికే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. Fire-boltt Ninja Calling Pro Plus: ఎప్పటినుంచో మంచి స్మార్ట్వాచ్కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో వీటిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్వాచ్లపై దాదాపు 86 శాతం వరకు స్పెషల్ ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ఫ్రీడమ్ సేల్ ఈరోజుతో ముగుస్తుండడంతో.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్లో భాగంగా Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్వాచ్చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి స్పెషల్ బ్యాంక్, ఎక్స్చేంజి బోనస్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్వాచ్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇది 1.83 ఇంచుల (46.5mm) HD ఫుల్ టచ్ స్క్రీన్ సపోర్టుతో లభించడం విశేషం.. అంతేకాకుండా 240 x 286 పిక్సెల్స్ రిజల్యూషన్, 280 నిట్స్ బ్రైట్నెస్ తో ఇది అందుబాటులోకి వచ్చింది.. అలాగే ఈ స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైన బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో పాట ఇన్బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ లను కలిగి ఉంటుంది. దీంతోపాటు రీసెట్ కాల్ లాక్స్ తో పాటు అదనంగా డయల్ ప్యాడ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఇందులో ai వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. దీంతో పాటు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్

యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది. విమానం ఎక్కేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఇద్దరు సెక్యూరిటీ స్క్రీనింగ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటనతో టెర్మినల్ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఉత్తర ప్రదేశ్లోని అజాంగఢ్ ప్రాంతానికి చెందిన కమలేష్ రాయ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX-1810 విమానంలో ప్రయాణించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, తన వద్ద లైసెన్స్ ఉన్న పిస్టల్ మరియు మ్యాగజైన్ ఉన్నాయని సదరు ప్రయాణికుడు విమానాశ్రయ కౌంటర్ వద్ద అధికారులకు వెల్లడించారు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఆయుధాలు, దానికి సంబంధించిన లైసెన్స్ పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుకోకుండా పిస్టల్ నుండి ఒక రౌండ్ ఫైర్ అయింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ తొలుత నేలను తాకి, ఆ తర్వాత పక్కనే ఉన్న భద్రతా సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ అనూహ్య ఘటనలో AAICLAS సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్క్రీనర్లు గాయపడ్డారు. అందులో ఒక మహిళా సిబ్బంది తొడ భాగానికి గాయం కాగా, మరొక పురుష ఉద్యోగి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే స్పందించిన విమానాశ్రయ వర్గాలు ప్రాథమిక చికిత్స అందించి, ఇద్దరినీ స్థానిక న్యూ లక్ష్మీ ట్రామా సెంటర్కు రవాణా చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే వారణాసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా మరియు గోమతి జోన్ డీసీపీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన ఇద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి వర్గాలు మరియు అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో చెక్-ఇన్ లగేజీ ద్వారా చట్టబద్ధమైన ఆయుధాలను తీసుకెళ్లేందుకు కఠినమైన నియమావళి ఉంటుంది. ఆయుధాన్ని లోడ్ చేయకుండా విడదీసి, ప్రత్యేక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Two employees injured gun fire incident in Varanasi airport: ఉత్తర ప్రదేశ్ లోని వారాణాసి ఎయిర్ పోర్టులో గన్ పేలిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. వారాణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది ప్రయాణికుడి వస్తువుల్ని తనిఖీలు చేస్తుంగా ఒక్కసారిగా గన్ పేలింది. ఈ ఘటనతో ఇద్దరు భద్రత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు అజంగఢ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు వారణాసి ఎయిర్పోర్టుకు వెళ్లాడు. ఉదయం 09:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం IX-1810 ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు చెప్పాడు . ఈ క్రమంలో గన్ పేలడంతో.. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది. ఈ బుల్లెట్ ఒక మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి తగిలి తీవ్ర గాయమైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ క్లారిటీ ఇచ్చారు. Read more: రైల్వే స్టేషన్ నీళ్లు తాగుతున్నారా? కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదకర బాక్టీరియా గుర్తింపు! హైదరాబాద్స్టేషన్లో కూడా!! గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వారిని న్యూలక్ష్మి ట్రామా సెంటర్కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. దీనిపై ప్రస్తుతం

