
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest మీరు ఇప్పటి వరకు ఎన్నో రెసిపీస్ చూసి ఉంటారు వాటికన్నా ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని అది ఎదో కాదు రాగి అంబలి. దీనిని రాగి పిండితో తయారు చేస్తారు దీనిని ఎలా తయారు చేయాలంటే? రాగి అంబలి మూడు కప్పుల రాగి పిండి , రెండు గ్లాస్ ల మంచి నీళ్లు , ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు - తగినంత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ , జీలకర్ర పొడి కావాల్సిన పదార్దాలు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు లేదా మూడు గ్లాస్ ల నీళ్లు పోసి పెట్టి మరిగించాలి. స్టెప్ 1 ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి దీనిలో పోస్తూ తిప్పాలి స్టెప్ 2 ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఈ పిండి బాగా ఉడికే వరకు 10 నిమిషాలు ఉంచాలి స్టెప్ 3 ఈ రాగి జావ చల్లారాక మజ్జిగను దీనిలో వేసి కలపాలి. ఇంకా దీనిలో తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర పొడి వేసి కలపాలి. స్టెప్ 4 (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా

పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'నెట్జీరో' విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు.ఈ సందర్భంగా, గ్రామంలో అమలు చేస్తున్న నెట్జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ధి చేయడం వంటి పద్ధతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు.క్షేత్రస్థాయిలో కార్యక్రమాల పరిశీలనకార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు, గ్రామానికి చెందిన జె. మహేశ్వరరావు ఇంటిని సందర్శించారు. మహేశ్వరరావు కుటుంబం చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్ట్ గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని బయటకు వదలకుండా, ఆవరణలోనే నిర్మించిన ఇంకుడు గుంతలోకి మళ్లిస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ 'ఇన్సిటు వేస్ట్వాటర్ మేనేజ్మెంట్' వల్ల రోడ్లపై మురుగు నిలవకుండా, దోమల బెడద తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి

అయితే మరి వాస్తు ప్రకారం ఇంటి ముందు బంతి మొక్కలు నాటుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో బంతి పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి శుభకార్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంటిలో సానుకూల వాతావరణం నింపుతుంది అంటారు. అందువలన ఇంటిలో ఈ మొక్కలు నాటుకోవడం కూడా చాలా శుభప్రదమంట. ముఖ్యంగా విష్ణుమూర్తికి , లక్ష్మీదేవికి బంతి పూల మొక్క అంటే చాలా ఇష్టం. బంతి పూలు పూజలో ఉన్నా లేదా మాలగా అమ్మవారికి సమర్పించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా బంతి పూల మొక్కలు ఇంటిలో ఉన్నా చాలా మంచిదంట. ఇంటి ముందు బంతి పూల మొక్క ఉండటం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా , ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. చాలా మంది వాస్తు దోషాలతో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు ఇంటి మందు బంతి మొక్క నాటుకోవడం చాలా శుభప్రదంట. అయితే మొక్క నాటుకునే దిశ ఎప్పుడూ కూడా సరైనదిగా ఉండాలి. ఎవరు అయితే తమ ఇంటికి ఈశాన్యంలో బంతి పూల మొక్కు నాటుకుంటారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇది చాలా శుభప్రదం. అలాగే ఇది ఇంటి వద్ద ఉండటం వలన మంచి సువాసన, పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాన్ని నింపుతుందంట. ఇక ఎవరు అయితే తమ ఇంటి ప్రధాన ద్వారానికి బంతి పూలను అలంకరిస్తారో వారి ఇంటిలో సానుకూలత పెరగడమే కాకుండా, ప్రతి కూలశక్తి ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇక ఎప్పుడూ కూడా బంతి మొక్కలను ఇంటిలో దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు, ఇది చాలా అశుభకరం. నోట్ : పై సమాచారం కేవలం

