Samayam Telugu31 Dec, 04:14 am
డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు.. కార్మికుడికి లభించిన రూ.100 కోట్ల విలువైన బంగారు నిధిభూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు (భారత కరెన్సీల్లో రూ.98 కోట్లు) ఉం