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్ ప్రారంభం నేటినుంచి సెప్టెంబర్ 19 వరకు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ ఓపెన్ నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నేడు ఉమెన్స్ హాకీ ప్రపంచకప్లో భారత్ Vs చైనా నెదర్లాండ్స్లో సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ నేడు కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన జుక్కల్ MLA కుమార్తె లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందులో పాల్గొననున్న సీఎం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం విజయవాడ: నేడు DSC-2025 ద్వారా ఎంపికైన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ ఉ.10:30కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ పాల్గొననున్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గో. జిల్లాల టీచర్లు పశ్చిమ గోదావరి: ప్రమాదవశాస్తూ కాలువలోకి దూసుకుపోయిన కారు.. నలుగురి గల్లంతు పెరవలిలో పెళ్లికి వెళ్లివస్తుండగా ఇరగవరం మం. అయితంపూడి లాకుల వద్ద ఘటన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,55,130 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.1,42,200

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Indonesia Earthquake Videos: ఇండోనేషియాలోని ఫ్లోరోసెస్ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్ పై 7.7 గా నమోదయింది. నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వాతావరణ శాఖ ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు బయటకు రాలేదు. ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపంలో 225 మంది మరణించిన సంగతి తెలిసిందే, తాజాగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరోపియన్ మెడిట్రియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం నీటి అడుగున సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:58 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అధికారులు ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ఇతర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సంస్థ పేర్కొంది. ఇండోనేషియాలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి, పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం సముద్ర గర్భంలో సంభవించినందున, భూభాగంపై దాని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇండోనేషియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ప్రభావం వల్ల ఇక్కడ నిరంతరం భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ

ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. శనివారం తెల్లవారుజామున దేశ తీరప్రాంతంలో సముద్ర గర్భంలో 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10 నుంచి 30 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా ఏజెన్సీ (బీఎంకేజీ) కూడా ధ్రువీకరించింది. భూ ప్రకంపనల ధాటికి సమీపంలోని ద్వీపాలు, నగరాలు తీవ్రంగా కంపించడంతో.. నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రంలో చాలా తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించారు. 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) కూడా ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను అప్రమత్తం చేసింది.సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్పీబీ) రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. ఈ భూకంపం వల్ల పలు భవనాలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు (ఆఫ్టర్షాక్స్) వచ్చే అవకాశం ఉన్నందున, శిథిలావస్థలో ఉన్న

శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీప సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే, ఇండోనేషియా అధికారులు ధ్రువీకరించారు. భూకంప ప్రకంపనలు రావడంతో వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీనితో భయాందోళనకు గురైన వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను, ఆస్పత్రులను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.Independence Day 2026:ఢిల్లీ నుంచి గల్లీ వరకు -భారత్లో పండగ వాతావరణం..!!యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. ఈ లోతు తక్కువ భూకంప కేంద్రం ఫ్లోరెస్ ద్వీపంలోని ఎండే పట్టణానికి వాయవ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉత్తర తీరంలో నమోదైంది. ప్రధాన భూకంపం వచ్చిన కొద్ది సేపటికే అదే ప్రాంతంలో వరుసగా భారీ ప్రకంపనలు సంభవించాయి. ఇందులో 5.6, 5.9, 6.1 తీవ్రత కలిగిన భారీ ప్రకంపనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భవనాలు బలంగా ఊగిపోవడంతో ఆస్పత్రుల్లోని రోగులు బయటకు పరుగులు తీశారని.. అనేక చోట్ల గోడలు పగుళ్లు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. ఈ భూకంపం సముద్ర గర్భంలో సంభవించడం వల్ల ఇండోనేషియా మైదాన ప్రాంతాల్లో దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పాలనా యంత్రాంగం నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.సునామీ హెచ్చరికలు జారీఈ భూకంపం కారణంగా సముద్రంలో సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ(BMKG) హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు నుసా తెంగ్గారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా తెంగ్గారా ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే ప్రమాదం ఉందని BMKG డైరెక్టర్ విజయంతో వెల్లడించారు. మౌమేరే పట్టణంలో సముద్ర నీరు వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది సాధారణంగా సునామీకి ముందు కనిపించే ప్రధాన సంకేతం. ప్రస్తుతం తీరంలో 19

ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు రేగాయి. ఎలాగో మంటలు ఆర్పినప్పటికీ, ఆ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఇటలీలోని సార్డీనియా తీరంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది ఉన్నప్పటికీ, వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ పెర్మారే (Permare) నిర్మించిన 'అంగియోలా-2' అనే 98 అడుగుల అమెర్ F100 మోడల్ యాట్ను ఇటీవలే ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. మంగళవారం నాడు ఆ నౌకలో 14 మంది అతిథులు, సిబ్బందితో కలిసి ఆయన సార్డీనియాలోని పోర్టో సెర్వో తీరంలో విహారానికి వెళ్లారు. ప్రయాణం మధ్యలో నౌక ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి నౌక మొత్తం వ్యాపించాయి.ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయం కోసం అభ్యర్థించారు. మంటల కారణంగా నౌకలోకి భారీగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగి నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దగ్గరలో ఉన్న మరో నౌక సిబ్బంది వెంటనే స్పందించి, ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా కాపాడారు. అందరినీ కాపాడిన తర్వాతే యజమాని చివరి వ్యక్తిగా నౌకను వీడినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ నౌక శిథిలాలు

ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.40కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను వినియోగించనున్నారు
రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హ్యూమన్ ఇంట్రస్ట్ రియల్ స్టోరీలు, కథలు, సినిమా రివ్యూలు అందిస్తుంటారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం శేఖర్కు ఉంది. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి గత మూడు ఎన్నికల కోసం గ్రౌండ్ రిపోర్ట్ అందించిన అనుభవం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ టైమ్స్ ఇంటర్నెట్ అందించే మ్యాజికల్ మోటివేటర్ (2023), సూపర్ స్టార్ (2022), అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (2019), ఇతర అవార్డులు శేఖర్ కుసుమకు లభించాయి. శేఖర్ కుసుమ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ జర్నలిజం స్కూల్లో వెబ్ అండ్ టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. ఎన్టీవీలో న్యూస్ ప్రొడ్యుసర్గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆ సమయంలో సినిమా, పొలిటికల్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కథలు రాయడం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మేడ్చల్, ఆగస్టు 12: దేవరాయాంజాల్లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతకంతకూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలానికి డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ మున్సిపల్ సిబ్బంది భారీగా మోహరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా, హసన్పర్తి మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన భరత్ చందర్ రెడ్డి (29) ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో గత నెల 25న ఫ్లోరిడాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ గత 15 రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.యువకుడి మరణవార్త తెలియగానే గుంటూరుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడనే వార్త విని భరత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భరత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నత భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తమ బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది

Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్లో భారీ అగ్ని ప్రమాదం! ఈ వార్తకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sunita Ahuja fires on her husband govinda: బాలీవుడ్ లో ఇటీవల సీనియర్ నటుడు గోవిందా ఆయన భార్య సునితా అహుజాల మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇప్పటికే తన భర్తకు అనేక మంది హీరోయిన్లు, అమ్మాయిలతో అఫైర్ లున్నాయని సునీతా అహుజా అనేక ఆరోపణలు చేశారు. అంతే కాకుండా తన భర్తంటే తనకు ఇంకా ఇష్టమని, ఆయన 50 మందితో అఫైర్ లు పెట్టుకున్న వదలనని చెప్పారు. ఇటీవల గోవిందా సైతం తన భార్య చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. స్వీట్ షాపులో ఉన్న వ్యక్తి ఆకలితో ఉండలేడు కదా.. అని తన అఫైర్ ల గురించి ఇన్ డైరెక్ట్ గా భార్య చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ లు ఇచ్చారు. తన భార్యంటే ఎంతో ఇష్టమని, తనపై ఆరోపణలు చేస్తు వార్తలలో ఉండేందుకు ప్రయత్నిస్తుందని గోవిందా చెప్పారు. ఈ నేపథ్యంలో సునీతా అహుజా మరోసారి తన భర్తపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. గోవిందా తన తాజా చిత్రం 'రూపా' ప్రమోషన్ల నిమిత్తం నూతన నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడంపై సునీత తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, "వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెత విన్నారా? ఆయన బుద్ధి గడ్డితిన్నది, ఇంకా ఏంచేస్తామని భర్తను ఏకీపారేసింది. తన భర్తకు అఫైర్ లున్నాయంటే కొంత మంది తనను ట్రోల్స్ చేశారని, ఇప్పుడు మీ కళ్లకు కన్పిస్తుందా అంటూ సెటైర్లు వేశారు. Read more: Govinda: స్వీట్ షాపులో ఉంటూ ఆకలితో