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పడుకునే మంచం కేవలం విశ్రాంతి తీసుకునే ఫర్నిచర్ మాత్రమే కాదు, అది మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కూడా. మంచం చుట్టూ ఉండే వాతావరణం మన ఆరోగ్యం, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది స్థలం లేక మంచం కింద వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం కింద పెట్టడం వల్ల తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలు పడతాయి. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి. మంచం కింద మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వైర్లు, పాత బ్యాటరీలు, పవర్ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం కింద ఇలాంటి వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పనిచేయని లేదా ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద నిల్వ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, పాత బ్యాటరీలు లేదా దెబ్బతిన్న ఛార్జర్లు మంచం కింద ఉంచడం భద్రత పరంగా కూడా మంచిది కాదు. చాలామంది ఇంట్లో స్థలం సరిపోకపోవడం లేదా వెంటనే అవసరం లేదనే కారణంతో పాత న్యూస్పేపర్లు, పనికిరాని రశీదులు, పాత బిల్లులు, కాగితాలు, మ్యాగజైన్లు వంటి వాటిని మంచం కింద కుప్పగా పోస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి అనవసరమైన కాగితాలను నిల్వ చేయడం మంచిది కాదు. మంచం అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి, దాని చుట్టూ శుభ్రత, క్రమబద్ధత ఉండటం ముఖ్యమని వాస్తు నమ్మకం. మంచం కింద పాత, చిరిగిన లేదా ఉపయోగించని బట్టలు దాచే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వాస్తు ప్రకారం ఇలాంటి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, వాతావరణాన్ని భారంగా మారుస్తాయని నమ్మకం. ఇవి మనశ్శాంతిని తగ్గించడంతో పాటు, జీవితంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అవసరం వస్తుందని చాలామంది మందులను మంచం

Varalakshmi Vratam Mantras: వరలక్ష్మీ వ్రతం రోజున, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు సంబంధించిన మంత్రాలను జపించడంతోపాటు వినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. ముఖ్యంగా వీటిని వింటే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.. Varalakshmi Vratam Mantras: లక్ష్మీదేవి స్తోత్రాలతో పాటు మంత్రాలను వరలక్ష్మీ వ్రతం రోజున భక్తిశ్రద్ధలతో వినడం, చదవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా ఈ మంత్రాలను చదవడం వల్ల మానసికంగా, భౌతిక జీవితంలో విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.. అయితే, ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వరలక్ష్మీ వ్రతం రోజున వరలక్ష్మికి సంబంధించిన అమ్మవారి మంత్రాలను వినడం చదవడం వల్ల ధనధాన్యాలతో పాటు సంతానం ధైర్యాన్ని అందిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారి మంత్రాలని జపిస్తూ ఉంటారు. మంత్రాల్లోని నిర్దిష్ట బీజాక్షరాల ఉచ్చరణ ఇంటిలో, శరీరంలోని సానుకూల తరంగాలను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి ప్రతి ఒక్కరిలోనూ పాజిటివిటీని పెంచుతాయి.. ఇంట్లో లక్ష్మీ మంత్రాలను నిరంతరంగా చదవడంతో పాటు వినడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి.. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుందట.. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజు వినడం, చదవడం చేయడం చాలా మంచిది.. లక్ష్మీ గాయత్రీ లేదా అమ్మవార్లకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి వినడం వల్ల మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆందోళనతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది. మహిళలు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవార్లకు సంబంధించిన మంత్రాలను చదవడం వల్ల కుటుంబ సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు

అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 20: అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్కు ఫీజులను మినహాయిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. తొలి దశలో అచ్చుతాపురం, మునగపాక మండలాల్లోని 1,947.225 ఎకరాల భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు వర్తించనుంది. అనంతరం మిగిలిన భూములకు కూడా దశలవారీగా ఈ రాయితీని రెవెన్యూ శాఖ వర్తింపజేయనుంది. అచ్చుతాపురం ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహించే కేంద్రాన్ని BARC ఏర్పాటు చేయనుంది. దేశ రక్షణ, ఇంధనం, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో పరిశోధనల కోసం బీఏఆర్సీ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజుల మినహాయింపుపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 285(1) నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా? అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుని

