
Biyyam Rava Undrallu: వినాయక చవితిస్పెషల్ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు.. పగుళ్లు రాకుండా ఈ చిన్నట్రిక్ మీకోసమే
వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలలో

వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలలో

స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్పై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సన్న బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సమకూరిస్తేనే, కార్డులపై ప్రధాని ఫొటోను ముద్రించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చే ఈ పథకం విషయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.సూర్యాపేటలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు రూ. 14.9 కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు. కొందరు తగినంత ఆర్థిక సహకారం అందించకుండానే రేషన్ బియ్యం పంపిణీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం పట్ల ఉన్న గౌరవంతో, ప్రొటోకాల్కు అనుగుణంగా ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటోను ప్రదర్శిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చిత్రాలను కార్డులపై ముద్రించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని, ఇది ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రజలకు నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసేవారని, అయితే తమ ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి సన్న బియ్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రతకే కాకుండా, అది ఒక కుటుంబానికి ప్రభుత్వం కల్పించే గౌరవం, గుర్తింపు అని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి, త్వరలోనే వారికి కూడా కార్డులు జారీ చేస్తామని మంత్రి

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి! Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరు అనేది ఏకాంబ్రంగా ఆగిపోయేది కాదని, అదొక నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించిన కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ పౌరసరఫరాల చరిత్రలోనే ఒక పండుగ రోజులా గుర్తుండిపోతుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందించడంలో విఫలమైందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏకంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఆ బియ్యాన్ని 80 శాతం మంది ప్రజలు తినలేకపోయే వారని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తోందని, ఆపై మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా సన్న బియ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నయా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను వేగంగా పరిశీలించి, త్వరితగతిన కొత్త కార్డులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే