Samayam Telugu21 Dec, 09:14 am
తెలంగాణ రైతులకు అలర్ట్.. ఈ ఏడు సన్న రకాలు వేస్తేనే రూ.500 బోనస్తెలంగాణ రైతులకు లాభదాయకమైన సన్న వరి రకాల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపిక చేసిన ఏడు సన్నవరి రకాల సాగుకే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందించనుంది. మద్దతు ధరకు అదనం