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ కొత్త అడుగు వేస్తోంది. ఇప్పటివరకు ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత స్కూటర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు సామాన్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇందులో భాగంగా ‘కోనార్క్’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొస్తోంది. ఆగస్టు 29న అధికారికంగా ఆవిష్కరించనుంది.ఈ స్కూటర్లో మెటల్ బాడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏథర్ ఉత్పత్తుల్లో మెటల్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్న తొలి స్కూటర్ ఇదే. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా టీజర్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.కోనార్క్ను ఏథర్ రిజ్టా, 450 సిరీస్ కంటే దిగువన తీసుకురానుంది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 ఎక్స్ వంటి స్కూటర్లకు ఇది పోటీ ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. దీని ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను ఆగస్టు 29న ప్రకటించనున్నారు.ఏథర్ కొత్తగా అభివృద్ధి చేసిన ‘ఈఎల్ ప్లాట్ఫామ్’పై తయారవుతున్న తొలి ఉత్పత్తి కోనార్క్. అందుబాటు ధర, సౌకర్యం, తక్కువ నిర్వహణ వ్యయం, రోజువారీ వినియోగానికి అనువుగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో హ్యాండిల్బార్ దగ్గర హెడ్ల్యాంప్, వెడల్పైన ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. 14 అంగుళాల ముందు చక్రం, 12 అంగుళాల వెనుక చక్రం ఉంటాయి. పొడవైన సింగిల్ సీట్, విశాలమైన ఫ్లోర్బోర్డ్, నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్ ఉంటాయి.బ్యాటరీ సామర్థ్యం, పనితీరు, ఫీచర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు, డెలివరీ వివరాలను ఆగస్టు 29న వెల్లడించే

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. హర్ముజ్ మూసుకుపోతే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్కూ ఆందోళన మొదలైంది. అయితే హర్ముజ్ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచన చేస్తోంది. పాత వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ E10 పెట్రోల్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంధన దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, సామాన్యుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఇప్పుడు ఈ చర్చలు మొదలయ్యాయి. భారత్ తన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమ లక్ష్యాలను నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తి చేసింది. గత ఏడాది నుంచే ఈ ప్రక్రియ వేగవంతం కాగా, 2026 ఏప్రిల్ నాటికి దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, పాత కాలపు వాహనాలు, ముఖ్యంగా కార్బ్యురేటర్ ఆధారిత ద్విచక్ర వాహనాల ఇంజిన్లపై ఈ ఇంధన ప్రభావం ఎక్కువగా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుమారు 75 నుంచి 80 కోట్ల పాత ద్విచక్ర వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాహనాల్లోని రబ్బరు సీల్స్, గాస్కెట్లు అధిక ఇథనాల్ను తట్టుకోలేక పాడవుతున్నాయని మెకానిక్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అంచనాల ప్రకారం E20 వాడకం వల్ల పాత వాహనాల మైలేజీలో సుమారు 3 నుంచి 5 శాతం మేర తగ్గుదల నమోదవుతోంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు. పాత వాహనాల కోసం మళ్ళీ E10 పెట్రోల్ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వరకు పాత వాహనదారులకు ఇది పెద్ద ఊరట అవుతుందని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు రెండు రకాల ఇంధనాల సరఫరాపై ప్రాథమిక చర్చలు జరుపుతోంది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో రెండు రకాల ఇంధన సరఫరా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు

అనుభవ్ అగర్వాల్ గ్రూప్లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ. 7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ , వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా సౌర ఉత్పాదక సామర్థ్యాలు మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రత్యక్షంగా , పరోక్షంగా 3,500కు పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు ముఖ్యాంశాలు: కర్నూలు ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్లో రూ. 7,800 కోట్ల భారీ పెట్టుబడితో ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. 12 GW సమీకృత ఇంగాట్ , వేఫర్ ఉత్పాదనల ద్వారా కంపెనీ ప్రస్తుత సోలార్ సెల్ , మాడ్యూల్ తయారీ సామర్థ్యాలు మరింత బలపడతాయి. దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని గ్లోబల్ సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అనుభవ్ అగర్వాల్ గ్రూప్ , నేతల స్పందన: అనుభవ్ అగర్వాల్ (చైర్మన్): భారతదేశ ఇంధన పరివర్తనపై తమకు ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోందని, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థ అవసరమని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఏపీలో పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టి.జి. భరత్లకు అగస్త్య ఎనర్జీ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలిపింది. పియూష్ బిచోరియా , బెర్నార్డ్ రాక్ (డైరెక్టర్ & CEO): ఇంగాట్, వేఫర్, సెల్ , మాడ్యూల్ తయారీని ఒకే వేదికపైకి తెచ్చే ఈ సమీకృత ప్రాజెక్టు భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' , 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు

పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని.. న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 21 ఆయిల్ రిఫైనరీ కంపెనీలు, చమురు/గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ఎల్పీజీ ఉత్పత్తి పరంగా మొదటిసారి లక్ష్యాలను విధించింది. ఇకపై అవి రోజువారీ 63,180 టన్నులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు రోజువారీ ఉత్పత్తితో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం. తద్వారా దేశీయ అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని స్థానికంగానే సమకూర్చుకోవాలన్నది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. తాజా ఉత్పత్తి పెంపులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించనుంది. 18,000 టన్నుల మేర లక్ష్యాన్ని రిలయన్స్కు కేంద్రం విధించింది. ప్రైవేటు రంగంలోని మరో రిఫైనరీ నయారాకు 4,480 టన్నుల లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ ఆయిల్ రిఫైనరీలు 31,470 టన్నుల ఎల్పీజీని పెట్రోల్ శుద్ధి ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్రావు నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్ నకిలీ ట్రేడింగ్ యాప్తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

దేశంలో వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, గృహ అవసరాలకు డిమాండ్కు తగినట్లుగా సిలిండర్లు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేందుకు ఏకంగా 24 ప్రముఖ చమురు శుద్ధి, ఉత్పత్తి సంస్థలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు వచ్చినా దేశంలో కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ఈ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.రోజుకు 63.81 వేల మెట్రిక్ టన్నులుకేంద్ర పెట్రోలియం , సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశవ్యాప్తంగా రోజుకు మొత్తం 63.81 వేల మెట్రిక్ టన్నుల (KTPD) ఎల్పీజీని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని వినియోగంలోకి తేనున్నారు. ఇందులో 18 ప్రభుత్వ రంగ శుద్ధి కర్మాగారాలు, 3 ప్రైవేట్ సంస్థలు , 3 అప్స్ట్రీమ్ చమురు కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు 18 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో మొదటి స్థానంలో నిలవగా, బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీ (4.80 KTPD), నాయారా ఎనర్జీ (4.48 KTPD) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలే మొత్తం ఉత్పత్తిలో సింహభాగాన్ని అందించనున్నాయి.చట్ట సవరణలతో సకల సౌకర్యాల ఏర్పాటుకు ఆదేశాలు!పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ ఉత్తర్వులు-1999కి అవసరమైన సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచడమే కాకుండా, సేకరించిన గ్యాస్ను సురక్షితంగా నిల్వ చేయడం, రవాణా చేయడం , పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే అభివృద్ధి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, జాయింట్ వెంచర్ కంపెనీలను ఆదేశించింది.LPG: సిలిండర్ రేటు రూ. 1,695.. మనకు ఎంతకు ఇస్తున్నారో తెలుసా?అధునాతన టెక్నాలజీతో గరిష్ఠ ఉత్పత్తికి శ్రీకారం!కేవలం పాత పద్ధతులకే పరిమితం కాకుండా, సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని

ఇరాన్తో సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఆ దేశాన్ని పూర్తిగా ఓడించిన అనంతరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గాన్ని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కామెంట్స్ అంతర్జాతీయంగా చర్చలకు దారితీశాయి.ఇరాన్కు ఇక రోజులు దగ్గరపడ్డట్లే.. ట్రంప్ సంచలన పోస్ట్!న్యూయార్క్ స్టేట్లోని గార్డెన్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అకాడమీలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంపై విజయం పూర్తయిన వెంటనే హార్ముజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ సొంత భూభాగంగా నేను ప్రకటిస్తానని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్త ఇంధన, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) రవాణాలో ఐదో వంతుకు పైగా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. అయితే ఇరాన్ తన ఆధిక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికా నౌకాదళం అక్కడ కట్టుదిట్టమైన ఉక్కు గోడ వంటి దిగ్బంధనాన్ని అమలు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. అమెరికా నౌకాదళం అనుమతించిన నౌకలు మాత్రమే అక్కడ ప్రయాణించగలవని వెల్లడించారు. హైదరాబాద్ నడి బొడ్డున ట్రంప్ టవర్స్ - 65 అంతస్థులు, కళ్లు చెదిరేలా..!!ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడం, ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ద్వారా ఆ దేశ సైనిక బలాలను దెబ్బతీయడం తమ లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత కోసం తమ ప్రభుత్వం సరైన నిర్ణయాలే తీసుకుంటోందని.. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ద్వారా లేదా ప్రసంగాల ద్వారా హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోలేరని.. ఆ వ్యూహాత్మక జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది

Weight Loss Foods:ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్లో తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆకలి నియంత్రణకు సహాయపడవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాలను కలిపి తీసుకోవడం బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కలిపి తినాల్సిన ఆ రెండు ఫుడ్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకోండి. ఉదయం నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి పలు ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటంతో ఈ కలయికను ఆరోగ్యకరమైన ఉదయపు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా రోజును పోషకమైన ఆహారంతో ప్రారంభించాలనుకునేవారికి ఇది సులభమైన ఎంపిక. బాదంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, ఎముకల బలం, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడవచ్చు. దీంతో మధ్యలో అనవసరమైన స్నాక్స్ తీసుకోవాలనే కోరిక తగ్గే అవకాశం ఉంటుంది. బాదాన్ని నానబెట్టి తినడం కొందరికి జీర్ణం కావడానికి సులభంగా అనిపించవచ్చు. అయితే నానబెట్టడం వల్ల బాదంలోని అన్ని పోషకాలు తప్పనిసరిగా ఎక్కువగా శరీరానికి అందుతాయనే విషయం మాత్రం స్పష్టంగా నిరూపించబడలేదు. నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది. తగినంత నీరు తీసుకుంటూ ఎండుద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చు.అయితే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బరువు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు పరిమాణంపై శ్రద్ధ పెట్టడం మంచిది. నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం ద్వారా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు వంటి వివిధ పోషకాలు ఒకేసారి లభిస్తాయి. ఇది ఉదయం
.webp)
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..! రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు. ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు... ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు... ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని... దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుసుమ్ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ

ఇంటి ప్రధాన ద్వారం విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ప్రధాన ద్వారం ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తు ప్రకారం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: వాస్తు నమ్మకాల ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించే మార్గంగా ప్రధాన ద్వారాన్ని భావిస్తారు. అందుకే సాయంత్రం వేళ ఈ ప్రాంతాన్ని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలని వాస్తు సూచనలు చెబుతాయి. వాస్తు నమ్మకాల ప్రకారం.. సాయంకాలం శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందువల్ల సాయంత్రం కొంతసేపు ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం శుభప్రదమని కొందరు విశ్వసిస్తారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా తలుపు తప్పనిసరిగా తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. వాస్తు నియమాలను పాటించాలనుకునేవారు తలుపు దగ్గర శుభ్రత, వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చు. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం మన సంప్రదాయాల్లో చాలా కాలంగా ఉంది. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. కొంతమంది సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లుతారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుందని కొందరి విశ్వాసం. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పలేం. వాస్తు ప్రకారం.. ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. చెత్త, దుమ్ము, పాత చెప్పులు, పనికిరాని వస్తువులను అక్కడ ఉంచకుండా చూసుకోవడం మంచిది. శుభ్రమైన ప్రవేశద్వారం ఇంటికి అందాన్ని పెంచడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్ను గ్లూకోజ్గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి. రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం

ఇండియా ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 138 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ వ్యూహాత్మక ఇంధన అవసరాల దిశలో వచ్చిన అసాధారణ పరిణామం. విద్యుత్ డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతున్న తరుణంలో.. పునరుత్పాదక శక్తి వనరులను విస్తరించడం ఆవశ్యకంగా మారింది. సుమారు 60 బిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రస్తుతం 143 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 1,484 బిలియన్ యూనిట్ల నుండి 1,840 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. విస్తరిస్తున్న ఈ డిమాండ్ను తట్టుకోవడంలో సోలార్ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సౌర శక్తిని విస్తరిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. దశాబ్దాల ప్రయాణం.. 3 గిగావాట్ల నుండి 129 గిగావాట్లకు.. సౌర రంగంలో ఈ స్థాయి పురోగతి ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, విదేశీ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్యానెల్ల తయారీలో సాంకేతిక విప్లవం, పోటీ బిడ్డింగ్ విధానాలు ఈ రంగాన్ని పరుగులు పెట్టించాయి. 2014 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 3 గిగావాట్ల మేర మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సామర్థ్యం 129 గిగావాట్లకు చేరుకోవడం ఒక మైలురాయి. . గుర్తించాల్సిన అంశమేంటంటే.. స్థాపిత సామర్థ్యం (గిగావాట్లు) పెరిగినంత మాత్రాన, నిరంతర విద్యుత్ ఉత్పత్తి (బిలియన్ యూనిట్లు) జరగదు. వాతావరణ మార్పులు, మేఘావరణం, సూర్యకాంతి సమయం, గ్రిడ్ పరిమితులు వాస్తవ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం: గృహ వినియోగదారులకు సౌర కాంతి సాధారణ పౌరులను

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసులో ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, భారత ఇంధన భద్రతను పటిష్ఠం చేసేందుకు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. దేశ ప్రయోజనాలు, జాతీయ ప్రాధాన్యతల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "140 కోట్ల మంది భారతీయుల అవసరాలను తీర్చడమే మా ఇంధన భద్రత ప్రధాన లక్ష్యం. దీనికోసం ఇంధన వనరుల సమీకరణను విభిన్న దేశాలకు విస్తరిస్తున్నాం. ఏ ఒక్క దేశంపైనే ఆధారపడకుండా విభిన్న మార్గాల ద్వారా ఇంధనాన్ని సేకరించాలన్నదే మా వ్యూహం" అని వివరించారు.రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధికారాలు కల్పిస్తూ ఆ దేశ సెనేట్ చట్టాన్ని ఆమోదించిన తరుణంలో రణధీర్ జైస్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సుంకాల అంశంపై అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి భౌగోళిక రాజకీయ సవాళ్ల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. గతంలో చమురు దిగుమతుల కోసం 27 దేశాలపై ఆధారపడగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 41కి పెంచుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. జులై నెలలో దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా రష్యాదే కావడం గమనార్హం. అదేవిధంగా
.webp)
భారతీయ కార్పొరేట్ దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో అనూహ్యమైన మరియు భారీ ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంచలనాత్మక క్రిమినల్ కేసును న్యూయార్క్ తూర్పు జిల్లా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు అధికారికంగా కొట్టివేసింది. జస్టిస్ డిపార్ట్మెంట్ సమర్పించిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్, ఈ అభియోగాలను 'విత్ ప్రెజుడిస్' పద్ధతిలో శాశ్వతంగా రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వనీత్ ఎస్. జైన్లపై ఉన్న తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలకు పూర్తిస్థాయిలో ముగింపు పడింది. చట్టపరంగా 'విత్ ప్రెజుడిస్' అంటే ఈ అభియోగాలపై భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి విచారణ గానీ, విచారణ జరిపేందుకు కొత్త కేసు నమోదు చేయడం గానీ సాధ్యపడదు. ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, నవంబర్ 2024లో అమెరికా ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ మరియు ఇతర అధికారులపై తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించే పథకంలో వీరు భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఈ కాంట్రాక్టుల ద్వారా రాబోయే రెండు దశాబ్దాల కాలంలో పన్నుల చెల్లింపుల తర్వాత దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగా లాభాలు పొందవచ్చని అంచనా వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా మార్కెట్ల నుంచి అంతర్జాతీయ పెట్టుబడిదారుల ద్వారా రుణాలు, బాండ్ల రూపంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించే క్రమంలో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో సెక్యూరిటీల మోసానికి కుట్ర, వైర్ ఫ్రాడ్ మరియు ఇతర మోసపూరిత ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ రూల్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 48(ఎ) కింద ఈ