కెనడాలో కార్చిచ్చులు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అగ్నిప్రమాదం ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇళ్లను, తమ ప్రాంతాలను వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి మంటలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడే ఉండి మంటలను ఎదుర్కొందాం’ అనే అక్కడి స్థానిక ప్రజల ఆలోచన తీరుపై కెనడాలో కొత్త చర్చ మొదలైంది. ఉత్తర అంటారియోలోని గుల్ బే ఫస్ట్ నేషన్(Gull Bay First Nation) ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల హ్యూబర్ట్ విగ్వాస్ కూడా ఇలాగే తన ఇంటిని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే, సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయిన వృద్ధులను భద్రతా అధికారులు పరామర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు దగర్లోని సరస్సులో నాలుగు పడవలను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు సుమారు 800 కెనడియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కెనడాలో కార్చిచ్చులు భారీగా పెరిగాయి. 2023లో నమోదైన కార్చిచ్చులు రికార్డు స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 750కి పైగా కార్చిచ్చులు చురుకుగా ఉన్నట్లు సమాచారం. మంటల పొగ అమెరికాలోని మిడ్వెస్ట్ ప్రాంతాలకూ చేరనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సరిపడా అగ్నిమాపక సిబ్బంది ఉన్నారా? అత్యవసర సమయంలో స్థానికులు కూడా మంటలను ఎదుర్కొనేలా శిక్షణ పొందాలనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కొలంబియాలోని ఫోర్ట్ నెల్సన్(Fort Nelson) ప్రాంతంలో సోంజా లెవర్కస్ ఆధ్వర్యంలో స్థానికులకు అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇస్తున్నారు. గత మూడేళ్లలో 400 మందికి పైగా శిక్షణ పొందారు. చిన్న మంటలను అదుపు చేయడం, ఇళ్లను నిప్పురవ్వల నుంచి రక్షించడం, ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలను గుర్తించడం వంటి అంశాలను నేర్పుతున్నారు. అయితే, మంటలు
Colombia 7.4 Earthquake : దక్షిణాఫ్రికా ఖండంలోని కొలంబియా దేశాన్ని ఓ వినాశకరమైన ప్రకృతి విపత్తు తీవ్రంగా నాశనం చేసింది. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో కూడిన అత్యంత శక్తివంతమైన భూకంపం రాగా.. పలు నగరాలు క్షణాల్లో శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఈ శతాబ్దంలోనే కొలంబియా ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 570 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తీవ్రమైన ఆస్తి నష్టం.. అత్యవసర పరిస్థితి విధింపు !ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ విపత్తు మొదటి పెద్ద సవాలుగా మారింది. జూన్ నెలలో పొరుగున ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే కొలంబియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తొలిసారి వచ్చిన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఈ విధ్వంసంలో కనీసం 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు.కళ్లముందే కుప్పకూలిన నిర్మాణాలుబాధితులకు తక్షణ నిధులు, ఉపశమన చర్యలు వేగవంతం చేసేందుకు అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేయబోం. ప్రజలను కచ్చితంగా ఆదుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు భూకంప ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలగా.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవవుతున్నాయి. ముఖ్యంగా పెరేరా నగరంలో నాలుగు అంతస్తుల భవనం చూస్తుండగానే నేలమట్టమైంది. మానిజాలెస్ నగరంలోని ప్రసిద్ధ నియో-గోథిక్ కేథడ్రల్ పక్క టవర్లు కూలిపోయి వీధులపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.కాలి నగరంలో ఐదు అంతస్తుల భవన శిథిలాల

కొలంబియాలో నిన్న భారీ భూకంపం సంభవించి పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి ఇప్పటివరకు 132 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ శతాబ్దంలో దేశంలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పల్మార్ సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి పెరీరా, కాలీ, మణిజాలెస్ వంటి నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మణిజాలెస్లోని ఓ చర్చి టవర్ కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకంపనలు రాగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీ ఈ విపత్తు నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంపం వల్ల 1,500కు పైగా ఇళ్లు దెబ్బతినగా, 61 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు నెలల చిన్నారిని సురక్షితంగా కాపాడారు. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో కొలంబియా ఉండటమే భూకంప తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు

ఇంటి ముందున్న కారులో మంటలు చెలరేగి అక్కడికక్కడే కారు సగం కాలిపోయిన ఘటన హైదరాబాద్ హయత్నగర్లో పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెల్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మాధవ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటిలాగే తన ఇంటి ముందే కార్ను పార్క్ చేశాడు. అయితే ఆదివారం ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇంటి ముందు పార్క్ చేసిన అతని కారు నుంచి మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బకెట్లతో నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న హయత్నగర్ పోలీసులు దగ్ధమైన కారును పరిశీలించారు.మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే కారుకు నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కారును ఆకతాయిలు కావాలనే తగలబెట్టారని యజమాని మాధవ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు అక్కడ సంచరించాయా అనే వివరాలను సీసీటీవీ ద్వారా ఆరా తీస్తున్నారు. కారు పూర్తిగా దగ్ధం కావడంతో శంకర్నగర్లో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాల ఫుటేజీ, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే మంటలకు అసలు కారణం ఏంటన్నది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నేడు నాగార్జునసాగర్లో సీఎం రేవంత్ 'వరుణ యాగం' రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక యాగం ఎల్నినో ప్రభావం తెలంగాణపై ఉండకూడదని ఆకాంక్ష యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగం నిర్వహణ 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు సౌదీలోని జజాన్లో అరామ్కో చమురు కేంద్రంపై హూతీల దాడులు తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్లు చొరబడినందుకే ప్రతీకార దాడులున్న హూతీలు యెమెన్లోని మోఖా పోర్టుపై హూతీ రెబెల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు ఇరాన్ యుద్ధం నుంచి తప్పుకునేందుకు ట్రంప్ యత్నం అణు ఒప్పందం లేకున్నా హొర్ముజ్ను తెరిస్తే చాలనుకుంటున్న ట్రంప్ అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ చర్యలు యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ అమెరికా సైన్యాన్ని గల్ఫ్ నుంచి ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి నేడు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్లో ట్రయల్ రన్ ఆరేళ్ల తర్వాత ఎడమగట్టు నాలుగో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి విజయవాడ: స్రబ్బర్స్ మార్కెటింగ్ మోసం కేసుపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసిన విజయవాడ సీపీ రాజశేఖర్బాబు క్రైమ్ DCP తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో సిట్ దర్యాప్తు స్రబ్బర్స్ మార్కెటింగ్ పేరుతో వేలాదిమంది నుంచి కోట్ల రూపాయల వసూళ్లు హైదరాబాద్: బాలాపూర్ RCI రోడ్డులో కారు బీభత్సం పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికుల ఆరోపణ నేడు విద్యార్థుల జార్ఖండ్ విధానసభ మార్చ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా మార్చ్ నిర్వహణ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాన్పూర్లో అంత్యక్రియలు నేడు లోక్సభ ముందుకు ట్రైబ్యునల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fire accident in langar houz apartment in Hyderabad: హైదరాబాద్ వ్యాప్తంగా ఆషాడ బోనాల సంబురాలు అంబరాన్ని తాకాయి. ప్రతి ఒక్క గుడికి కూడా భక్తులు బొనాల కోసం అందంగా అలంకరించారు. పోతురాజుల విన్యాసాలు,శివసత్తుల పూనకాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులు మొదలైన ఉత్సవాలతో బోనాల పండుగతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఈ నేపథ్యంలో బోనాల వేళ ప్రజలు భక్తి భావనలతో బోనాలను పెట్టుకుని అమ్మవారి ఆలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని ఒక అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని బాపునగర్ లో ఉండే కుటుంబం బోనాల సమర్పణకు దగ్గరలోని అమ్మవారి ఆలయంకు వెళ్లారు. వారు భక్తితో పూజలు చేసుకుని బోనాలను సమర్పించారు.ఆ తర్వాత వారు తిరిగి వచ్చే వరకు ఇంట్లో నుంచి నల్లని పొగలు బైటకు వస్తున్నాయి. అప్పుడు వెంటనే ఇంట్లో వెళ్లి చూడగా ఇల్లంత మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలుచేపట్టారు. అసలు మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూట్ కారణామా..?..లేదా మరేదైన కారణం ఉందా..?.. అని సదరు కుటుంబం తలలు పట్టుకుంటున్నారు. Read more: Hyderabad: హైదరాబాద్ ఘనంగా కొనసాగుతున్న బోనాల సంబరాలు.. పలు ఆలయాల్ని దర్శించుకున్న కేటీఆర్.. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బోనాల పండగ రోజు ఈప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో మాత్రం తీవ్రవిచారంలో మునిగిపోయారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు

నవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన