
Asianet News Telugu26 Sept, 05:14 am
ఆ డ్యాన్సర్ కోసం భారత్ తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణిస్వాతంత్య్రం వచ్చాక 1947లో భారత్, పాకిస్థాన్ విడిపోయాయి. ఆ సమయంలో చాలా ఆస్తులను పంచుకున్నాయి. భూమి, నదులు, ఇతర ఆస్తులను కూడా పంచుకున్నాయి. అయితే దేశానికి సంబంధించిన పురావస్తు వస్తువులను కూడా షేర్ చేసు