Hormuz Shipping Crisis: హోర్ముజ్ జలసంధిలో భారీగా పడిపోయిన రవాణా...చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్న దేశాలు ఈ వార్తకు సంబంధించిన
Power India Share Price Today: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పలేం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పతనమైనా, ఇంకొన్ని స్టాక్స్ మాత్రం భారీ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఎప్పుడు ఎలా స్పందిస్తుంటాయో మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తే అంచనా వేయొచ్చు. అలా అని పెరుగుతుందని కొనేయడం, పడుతుంది కదా అని అమ్మేయడం కూడా చేయొద్దు. ఇక్కడ ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, భవిష్యత్తు వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలు ఇలా అన్నీ కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవడం ముఖ్యం. ఏదేమైనా రిస్క్తో కూడుకున్న స్టాక్ మార్కెట్లలో మాత్రం ఆర్థిక నిపుణుల సలహాతోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడే రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉండొచ్చు.ముఖ్యంగా ఫలితాల సమయంలో చూస్తే కొన్ని స్టాక్స్ ఫలితాలకు ముందూ, తర్వాత రికార్డు స్థాయిలో పెరిగేవి ఉంటాయి. ఫలితాలు నిరాశపర్చితే అదే స్థాయిలో పడిపోయేవి ఉంటాయి. ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన అనంతరం ఒక స్టాక్ భారీగా పుంజుకుంది. అదే భారతదేశంలోని ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్, క్లీన్ ఎనర్జీ మౌలిక వసతుల రంగంలో పనిచేస్తున్న పవర్ టెక్నాలజీ సంస్థ హితాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో పవర్ ఇండియా పేరుతో లిస్టయి ఉంది.సోమవారం సెషన్లో ఈ స్టాక్ ధర ఊహించని స్థాయిలో పెరిగింది. గత శుక్రవారం రోజు NSE లో ఈ స్టాక్ ధర రూ. 32,600 వద్ద ముగియగా ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా పెరిగి రూ. 35 వేల వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగిందా లేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 10 శాతానికిపైగా పుంజుకొని రూ. 35,880 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక్కడ స్టాక్ ధర ఒక్కో షేరుపై ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3280 పెరగడం విశేషం. దీంతో ఈ

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి కిలోమీటరు పరిధిలో కొత్త సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాతోపాటు భారత్తో హద్దులు పంచుకునే దేశాల నుంచి ప్రాజెక్టు సిబ్బంది, ఇంజినీర్లు, కారి్మకులను నియమించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో పలు సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలతపై దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం...నియంత్రణ రేఖ, వాస్తవా«దీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ. పరిధిలోని ప్రాంతాలు ‘సున్నిత ప్రాంతాలు’. అలాగే... అంతర్జాతీయ సరిహద్దు నుంచి 20 కి.మీ. పరిధిలో ప్రాజెక్టులకు రక్షణశాఖ నుంచి ప్రత్యేక నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ అవసరమవుతుంది. ఒకటి నుంచి 20 కి.మీ. పరిధిలోని ప్రాజెక్టులకు భద్రతా అనుమతి, రక్షణశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను ఆయా ప్రాజెక్టులను బట్టి నిర్ణయిస్తారు. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రాజెక్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంతే కాకుండా... కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, హోంశాఖ భద్రతా అనుమతి సహా, ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమిని విదేశీ సంస్థకు బదలాయించరాదని హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే హోంశాఖ నుంచి భద్రతా అనుమతి పొందిన ప్రాజెక్టులు కొత్త మార్గదర్శకాల కింద మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, రక్షణశాఖ నుంచి ఇప్పటికే నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ పొందిన ప్రాజెక్టులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని.. న్యూఢిల్లీ, ఆగస్టు 8: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఇండక్షన్ స్టవ్ల కొనుగోలుపై వడ్డీ లేని రుణాలు అందించాలని యోచిస్తోంది. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో తలెత్తిన ఇంధన సంక్షోభంతో వంట గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను గ్యాస్ పొయ్యిల వాడకం నుంచి ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్లించాలన్నది కేంద్రం యోచన. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎనర్జి ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎ్సఎల్) ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీటికోసం ఈఎంఐ విధానాన్ని కూడా అమలు చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలిపింది. ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే.. డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