Samayam Telugu30 Oct, 12:14 am
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు భంగపాటు.. టీ20 సిరీస్ లో వైట్ వాష్ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత్కు భంగపాటు తప్పలేదు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్లోనూ భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండి