
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు పోస్టు ద్వారా బెదిరింపులేఖ వచ్చింది. 'కరుడుగట్టిన ఉగ్రవాదులు' త్వరలోనే హత్య చేస్తారని లేఖ పంపిన వ్యక్తి హెచ్చరించాడు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. పోస్ట్ (తపాలా) ద్వారా వచ్చిన ఒక సంతకం లేని లేఖలో, 'కరుడుగట్టిన ఉగ్రవాదులు త్వరలోనే నిన్ను హత్య చేస్తారు' అని హెచ్చరించినట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లును కూడా పేర్కొన్నారు. హోం కార్యదర్శికి ఫిర్యాదు.. విచారణకు విజ్ఞప్తి తీవ్రమైన ఈ బెదిరింపు లేఖపై చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాశారు. బెదిరింపు లేఖ మూలాలు, దాని ప్రామాణికతపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్కు కేంద్ర హోంశాఖ ద్వారా 'Z' కేటగిరీ భద్రత ఉంది. అయితే, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించి, అవసరమైతే మరింత భద్రతను పెంచాలని హోం కార్యదర్శిని కోరారు. కేంద్రమంత్రి రాబోయే బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది, లేఖ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. పుతిన్ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ప్రేమవివాహం చేసుకున్న మహిళ.. భర్త షాపులో పనిచేసే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల తరువాత భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. భర్త మృతిని కారు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఇద్దరు మైనర్లతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఉత్తరాఖండ్ లోని రామ్నగర్కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం సంజీవ్ కుమార్, నిషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ వివాహంకు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదిరించి నిషాను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత భర్త టెంట్ హౌస్లో పనిచేసే 17ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సంజీవ్ కుమార్ ను హత్య చేసేందుకు తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాలుడిని పురమాయించింది. దీంతో అతను మరో మైనర్ బాలుడితో కలిసి ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల పేరుతో నిషా భర్త సంజీవ్ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఒప్పించారు. కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మైనర్ బాలుడు తుపాకీతో సంజీవ్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. సంజీవ్ కారు ప్రమాదంలో మరణించినట్లుగా నిషా అందరిని నమ్మించింది. పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ కుమార్ కు

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. 70వ దశకంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జీనత్ అమన్, ఇమ్రాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. క్రికెట్ టూర్ల సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ప్రేమాయణం గురించి వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఈ బంధం ఎక్కువ కాలం నిలవకపోయినా, ఇప్పటికీ వీరిద్దరి పేరు చర్చకు వస్తూనే ఉంటుంది. ఇది కూడా చదవండి: Sachin vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే తోపు.. ఏం వాగుతున్నావ్ బ్రో..సౌతాఫ్రికా దిగ్గజం పై నెటిజన్లు ఫైర్ బెంగాలీ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మున్మున్ సేన్తో ఇమ్రాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అప్పట్లో ముఖ్యాంశంగా మారింది. ఇమ్రాన్ ఆకర్షణకు మున్మున్ సేన్ ఫిదా అయ్యారని, వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని కథనాలు వచ్చాయి. ఇద్దరూ బహిరంగంగా తమ బంధాన్ని ధ్రువీకరించనప్పటికీ, వీరి కలయిక అప్పట్లో బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. దిగ్గజ నటి షబానా ఆజ్మీ పేరు కూడా ఇమ్రాన్ ఖాన్తో ముడిపడి ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంపై ఆ రోజుల్లో పత్రకాయల్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై ఇటు శబానా ఆజ్మీ గానీ, అటు ఇమ్రాన్ ఖాన్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇదంతా కేవలం మీడియా సృష్టించిన పుకారుగానే మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12

‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతి, ఆగస్టు 17: ‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు(సోమవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇవ్వకపోతే మారాం చేస్తున్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. 1/70 యాక్ట్.. అంటే గిరిజనుల భూ సంరక్షణ చట్టం రద్దు అవుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. గిరిజనుల భూములు, హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో గిరిజనులు ఏమాత్రం భయపడవద్దన్నారు. గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఐటీడీఏ ఆపేసి, 18 పథకాలను నిలుపుదల చేశారని తెలిపారు. గురివిందకు తన తప్పు ఎరుగదు అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. జీవో నం 3 రద్దు చేస్తే అప్పుడు సీఎంగా జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన తాడేపల్లిలో ఉంటాడో బెంగళూరులో ఉంటాడో ఎవరికీ తెలియదంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్టు శాశ్వత మైలురాయి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మూడు దశాబ్దాల కిందట ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. భర్తేమో కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తుండగా.. భార్య అంగన్వాడీ కార్యకర్త. అయితే, పెళ్లైన ముప్పై ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో అనుమానం పెనుభూతంగా మారింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో పీక కోసి హత్య చేసి, ఆ తర్వాత అతని తల దగ్గర దీపం పెట్టి ఆ భార్య పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చోడవరంలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ఒకరికి వివాహమైంది. శనివారం రోజు అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లొచ్చాక భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇందిరకు పట్టరాని కోపం రావడంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని భర్త వెంకటరావు పీక కోసేసి చంపేసింది. అనంతరం తల వద్ద దీపం పెట్టి పోలీసుల ఎదుట ఆమే లొంగిపోయింది.READ ALSO మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ పాటిల్కొండ్ల ఇందిర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ అందరితో బాగుండేది. ప్రతి ఒక్కరికీ తెలిసిన మహిళ.. ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన కూడా కలిగి ఉండేది. అలాంటి మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇలా చేయడంతో స్థానికులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి కన్న కూతుర్లను కూడా విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇందిర, వెంకటరావు స్థానికులే కావడంతో ముప్పై ఏళ్ల కిందట ఇద్దరి మధ్య ప్రేమ వికసించింది. అప్పట్లో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి జంట ఇలా అవ్వడంతో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hero govinda slams on wife sunita Ahuja allegations: కొన్ని రోజులుగా సీనియర్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజాల మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇటీవల గోవింద చాలా ఏళ్ల తర్వాత నటి కోమల్ రాణిస్వర్ణకార్ తో కలిసి రూప అనే మూవీ తీశారు. దీని ప్రమోషన్ కోసం గోవిందా, రూప తరచుగా కలిసి షోలకు వెళ్తున్నారు. దీనిపై ఇటీవల సునీతా అహుజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రూపకు గోవిందా షూగర్ డాడీ లాంటి వారని విమర్శించింది. అంతే కాకుండా కూతురు వయస్సున్న వారితో గోవిందా ఎయిర్ పోర్టులలో తిరుగుతూ ఏంమెస్సెజ్ ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తాజాగా.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అమ్మ, అక్క, షుడర్ డాడీ అంటూ సునీతా అహుజా బూతులు వాడటం వెంటనే ఆపాలని బహిరంగంగా హెచ్చరించారు. సునీతా జీ.. ఈ మధ్య మీరు అమ్మా, చెల్లి అంటూ బూతులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి దాన్ని ఆపండి. చాలా మంది సెలబ్రీటీలు మూవీస్ లలో ఇతరులతో కలసి నటిస్తారని చెప్పారు. ఇలా నీచంగామాట్లాడటం మానుకొవాలన్నారు. మీ నుంచి ఇలాంటి మాటలు ఎక్స్ పెక్ట్ చేయలేదన్నారు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలని దయచేసి ఇలాంటి నీచపు ఆరోపణలు చేయోద్దని నటుడు గోవిందా రెండు చేతులు జోడించి మరీ తన భార్యను వేడుకున్నారు. గతంలో నీకు సంబంధించిన కార్యక్రమాల్లో పబ్లిసిటీ కోసం తనను ఉపయోగించుకున్నావని అన్నారు. ఇప్పుడు తన మూవీస్ విషయంలో కల్గజేసుకుని

సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాలో దంపతులను చంపి పాతిపెట్టిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో పాల్గొన్న పోలీస్ ఈ కేసులో నిందితుడు కావడం, సినిమాలను మించిన షాకింగ్ ట్విస్ట్ గా మారింది. అసలు ఇంతకీ కేసులో ఏం జరిగిందంటేకానిస్టేబుల్ తో పరిచయం.. ఆపై అక్రమ సంబంధం సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులు మోతెలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఒక కూతురి పంచాయతీ విషయంలో ఈ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా, అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ తో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బూబాతో అక్రమ సంబంధానికి దారితీసింది.ఇచ్చిన డబ్బు అడిగితే అక్రమ సంబంధం బయటపెడతామని బెదిరింపులు ఆపై వీరికి కానిస్టేబుల్ షరీఫ్ మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల షరీఫ్ కు వివాహం నిశ్చయమైంది. అయితే అప్పు తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అప్పు చెల్లించకుండా, డబ్బులు అడిగితే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతామంటూ బెదిరించారు.దీంతో దంపతులను అడ్డు తొలగించుకోవాలని షరీఫ్ పథకం వేశారు.ఒకసారి చేసిన ప్రయత్నం విఫలం కాగా, మరోమారు దంపతులను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఈనాడు 11వ తేదీ రాత్రి షరీఫ్ అదే పోలీస్ స్టేషన్లో హెల్పర్ గా పనిచేసే సుందరయ్యతో కలిసి నాగుని తీసుకువచ్చి నిందితులు కర్రతో కొట్టి హత్య చేశారు .ఆ తర్వాత సుందరయ్య ఇంటి వద్ద ఉన్న బూబాను బైక్ పైన తీసుకొచ్చాడు. భర్త కనిపించకపోవడంతో ఆమె కేకలు వేసింది.చంపి పాతిపెట్టి ఏమీ తెలీనట్టు విధుల్లో పాల్గొన్న పోలీస్ వెంటనే షరీఫ్ ఆమెను కూడా కర్రతో కొట్టి హత్య చేశాడు. ఆ

అగ్నిపరీక్ష ఫైనల్ రౌండ్లో తనను అన్యాయంగా తొలగించారని ఉప్పల్ బాలు ఆరోపించారు. ఎన్నో కష్టపడి అన్ని రౌండ్లు దాటి చివరి దశకు చేరుకున్నా, తన వీడియోల నాణ్యతను ప్రశ్నిస్తూ నవదీప్ తనను తీసివేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై నవదీప్ను ఉప్పల్ బాలు సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటన మిడిల్ క్లాస్ వారి ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశవ్యాప్తంగా చేపట్టనున్న ‘జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. జనగణన ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు. దేశంలోనే తొలిసారిగా యాప్లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. 15 రోజుల పాటు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన-2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పించారు. సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది. కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ములుగు, ఆగస్టు 13: జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. గ్రామంలో నర్సింహరావు అనే వ్యక్తి భార్యతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. వీరితో పాటు శేషు అనే వ్యక్తి కూడా అదే గుడిసెలో ఉంటున్నాడు. వీరంతా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే నర్సింహరావు భార్యతో శేషు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి నర్సింహరావును మోసం చేస్తూ వారి సంబంధాన్ని కొనసాగించారు. చివరకు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శేషును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు

నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. బ్యాంకులు, ఎన్బీఎఫ్సిల నుంచి దాదాపు 80 లక్షల వ్యక్తిగత, పూచీకత్తులేని రుణాలు తీసుకుని, గత మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్, చిన్న స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాను. ప్రస్తుతం నా నెలవారీ ఈఎంఐలు నా జీతం కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదు. వచ్చే నెల నుంచి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి బ్యాంకు వారు వేధిస్తారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుపగలరు? – నరేష్, హైదరాబాదు రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు లోను కట్టని పక్షంలో రుణదాత/బ్యాంకు ముందుగా డిమాండ్ నోటీసు పంపవచ్చు. అలాంటి నోటీసు వచ్చినప్పుడు, మీ నిజమైన ఆర్థిక పరిస్థితిని వివరించి, చెల్లింపు కోసం సహేతుకమైన గడువు లేదా రాజీ కోరుతూ సమాధానం ఇవ్వండి. నిజానికి అంతవరకూ వేచి చూడకుండా మీరే ముందుగా బ్యాంకు వారితో, ఎన్బీఎఫ్సిలతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. సమస్యను దాచిపెట్టకుండా, మీ ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వకంగా తెలియజేయడం ఉత్తమ మార్గం. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, స్టాక్ ట్రేడింగ్లో జరిగిన నష్టాలను వివరించి, ఈఎంఐల పునర్వ్యవస్థీకరణ, వాయిదాల పునర్నిర్ణయం లేదా ఒకేసారి రాజీ వంటి అవకాశాలను పరిశీలించాలని అభ్యర్థించండి. బ్యాంకులు ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తాయి. మీకు కావాల్సిన విధంగా ఇవ్వాలి అనే రూల్ లేదు. రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, బ్యాంకువారు వసూళ్లకు ఇబ్బంది పెడతారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ జారీ చేసిన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనా మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీతను బెదిరించడం, అవమానించడం, బలవంతంగా వసూలు చేయడం

‘‘జూన్ 30, 2026 నాటికి మొత్తం 3,718 మొబైల్ అప్లికేషన్లను దేశంలో నిషేధించాం. అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5,77లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేశాం. సైబర్ నేరాల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS)’కు అందిన 32.80లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి రూ.11,158 కోట్లను నేరగాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. చోరీ చేసిన డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తోన్న మ్యూల్ ఖాతాలపైనా చర్యలు ముమ్మరం చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించి, రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నామని పేర్కొంది. పలు ప్రభుత్వ ఏజెన్సీలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి వివరించారు. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, నకిలీ వెబ్సైట్లు, యాప్లతో దోపిడీలు, సోషల్ మీడియా నేరాల వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కేంద్రం ఈ సందర్భంగా మరోసారి వెల్లడించింది. 1930 హెల్ప్లైన్ నంబరుతోనూ పౌరులు ఈ సైబర్ మోసాల గురించి రిపోర్ట్ చేయొచ్చని తెలిపింది. ఇక, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, టీవీ, రేడియో యాడ్స్, డిజిటల్ మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నట్లు పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల

గోవిందకు కొందరు నటీమణులతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై భార్య సునీత స్పందించారు. బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొందరు నటీమణులతో గోవిందకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై గోవింద భార్య సునీత (Sunita) చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. గోవిందకు గతంలో కోమల్రాణి (Komal Rani)అనే నటితో సంబంధం ఉందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఎయిర్పోర్టులో కలిసి కనిపించినట్లు చెబుతున్న కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవింద వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనే గోవిందకు కొందరు నటీమణులతో సంబంధాలు ఉన్నాయని తాను చెప్పినప్పుడు చాలామంది తనను ట్రోల్ చేశారని సునీత పేర్కొన్నారు. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న పరిణామాలపై తనను విమర్శించిన వారు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘కొందరు నటీమణులతో గోవిందకు సంబంధం ఉందని నేను చెప్పినప్పుడు చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు వారేం సమాధానం చెబుతారు?’ ప్రస్తుతం గోవింద మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే కోమల్రాణితో తన భర్తకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై నేరుగా స్పందించడానికి సునీత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎయిర్పోర్టు విజువల్స్ గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇక తన భార్య తనపై చేసే వ్యాఖ్యలు, ఆమె వ్యవహరించే తీరు వెనుక తనపై ఉన్న ప్రేమే కారణమని గోవింద పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దంపతుల మధ్య సంబంధంపై మరోసారి బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sunita Ahuja fires on her husband govinda: బాలీవుడ్ లో ఇటీవల సీనియర్ నటుడు గోవిందా ఆయన భార్య సునితా అహుజాల మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇప్పటికే తన భర్తకు అనేక మంది హీరోయిన్లు, అమ్మాయిలతో అఫైర్ లున్నాయని సునీతా అహుజా అనేక ఆరోపణలు చేశారు. అంతే కాకుండా తన భర్తంటే తనకు ఇంకా ఇష్టమని, ఆయన 50 మందితో అఫైర్ లు పెట్టుకున్న వదలనని చెప్పారు. ఇటీవల గోవిందా సైతం తన భార్య చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. స్వీట్ షాపులో ఉన్న వ్యక్తి ఆకలితో ఉండలేడు కదా.. అని తన అఫైర్ ల గురించి ఇన్ డైరెక్ట్ గా భార్య చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ లు ఇచ్చారు. తన భార్యంటే ఎంతో ఇష్టమని, తనపై ఆరోపణలు చేస్తు వార్తలలో ఉండేందుకు ప్రయత్నిస్తుందని గోవిందా చెప్పారు. ఈ నేపథ్యంలో సునీతా అహుజా మరోసారి తన భర్తపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. గోవిందా తన తాజా చిత్రం 'రూపా' ప్రమోషన్ల నిమిత్తం నూతన నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడంపై సునీత తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, "వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెత విన్నారా? ఆయన బుద్ధి గడ్డితిన్నది, ఇంకా ఏంచేస్తామని భర్తను ఏకీపారేసింది. తన భర్తకు అఫైర్ లున్నాయంటే కొంత మంది తనను ట్రోల్స్ చేశారని, ఇప్పుడు మీ కళ్లకు కన్పిస్తుందా అంటూ సెటైర్లు వేశారు. Read more: Govinda: స్వీట్ షాపులో ఉంటూ ఆకలితో

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు, విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలోకి ఈ-వీసా ఆధారంగా అడుగుపెట్టే విదేశీయుల కోసం కొత్తగా మరో 11 అంతర్జాతీయ ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయంతో పాటు భోపాల్ ఎయిర్పోర్టు, మరో తొమ్మిది కీలకమైన ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఈ-వీసా ద్వారా ప్రవేశించగలిగే మొత్తం కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.కొత్తగా చేరిన ప్రవేశ మార్గాలు ఇవే!కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సదుపాయంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, తొమ్మిది ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ విమానాశ్రయాల నుంచి విదేశీయులు ఇకపై నేరుగా ఈ-వీసాతో ప్రవేశించవచ్చు.వీటితో పాటు భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ, అలాగే అగర్తలా, దర్రంగా, గేడె, ఘోజాడంగా, హరిదాస్పూర్, జైగావ్, డావుకీ, మోరే ప్రాంతాల్లోని ల్యాండ్ చెక్పోస్టులను ఈ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఉన్న 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 సముద్ర పోర్టులు, 13 భూ సరిహద్దు చెక్పోస్టులు ఉన్నాయి.దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్72 గంటల్లోనే 95 శాతం ఈ-వీసాలు క్లియర్!దేశంలో టూరిజం అభివృద్ధికి, విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్రం అనేక ఆధునిక సాంకేతిక మార్పులు చేస్తోంది. అత్యంత వేగవంతమైన భద్రతా తనిఖీలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా పర్యాటకులు సులభంగా అనుమతులు పొందుతున్నారు. ప్రస్తుతం భారత్ జారీ చేస్తున్న మొత్తం వీసాల్లో దాదాపు 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం విశేషం. అంతేకాకుండా అందిన దరఖాస్తుల్లో సుమారు 95 శాతం ఈ-వీసాలను కేవలం 72 గంటల్లోనే అధికారులు క్లియర్ చేస్తున్నారు.నిర్మలమ్మ హామీ! మూజువాణి ఓటుతో కీలక బిల్లుకు ఆమోదం43 నుంచి 172 దేశాలకు విస్తరించిన సేవలుభారత ప్రభుత్వం తొలిసారిగా 2014లో ఎలక్ట్రానిక్ ట్రావెల్

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తన గతంలోని ప్రేమ వ్యవహారాలపై భార్య సునీత అహుజా తరచూ చేసే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై విమర్శలు చేయడం ద్వారా పాపులారిటీ పొందేందుకే సునీత అలా మాట్లాడుతోందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలపై స్పందించారు."విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు పొందడం చాలా సులభం. సునీత అదే పనిని తెలివిగా చేస్తోంది. ముందు నాలుగు పొగడ్తలు పొగిడి, ఆ తర్వాత విమర్శిస్తుంది. ఆమె నన్ను ప్రేమతోనే తిడుతుంది, నేను కూడా దాన్ని ప్రేమతోనే స్వీకరిస్తాను. అందులో నాకు ప్రేమే కనిపిస్తుంది" అని గోవిందా అన్నారు. తాను కెరీర్తో బిజీగా ఉన్నప్పుడు పిల్లలను పెంచడంలో సునీత తీసుకున్న బాధ్యతను ఆయన ప్రశంసించారు.తన హీరోయిన్లతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ.. "హీరోయిన్తో నేను ఒక ప్రేమ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాను. అప్పుడే మా మధ్య కెమిస్ట్రీ పండి పాటలు విజయవంతం అవుతాయి" అని గోవిందా అంగీకరించారు. "స్వీట్ షాప్లో ఉండి ఆకలితో బయటకు వస్తే అది చాలా బాధాకరం కదా?" అంటూ ఆయన పరోక్షంగా తనపై వచ్చిన ఆరోపణలపై వ్యాఖ్యానించారు.ఒకానొక దశలో తన అమాయకత్వం చూసి తనకే సిగ్గేస్తుందని, 21 నుంచి 34 ఏళ్ల వయసు మధ్య జీవితంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని గోవిందా తెలిపారు. వివాహం అయినంత మాత్రాన పురుషులు తప్పుడు దారులు తొక్కకుండా ఉండలేరని, కానీ మహిళలు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని స్థిరంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.గోవిందా

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి కిలోమీటరు పరిధిలో కొత్త సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాతోపాటు భారత్తో హద్దులు పంచుకునే దేశాల నుంచి ప్రాజెక్టు సిబ్బంది, ఇంజినీర్లు, కారి్మకులను నియమించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో పలు సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలతపై దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం...నియంత్రణ రేఖ, వాస్తవా«దీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ. పరిధిలోని ప్రాంతాలు ‘సున్నిత ప్రాంతాలు’. అలాగే... అంతర్జాతీయ సరిహద్దు నుంచి 20 కి.మీ. పరిధిలో ప్రాజెక్టులకు రక్షణశాఖ నుంచి ప్రత్యేక నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ అవసరమవుతుంది. ఒకటి నుంచి 20 కి.మీ. పరిధిలోని ప్రాజెక్టులకు భద్రతా అనుమతి, రక్షణశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను ఆయా ప్రాజెక్టులను బట్టి నిర్ణయిస్తారు. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రాజెక్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంతే కాకుండా... కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, హోంశాఖ భద్రతా అనుమతి సహా, ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమిని విదేశీ సంస్థకు బదలాయించరాదని హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే హోంశాఖ నుంచి భద్రతా అనుమతి పొందిన ప్రాజెక్టులు కొత్త మార్గదర్శకాల కింద మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, రక్షణశాఖ నుంచి ఇప్పటికే నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ పొందిన ప్రాజెక్టులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల